Home » Pakistan
Actress Humaira Asghar: హుమైరా తల్లిదండ్రులు ఆమె శవాన్ని తీసుకెళ్లడానికి నిరాకరించారు. తమ కూతురు ఎప్పుడో చనిపోయిందని, డెడ్ బాడీతో తమకు సంబంధం లేదని హుమైరా తండ్రి తేల్చి చెప్పాడు. అంత్యక్రియలు చేయనని కూడా అన్నాడు.
Bus Passengers Kidnap: పంజాబ్ ప్రావిన్స్కు చెందిన 9 మందిని కిందకు దిగమన్నారు. తర్వాత వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. కొన్ని గంటల తర్వాత వారందరినీ దారుణంగా కాల్చి చంపేశారు. పోలీసు అధికారులకు హత్యలకు సంబంధించిన సమాచారం అందింది.
Actress Humaira Asghar: పోలీసులు హుమైరా శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఆమె చనిపోయి రెండు వారాలు అవుతోందని తేలింది. లోపలినుంచి తలుపు వేసి ఉండటంతో.. హుమైరా మరణం మిస్టరీగా మారింది.
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీలో ఉన్న ముంబై పేలుళ్ల కేసు నిందితుడు తహవ్వుర్ రాణా.. విచారణలో పలు సంచలన విషయాలు బయటపెట్టాడు.
1977లో పాక్ సైనిక తిరుగుబాటు జరిగి జూలై 5వ తేదీకి 47 ఏళ్లు అయిన నేపథ్యంలో మరోసారి సైనిక తిరుగుబాటు జరిగే అవకాశాలున్నాయనే ఆందోళనలు వినిపిస్తున్నాయి.
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. పాకిస్థాన్ కు బై.. బై చెప్పేయడం ఆ దేశంలో ప్రకంపనలు పుట్టిస్తోంది. 25 ఏళ్ల అనుబంధానికి గుడ్ బై చెబుతూ మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆ దేశ రాజకీయ, ఆర్థికరంగ ప్రముఖులకు మింగుడుపడ్డంలేదు.
Shehbaz Sharif On Pahalgam attack: అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ మరోసారి ఇండియాపై తన అక్కసు వెళ్లగక్కింది. అజర్బైజాన్లో పహల్గామ్ ఉగ్రవాద దాడిపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ మొసలి కన్నీరు కార్చడమే కాకుండా భారతదేశంపై విషం కూడా కక్కారు. భారత్పై సంచలన ఆరోపణలు చేశారు.
భారత్ కోరుతున్న కొంతమంది ఉగ్రవాదులను అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి, విపక్ష పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ పీపీపీ అధినేత బిలావల్ భుట్టో స్పష్టం చేశారు.
పాకిస్తాన్లోని కరాచీకి చెందిన ఏటీఎం అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి ఫోన్ కెమెరా ఆన్ చేసుకుని ఏటీఎం రూమ్లోకి వెళ్లాడు. ఏటీఎం రూమ్ డోర్ తీయగానే.. లోపల ఓ వ్యక్తి డబ్బులు తీసుకుంటుంటాడు. ఇందులో విశేషమేమీ లేకున్నా.. ఆ గదిలో..
పాకిస్థాన్ న్యూస్ చానెళ్లు, యూట్యూబ్ చానెళ్లు, సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లపై భారత్ మరోమారు నిషేధం విధించింది.