• Home » Pakistan

Pakistan

అదే జరిగితే ముంబై, ఢిల్లీపై దాడులు చేస్తాం: పాక్ మాజీ హైకమిషనర్ షాకింగ్ కామెంట్

అదే జరిగితే ముంబై, ఢిల్లీపై దాడులు చేస్తాం: పాక్ మాజీ హైకమిషనర్ షాకింగ్ కామెంట్

పాశ్యాత్య దేేశాలు తమను టార్గెట్ చేస్తే తాము భారత్‌పై విరుచుకుపడతామంటూ పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ తాజాగా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.

అఫ్గాన్‌పై దాడి.. ఆసీస్ ప్లేయర్లకు కీలక వార్నింగ్!

అఫ్గాన్‌పై దాడి.. ఆసీస్ ప్లేయర్లకు కీలక వార్నింగ్!

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లోని ఒక ఆసుపత్రిపై పాకిస్థాన్‌ వైమానిక దాడులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో మార్చి 26 నుంచి ప్రారంభం కావాల్సినన పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ 2026 సందిగ్ధంలో పడింది.

కాబూల్‌ ఆసుపత్రిపై పాక్ దాడి అమానుషం... తీవ్రంగా ఖండించిన భారత్

కాబూల్‌ ఆసుపత్రిపై పాక్ దాడి అమానుషం... తీవ్రంగా ఖండించిన భారత్

అఫ్గానిస్థాన్‌లోని కాబూల్ ఆసుపత్రిపై మార్చి 16వ తేదీ రాత్రి పాకిస్థాన్‌ జరిపిన వైమానిక దాడిలో మృతుల సంఖ్య 400కు చేరింది. ఇది అత్యంత అమానుష ఘటన అంటూ పాక్ దుశ్చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది.

కాబూల్‌పై దాడిలో 400 మంది మృతి.. పాక్‌పై అఫ్గానిస్థాన్ క్రికెటర్ల ఆగ్రహం

కాబూల్‌పై దాడిలో 400 మంది మృతి.. పాక్‌పై అఫ్గానిస్థాన్ క్రికెటర్ల ఆగ్రహం

అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోగా, 250 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. దీనిపై అఫ్గాన్ క్రికెటర్లు తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సల్మాన్‌ రనౌట్‌ను రోడ్డుప్రమాదాల నివారణకు వాడుకున్న ట్రాఫిక్ పోలీసులు

సల్మాన్‌ రనౌట్‌ను రోడ్డుప్రమాదాల నివారణకు వాడుకున్న ట్రాఫిక్ పోలీసులు

ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ సల్మాన్ అలీ అఘా రనౌటైన తీరు చర్చనీయాంశమైంది. అయితే తాజాగా ఈ రనౌట్‌ను రావల్పిండి ట్రాఫిక్ పోలీసులు.. రోడ్డు ప్రమాదాల నివారణకు వాడుకున్నారు.

పాక్ ఆటగాళ్లకు రూ.50లక్షల జరిమానా.. ఆ వార్తలను ఖండించిన పీసీబీ

పాక్ ఆటగాళ్లకు రూ.50లక్షల జరిమానా.. ఆ వార్తలను ఖండించిన పీసీబీ

టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో పాక్ ఆటగాళ్లకు పీసీబీ ఒక్కొక్కరికి రూ.50లక్షల జరిమానా విధించిందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. ఆ వార్తలన్నింటినీ ఖండించింది.

పాక్‌పై డ్రోన్ దాడులు చేశాము: అఫ్గానిస్థాన్

పాక్‌పై డ్రోన్ దాడులు చేశాము: అఫ్గానిస్థాన్

పాక్ మిలిటరీ స్థావరాలపై డ్రోన్ దాడులు చేశామని తాలిబాన్లు ప్రకటించారు. అఫ్గానిస్థాన్‌లో పాక్ ఇటీవల జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు చేశామని పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌పై ప్రతీకారం తీర్చుకున్న పాకిస్థాన్

బంగ్లాదేశ్‌పై ప్రతీకారం తీర్చుకున్న పాకిస్థాన్

బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో ఎదురైన ఘోర పరాభవానికి పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంది. నిన్న ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలో 128 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

అబ్రార్ ఒక్కడే కాదు.. భారత ఫ్రాంచైజీల్లో మరికొందరు పాక్ ప్లేయర్లు

అబ్రార్ ఒక్కడే కాదు.. భారత ఫ్రాంచైజీల్లో మరికొందరు పాక్ ప్లేయర్లు

ఇంగ్లండ్‌లో జరిగే ‘ది హండ్రెడ్‌ లీగ్‌2026’ వేలంలో పాకిస్థా‌న్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ను కావ్యా మారన్‌ నేతృత్వంలో‌ని సన్‌రైజర్స్‌ లీడ్స్‌ కొనుగోలు చేయడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

ఆ రోజు మావాళ్లు వణికిపోయారు: పాక్ మాజీ క్రికెటర్

ఆ రోజు మావాళ్లు వణికిపోయారు: పాక్ మాజీ క్రికెటర్

ఐసీసీ టోర్నీలో దాయాది దేశం పాకిస్థాన్‌పై భారత జట్టు తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్2026లో కూడా గ్రూప్ దశలో పాక్‌పై భారత్ విజయం సాధించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి