Home » Pakistan
ఎన్ని దాడులు చేసినా, ఎంత నష్టం వాటిల్లినా పాకిస్థాన్ తన బుద్ధి మాత్రం మార్చుకోదు. భారత్పై విషం కక్కడాన్ని మానుకోదు. ఉగ్రవాదం విషయంలో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్నప్పటికీ పాక్ తన తీరును మార్చుకోవడం లేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో వెనకడుగు వేయడం లేదు.
పాకిస్తాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల దాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అలాగే పెద్ద పెద్ద నదులన్నీ ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఆకస్మిక వరదల్లో చిక్కుకుని ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో అందరి గుండెల్నీ పిండేస్తోంది..
వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగిన దేశాలు ఒకరితో ఒకరు ఇంటెలిజెన్స్ సమాచారం పంచుకోవడం సహజమేనని ఖవాజా ఆసిఫ్ చెప్పారు. శాటిలైట్ ఇమేజినరీ, ఏమేరకు ముప్పు ఉండవచ్చనే సమాచారం వంటివి చైనా తమకు అందించిందని తెలిపారు.
చైనాలో జరిగిన SCO సమావేశం అసంపూర్ణమైంది. ఈ సమావేశంలో పాల్గొన్న సభ్య దేశాల రక్షణ మంత్రులు 'ఉగ్రవాదం' అనే పదాన్ని ప్రస్తావించడంపై ఏకాభిప్రాయానికి రాలేదు. దీంతో చర్చల ముగింపులో ఉమ్మడి ప్రకటనను..
పాకిస్థాన్ రహస్యంగా అణ్వస్త్ర ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను (ఐసీబీఎం) అభివృద్ధి చేస్తోందని వాషింగ్టన్లోని అమెరికా నిఘా సంస్థలు వెల్లడించాయి. ఈ నిఘా సంస్థల నివేదిక ప్రకారం...
భారతదేశం అధునాతన ఆయుధాలు, మందుగుండు సామగ్రిపై దూకుడుగా పెట్టుబడులు పెడుతూ దేశ రక్షణ సామర్థ్యాన్ని అసాధారణ స్థాయికి తీసుకువెళ్తోందని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నేత ఒమర్ అయూబ్ అన్నారు.
అమెరికాకు ముప్పు కలిగించే అవకాశం ఉన్న, అణ్వాయుధాలను కలిగి ఉన్న ఏ దేశాన్ని అయినా అమెరికా తన ప్రత్యర్థిగా ప్రకటిస్తుందని నివేదిక తెలిపింది. ప్రస్తుతం రష్యా, చైనా, నార్త్ కొరియాలను అణ్వాయుధ ప్రత్యర్థులుగా అమెరికా భావిస్తోంది.
భారత పొరుగు దేశమైన పాకిస్థాన్ నుంచి మరో వార్త వచ్చేసింది. దక్షిణ వజీరిస్తాన్లో ఉగ్రవాద సంస్థ TTP జరిపిన దాడిలో, పాకిస్థాన్ ఆర్మీకి చెందిన కీలక అధికారి మేజర్ మోయిజ్ అబ్బాస్ షా (Pak Major Moiz) మృతి చెందారు. 2019లో బాలకోట్ ఎయిర్స్ట్రైక్ తర్వాత భారత వాయుసేన అధికారి వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను బంధించిన అధికారి మోయిజ్ (Major Moiz Abbas Shah) కావడం విశేషం.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం గత నెలలో ఇండియా-పాక్ మధ్య ఘర్షణలు చెలరేగిన సమయంలో ఉద్రిక్తతల ఉపశమనానికి జోక్యం చేసుకున్న డొనాల్డ్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి తాము సిఫారసు చేస్తామని పాకిస్థాన్ శనివారంనాడు ప్రకటించింది.
US Bombing On Iran: ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేయటం ఇజ్రాయెల్కు గానీ, అమెరికాకు గానీ ఏ మాత్రం ఇష్టంలేదు. ఇరాన్ న్యూక్లియర్ బాంబులు తయారు చేసుకుంటే.. తమకు తీవ్ర నష్టం కలుగుతుందని ఇజ్రాయెల్ భావిస్తోంది.