Home » Pakistan
పాకిస్థాన్పై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్2026లో భాగంగా ఇవాళ(ఆదివారం) భారత్-ఎ, పాకిస్తాన్-ఎ జట్లు తలపడ్డాయి.
పొట్టి ప్రపంచ కప్2026లో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మధ్య ఇవాళ (ఫిబ్రవరి 15) మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో వర్షం పడే అవకాశం ఉండటంతో.. వాన పడకూదని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే సమయంలో వాన పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ పాక్ మాజీ క్రికెటర్ విచిత్ర వ్యాఖ్యలు చేశాడు.
క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్కి ప్రత్యేక క్రేజ్ ఉంది. ఈ దాయాది జట్ల మ్యాచులకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే అనేక సార్లు తలపడ్డ భారత్, పాక్ జట్లు ..టీ20 ప్రపంచ కప్2026లో భాగంగా మరోసారి తలపడనున్నాయి.
టీ20 ప్రపంచ కప్2026లో రేపు భారత్తో జరిగే మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్నట్లు పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా తెలిపాడు. టీమిండియాతో పోరు సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో అఘా పాల్గొన్నాడు.
పాక్ ఆక్రమిత కశ్మీర్, అక్సాయ్ చిన్తో సహా జమ్మూ కశ్మీర్, లడఖ్ మొత్తం ప్రాంతాన్ని భారత భూ భాగంగా చూపించే భారతదేశ మ్యాప్ను అమెరికా వాణిజ్య ప్రతినిధి విడుదల చేశారు. ఈ మ్యాప్ పాకిస్థాన్ నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందట.
పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) వేలంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆఖరి నిమిషంలో ఈ వేలం నుంచి అఫ్గానిస్తాన్ ప్లేయర్లు తమ పేర్లను ఉపసంహరించుకున్నారు. ఇరుదేశాల మధ్య కొనసాగుతోన్న ఉద్రిక్తతలే దీనికి కారణమని సమాచారం.
టీ20 ప్రపంచకప్-2026 ప్రారంభానికి ముందు జరిగిన నాటకీయ పరిణామాలు అందరికి తెలిసిందే. ముఖ్యంగా బంగ్లాదేశ్ భారత్లో ఆడనంటూ బెట్టు చేసి.. చివరకు టోర్నీ నుంచే వైదొలిగింది. ఈ క్రమంలో బంగ్లాకు మద్దతు ఇచ్చినట్లు బిల్డప్ ఇచ్చిన పాకిస్థాన్.. తాజాగా బంగ్లా ప్లేయర్ను ఘోరంగా అవమానించింది.
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఈ నెల 15న మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఇండియాలోని ప్రధాన నగరాల నుంచి కొలంబో వెళ్లే విమానాల టికెట్ల ధరలు ఊహించని విధంగా పెరిగాయి.
శ్రీలంక క్రికెటర్ భనుక రాజపక్స ఇటీవల భారత బ్యాటర్ల గురించి వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కాడు. ఇదే సమయంలో అతడి కామెంట్స్ను పాక్ అభిమానులూ వక్రీకరించారు. దీంతో తాజాగా తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు భనుక రాజపక్స.
అగ్రరాజ్యం అమెరికా తన స్వప్రయోజనాలు, రాజకీయ ప్రాధాన్యాలు, అవసరాల కోసం పాకిస్థాన్ను వాడుకుందని, తర్వాత తమ దేశాన్ని టాయిలెట్ పేపర్ కంటే ఘోరంగా తీసిపడేసిందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.