Home » Pakistan
అమెరికా, పాకిస్తాన్ రోజురోజుకూ మరింత చేరువవుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో బేటీ అయ్యారు. వైట్హౌస్లో వీరి మధ్య అంతర్గత సమావేశం జరిగింది.
అక్టోబర్ 1, 2025 నుంచి బ్రాండెడ్, పేటెంటెడ్ ఔషధాల దిగుమతులపై 100 శాతం టారిఫ్ విధించబోతున్నట్టు ప్రకటించారు. మెడిసిన్స్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది.
ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ సమయం రానే వచ్చేసింది. ఈసారి ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఈ టోర్నమెంట్లో మొదటిసారిగా ఈ రెండు జట్లు ఫైనల్ చేరుకోవడం విశేషం. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ డూ ఆర్ డై కీలక మ్యాచులో విజయం సాధించింది. అబుదాబీలో నిన్న రాత్రి అబుధాబిలో జరిగిన ఈ మ్యాచ్లో శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ గెలిచింది. దీంతో ఫైనల్ చేరే అవకాశం ఉందా, నెక్ట్స్ ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
ఆసియా కప్-2025లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్లు పలు వివాదాలకు కారణమవుతున్నాయి. లీగ్ దశలో జరిగిన మ్యాచ్లో పాక్ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయకపోవడం దుమారం రేపింది. ఆ అవమానాన్ని పాక్ ఆటగాళ్లు, ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.
ఆపిల్ తాజాగా తన 17 సిరీస్ ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. అదిరిపోయే ఫీచర్లతో, కళ్లు చెదిరే ధరలతో వీటిని ఈ నెల 9వ తేదీన లాంఛ్ చేసింది. సాధారణంగా ఐఫోన్లు అనేవి సామాన్యులకు అందుబాటులో ఉండవు. ఐఫోన్ కొనాలంటే కిడ్నీలు అమ్ముకోవాలని జోక్ చేస్తుంటారు.
పాక్ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో సొంత ప్రజలే సమిధలయ్యారు. ఖైబర్ పాఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని ఓ గ్రామంపై జరిగిన ఈ దాడిలో ఏకంగా 30 మంది సామాన్య పౌరులు కన్నుమూశారు.
భారత్, పాకిస్తాన్ మధ్య నిన్న జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్లో ఓ వాగ్వాదం చోటుచేసుకుంది. భారత ఓపెనర్లను కవ్వించే ప్రయత్నం చేయగా, అది కాస్తా పాకిస్తాన్ జట్టుకు రివర్స్ అయ్యింది. చివరకు చిత్తు చిత్తుగా ఓడింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ మరోసారి తన ఆటతీరుతో చరిత్ర సృష్టించాడు. సెప్టెంబర్ 21న దుబాయ్లో పాకిస్తాన్తో జరిగిన ఆసియా కప్ హైఓల్టేజ్ మ్యాచ్లో ఇన్నింగ్స్ ప్రారంభించిన తొలి బంతికే అభిషేక్ భారీ సిక్సర్ కొట్టి వావ్ అనిపించాడు. దీంతో తన ఖాతాలో రెండు రికార్డులు వచ్చి చేరాయి.
కశ్మీర్ అంశం పరిష్కారమయ్యేంత వరకూ ఇరుదేశాల సంబంధాల్లో సాధారణ పరిస్థితి నెలకొనడం సాధ్యం కాదనీ, కశ్మీర్ ప్రజల రక్తం వృథా కారాదని షెహబాజ్ అన్నారు. కశ్మీర్ అంశం పరిష్కారం కాకుండా ఇరుదేశాల మధ్య సత్ససంబంధాలు నెలకొల్పవచ్చని ఎవరైనా నమ్మితే వాళ్లు 'ఫూల్స్ ప్యారడైజ్'లో విహరిస్తున్నట్టేనని పేర్కొన్నారు.