Home » Odisha
Puri Rath Yatra 2025 Begins: ప్రపంచ ప్రసిద్ధ పూరీ రథయాత్ర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా దేశవిదేశీ భక్తులు పూరీకి తండోపతండాలుగా తరలివస్తున్నారు. యాత్ర సజావుగా సాగేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు చేసింది.
ఒడిసాలో తొలి బిజీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకోవడాన్ని, సుపరిపాలన అదించడాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు. జూన్ 20వ తేదీ ప్రత్యేకమైన రోజని, ఈరోజుతో బీజేపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుందని చెప్పారు.
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 20, 21 వ తేదీల్లో మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు అధికారికంగా ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
ఒడిశాలోని ఒక ఆసుపత్రిలో వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు కొన్ని గంటల వ్యవధిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు.
ఒడిసా రాజధాని భువనేశ్వర్లోని ఓ అపార్ట్మెంట్ వద్ద శుక్రవారం కరెన్సీ వర్షం కురిసింది. ఒడిసా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజనీర్గా పని చేస్తోన్న వైకుంఠనాథ్ సారంగి ఈ వర్షం కురిపించాడు.
Hidma Arrested: మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్ అయ్యారు. కొరాపూట్లో హిడ్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
సమాజంలో నిజాలను వెలికితీసే జర్నలిస్టులకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఇదే పనిని ఇటీవల ఓ జర్నలిస్ట్ చేయగా, అతనిపై దాడి చేశారు. ఓ చోట జరుగుతున్న నిర్మాణ పని గురించి ఆరా తీయగా, అతనిపై దాడి చేశారు. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
Transgenders: జనాల్ని ఆపి బలవంతంగా డబ్బులు వసూలు చేయటం మంచిది కాదని, అలా చేయటం వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందని చెప్పాడు. ఆ ట్రాన్స్జెండర్లకు మంగల్ హితబోధ నచ్చలేదు.
Class 8 Student: పెంపుడు తల్లి తన కోసం కష్టపడుతోందన్న ఇంగితం లేకుండా ఆ బాలిక ప్రవర్తించింది. బాలిక వయసు ప్రస్తుతం దాదాపు 13 సంవత్సరాలు. 8వ తరగతి చదువుతోంది. బాలిక ఎక్కువగా ఫోన్ వాడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రథ్, సాహులతో సంబంధం పెట్టుకుంది.
ఒడిశా నుంచి హైదరాబాద్లోని మల్లాపూర్కు తరలించిన గంజాయిని పోలీసులులు పట్టుకున్నారు. ఓ గోదాంను ఏర్పాటుచేసి దాంట్లో నిల్వచేసిన 1.6 క్వింటాళ్ల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.