• Home » Om Birla

Om Birla

Om Birla on Women Empowerment: మహిళా సాధికారతపై ఓం బిర్లా కీలక వ్యాఖ్యలు

Om Birla on Women Empowerment: మహిళా సాధికారతపై ఓం బిర్లా కీలక వ్యాఖ్యలు

మహిళలకు గౌరవం ఇవ్వడం భారతదేశ సంప్రదాయమని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఉద్ఘాటించారు. మహిళా సాధికారత ఒక్క రోజులో సాధ్యం కాదని స్పష్టం చేశారు. అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటేనే మహిళా సాధికారత సాధించగలమని ఓంబిర్లా పేర్కొన్నారు.

Lok Sabha Speaker: ప్రజలకు ప్రయోజనకరంగా ప్రవర్తించండి.. ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హెచ్చరిక

Lok Sabha Speaker: ప్రజలకు ప్రయోజనకరంగా ప్రవర్తించండి.. ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హెచ్చరిక

లోక్‌సభలో ఇవాళ ప్రతిపక్ష ఎంపీలు గందరగోళం సృష్టించారు. ఒక దశలో నిరసనలు, నినాదాలు మిన్నంటడంతో స్పీకర్ ఓం బిర్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు నినాదాలు చేస్తున్న ఎనర్జీతో ప్రశ్నలడిగితే దేశ ప్రజలకు..

Justice Varma: జస్టిస్ వర్మ నోట్ల కట్టల ఉదంతం కీలక మలుపు.. అభిశంసన తీర్మానాన్ని స్వీకరించిన లోక్‌సభ స్పీకర్

Justice Varma: జస్టిస్ వర్మ నోట్ల కట్టల ఉదంతం కీలక మలుపు.. అభిశంసన తీర్మానాన్ని స్వీకరించిన లోక్‌సభ స్పీకర్

ఇంట్లో నోట్ల కట్టలు లభించిన వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ స్వీకరించారు. ఈ ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

Parliament: సభా కార్యక్రమాలకు సహకరించండి.. అఖిలపక్షంలో కోరిన స్పీకర్

Parliament: సభా కార్యక్రమాలకు సహకరించండి.. అఖిలపక్షంలో కోరిన స్పీకర్

సోమవారం నుంచి ఆపరేషన్ సిందూర్‌ పై చర్చ జరిపేందుకు కేంద్ర అంగీకరించింది. జూలై 21న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి విపక్షాలు పలు అశాంలపై చర్చించాలని పట్టుబడుతున్నాయి.

Speaker Om Birla: ఇక ప్రతి ఎంపీ పంచ్‌ కొట్టాల్సిందే

Speaker Om Birla: ఇక ప్రతి ఎంపీ పంచ్‌ కొట్టాల్సిందే

వచ్చేవారం ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల నుంచి లోక్‌సభ సభ్యులకు నూతన హాజరు వ్యవస్థ అమల్లోకి రానుంది.

Lok Sabha MPs Record: ఒకే రోజున 202 మంది ఎంపీల ప్రసంగం

Lok Sabha MPs Record: ఒకే రోజున 202 మంది ఎంపీల ప్రసంగం

లోక్‌సభలో గురువారం రికార్డు నమోదైంది, 202 మంది ఎంపీలు జీరో అవర్లో ప్రసంగించారు. స్పీకర్‌ ఓం బిర్లా అదనంగా సమయం ఇవ్వడంతో ఎక్కువ మంది సభ్యులు పాల్గొన్నారు

Rahul Gandhi: ఓం బిర్లాను కలిసిన రాహుల్... అవమానకర వ్యాఖ్యలు తొలగించాలని విజ్ఞప్తి

Rahul Gandhi: ఓం బిర్లాను కలిసిన రాహుల్... అవమానకర వ్యాఖ్యలు తొలగించాలని విజ్ఞప్తి

పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగాలని తాము కోరుకుంటున్నామని, డిసెంబర్ 13న రాజ్యాంగంపై చర్చ జరగాలని రాహుల్ గాంధీ అన్నారు.

Lok Sabha Speaker Om Birla : పీఏసీ చైర్మన్‌గా కేసీ వేణుగోపాల్‌

Lok Sabha Speaker Om Birla : పీఏసీ చైర్మన్‌గా కేసీ వేణుగోపాల్‌

పార్లమెంట్‌లో ప్రజాపద్దుల సంఘాన్ని(పీఏసీ) ఏర్పాటు చేస్తూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా శుక్రవారం ప్రకటన జారీ చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ ఈ సంఘానికి నేతృత్వం వహిస్తారు.

Parliament: పార్లమెంటులో ప్రజా పద్దుల సంఘం ఏర్పాటు.. ఛైర్మన్‌గా కేసీ వేణుగోపాల్

Parliament: పార్లమెంటులో ప్రజా పద్దుల సంఘం ఏర్పాటు.. ఛైర్మన్‌గా కేసీ వేణుగోపాల్

పార్లమెంటులో ప్రజాపద్దుల సంఘాన్ని(Public Accounts Committee) ఏర్పాటు చేస్తూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా(Om Birla) శుక్రవారం ప్రకటన జారీ చేశారు.

Lok Sabha Speaker: స్పీకర్ ఓం బిర్లా తేనిటి విందు..

Lok Sabha Speaker: స్పీకర్ ఓం బిర్లా తేనిటి విందు..

పార్లమెంట్ వర్షకాల సమావేశాలు నిన్నటితో (శుక్రవారం) ముగిశాయి. లోక్ సభ వాయిదా పడిన వెంటనే స్పీకర్ ఓం బిర్లా తేనిటి విందు ఇచ్చారు. టీ పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ సా, కిరణ్ రిజిజు, రామ్మోహన్ నాయుడు, పీయూష్ గోయల్, చిరాగ్ పాశ్వాన్, ఎంపీలు సుదీప్ బందోపాధ్యాయ, కనిమోళి తదితరులు హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి