• Home » Odisha

Odisha

Puri Rath Yatra 2025: భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య అట్టహాసంగా పూరీ రథయాత్ర ప్రారంభం..

Puri Rath Yatra 2025: భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య అట్టహాసంగా పూరీ రథయాత్ర ప్రారంభం..

Puri Rath Yatra 2025 Begins: ప్రపంచ ప్రసిద్ధ పూరీ రథయాత్ర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా దేశవిదేశీ భక్తులు పూరీకి తండోపతండాలుగా తరలివస్తున్నారు. యాత్ర సజావుగా సాగేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు చేసింది.

PM Modi: ట్రంప్ ఆహ్వానం తిరస్కరించా

PM Modi: ట్రంప్ ఆహ్వానం తిరస్కరించా

ఒడిసాలో తొలి బిజీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకోవడాన్ని, సుపరిపాలన అదించడాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు. జూన్ 20వ తేదీ ప్రత్యేకమైన రోజని, ఈరోజుతో బీజేపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుందని చెప్పారు.

PM Narendra Modi: ఈనెల 20, 21న మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన

PM Narendra Modi: ఈనెల 20, 21న మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 20, 21 వ తేదీల్లో మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బీహార్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు అధికారికంగా ప్రధాని కార్యాలయం ప్రకటించింది.

Odisha Hospital: తప్పుడు ఇంజెక్షన్‌తో ఆరుగురి మృతి!

Odisha Hospital: తప్పుడు ఇంజెక్షన్‌తో ఆరుగురి మృతి!

ఒడిశాలోని ఒక ఆసుపత్రిలో వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు కొన్ని గంటల వ్యవధిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు.

Odisha: కిటికీ నుంచి కరెన్సీ వర్షం

Odisha: కిటికీ నుంచి కరెన్సీ వర్షం

ఒడిసా రాజధాని భువనేశ్వర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద శుక్రవారం కరెన్సీ వర్షం కురిసింది. ఒడిసా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్‌ ఇంజనీర్‌గా పని చేస్తోన్న వైకుంఠనాథ్‌ సారంగి ఈ వర్షం కురిపించాడు.

Hidma Arrested:  పోలీసుల అదుపులో మావో కీలక నేత హిడ్మా

Hidma Arrested: పోలీసుల అదుపులో మావో కీలక నేత హిడ్మా

Hidma Arrested: మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్ అయ్యారు. కొరాపూట్‌లో హిడ్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

Viral News: నిజం చెప్పిన జర్నలిస్ట్‌పై దాడి.. నలుగురి అరెస్ట్‌

Viral News: నిజం చెప్పిన జర్నలిస్ట్‌పై దాడి.. నలుగురి అరెస్ట్‌

సమాజంలో నిజాలను వెలికితీసే జర్నలిస్టులకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఇదే పనిని ఇటీవల ఓ జర్నలిస్ట్ చేయగా, అతనిపై దాడి చేశారు. ఓ చోట జరుగుతున్న నిర్మాణ పని గురించి ఆరా తీయగా, అతనిపై దాడి చేశారు. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..

Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..

Transgenders: జనాల్ని ఆపి బలవంతంగా డబ్బులు వసూలు చేయటం మంచిది కాదని, అలా చేయటం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని చెప్పాడు. ఆ ట్రాన్స్‌జెండర్లకు మంగల్ హితబోధ నచ్చలేదు.

Class 8 Student: రోడ్డుపక్కన పడున్న పసికందును పెంచుకున్న మహిళ..  పెద్దయి తల్లినే చంపిన  బాలిక

Class 8 Student: రోడ్డుపక్కన పడున్న పసికందును పెంచుకున్న మహిళ.. పెద్దయి తల్లినే చంపిన బాలిక

Class 8 Student: పెంపుడు తల్లి తన కోసం కష్టపడుతోందన్న ఇంగితం లేకుండా ఆ బాలిక ప్రవర్తించింది. బాలిక వయసు ప్రస్తుతం దాదాపు 13 సంవత్సరాలు. 8వ తరగతి చదువుతోంది. బాలిక ఎక్కువగా ఫోన్ వాడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రథ్, సాహులతో సంబంధం పెట్టుకుంది.

Hyderabad: ఒడిశా నుంచి హైదరాబాద్‏కు..

Hyderabad: ఒడిశా నుంచి హైదరాబాద్‏కు..

ఒడిశా నుంచి హైదరాబాద్‏లోని మల్లాపూర్‎కు తరలించిన గంజాయిని పోలీసులులు పట్టుకున్నారు. ఓ గోదాంను ఏర్పాటుచేసి దాంట్లో నిల్వచేసిన 1.6 క్వింటాళ్ల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి