• Home » Pakistan

Pakistan

ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. అమెరికా సంస్థతో పాకిస్థాన్ ఒప్పందం..

ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. అమెరికా సంస్థతో పాకిస్థాన్ ఒప్పందం..

అమెరికాకు చెందిన కమర్షియల్ లాబీయింగ్, పబ్లిక్ రిలేషన్స్ సంస్థ ‘ఎర్విన్ గ్రేవ్స్ స్ట్రాటజీ గ్రూప్ ఎల్ఎల్‌సీ’తో పాకిస్థాన్ కీలక ఒప్పందం చేసుకుందని యూఎస్ ఫారెన్ ఎజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ (ఫారా) తెలిపింది.

అరుదైన మైలురాయి...టీమిండియా సర‌స‌న పాకిస్థాన్

అరుదైన మైలురాయి...టీమిండియా సర‌స‌న పాకిస్థాన్

పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఓ అరుదైన మైలురాయిని అందుకుంది. రావ‌ల్పిండి వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి వ‌న్డే పాకిస్థాన్‌కు 1000వ మ్యాచ్ కావ‌డం విశేషం.

పాక్ మధ్యవర్తిత్వమే అతి పెద్ద సమస్య.. ట్రంప్ పిలుపుపై వెంటనే స్పందించాలి: అమెరికా సెనెటర్

పాక్ మధ్యవర్తిత్వమే అతి పెద్ద సమస్య.. ట్రంప్ పిలుపుపై వెంటనే స్పందించాలి: అమెరికా సెనెటర్

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న చర్చల్లో మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ పాత్రపై అగ్రరాజ్య సెనెటర్ లిండ్సే గ్రాహం అనుమానం వ్యక్తం చేశారు. పాక్ మధ్యవర్తిత్వమే అసలు సమస్య అని ఆయన వ్యాఖ్యానించారు.

 ట్రంప్ ‘ఇజ్రాయెల్’ షరతుకు పాకిస్తాన్ నో! అబ్రహం అకార్డ్స్‌పై వెనక్కి తగ్గేదే లేదన్న ఇస్లామాబాద్

ట్రంప్ ‘ఇజ్రాయెల్’ షరతుకు పాకిస్తాన్ నో! అబ్రహం అకార్డ్స్‌పై వెనక్కి తగ్గేదే లేదన్న ఇస్లామాబాద్

ఇరాన్- అమెరికా యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించడం ద్వారా ఏదో ఒక రకమైన లబ్ది పొందాలని భావించిన పాక్.. ఇప్పుడు అడ్డకత్తెరలోపడింది. ట్రంప్ పెట్టిన కొత్త మెలికతో ఏం చేయాలో పాలుపోక మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాల్సిన పరిస్థితి పాకిస్తాన్‌కు దాపురించింది..

పాకిస్థాన్‌తో భారత్ సమస్య భిన్నమైనది: అమెరికా విదేశాంగ మంత్రి

పాకిస్థాన్‌తో భారత్ సమస్య భిన్నమైనది: అమెరికా విదేశాంగ మంత్రి

అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించడంపై భారత్‌కు ఎలాంటి అభ్యంతరమూ లేదని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మార్కో రుబియో పేర్కొన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన రుబియో.. భారత్, పాక్ సంబంధాల గురించి స్పందించారు.

పాక్‌లో రైలుపై ఆత్మాహుతి దాడి 30 మంది మృతి

పాక్‌లో రైలుపై ఆత్మాహుతి దాడి 30 మంది మృతి

పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్‌ ప్రావిన్స్‌లో రైలుపై జరిగిన ఆత్మాహుతి దాడిలో 30 మంది మృతిచెందారు. వంద మందికి పైగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువ మంది..

చరిత్రాత్మక శాంతి ఒప్పంద ప్రయత్నాలు.. అణు నిల్వలపై తెగని ఉత్కంఠ

చరిత్రాత్మక శాంతి ఒప్పంద ప్రయత్నాలు.. అణు నిల్వలపై తెగని ఉత్కంఠ

60 రోజుల కాల్పుల విరమణ, హార్ముజ్ జలసంధి పునరుద్ధరణ, చమురు ఆంక్షల సడలింపులపై అమెరికా-ఇరాన్ ప్రాథమిక ఒప్పందానికి వస్తున్నప్పటికీ, తమ అణు నిల్వలను అప్పగించే అంశం ఇందులో భాగం కాదని ఇరాన్ అంటోంది. హెజ్‌బొల్లాతో కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి!

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి!

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఉగ్రదాడి జరిగింది. క్వెట్టా- చమన్ గేట్ సమీపంలో ఓ ప్యాసింజర్ రైలును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది.

పుల్వామా సూత్రధారి అంత్యక్రియల్లో పాల్గొన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు..

పుల్వామా సూత్రధారి అంత్యక్రియల్లో పాల్గొన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు..

శుక్రవారం హమ్జా బుర్హాన్ అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియల్లో పాకిస్థాన్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పాల్గొన్నారు. అంత్యక్రియలు జరిగే ప్రదేశంలో ఏకే 47లతో పాటు, మరికొన్ని అధునాతన ఆయుధాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

టెహ్రాన్‌కు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్.. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు..

టెహ్రాన్‌కు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్.. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు..

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ శుక్రవారం అర్ధరాత్రి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చితో సమావేశమయ్యారు. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి