Home » Odisha
Terrace Joke: రెండు నిమిషాల తర్వాత పార్వతి భర్త చేతుల్లోంచి జారిపోయింది. నాల్గవ అంతస్తునుంచి కిందపడిపోయింది. తీవ్రంగా గాయపడింది. గాయపడ్డ ఆమెను భర్త ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
ఈ ఘటనపై ఉపముఖ్యమంత్రి, మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఇన్చార్జి ప్రవతీ పరిదా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రోడ్డుపై వెళ్తున్న బాలికలపై ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ చల్లి నిప్పటించారని, బాలికను హుటాహుటిన ఎయిమ్స్కు తరిలించామని చెప్పారు.
ఒడిశా విద్యార్థిని ఆత్మాహుతి ఘటనకు దారితీసిన పరిస్థితులపై నలుగురు సభ్యుల కమిటీ విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన సూచనలు చేస్తుందని యూజీసీ సెక్రటరీ సుదీప్ సింగ్ జైన్ తెలిపారు.
ఒడిసాలో ఘోరం జరిగింది. కాలేజీలో తనపై ప్రొఫెసర్ పాల్పడుతున్న లైంగిక వేధింపులను భరించలేక..
సాంకేతికతలో ప్రపంచం ముందుకు దూసుకెళ్తుంటే కొన్ని ప్రాంతాలు మాత్రం మూఢత్వంలో ముందుకెళ్తున్నాయి. తాజాగా ఒడిశాలో జరిగిన పైశాచిక ఘటనే అందుకు తార్కాణం. ప్రేమించుకున్న పాపానికి ఓ జంటను ఊరు ఊరంతా కలిసి కట్టుబాట్లను అధిగమించారనే పేరుతో కాడెద్దులుగా మార్చి టార్చర్ చేసింది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో సమాజంలోని అనాచారాలను మరోమారు బయటపెట్టింది.
Minor Lies On Railway: ఆ వీడియోను బాలుడు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్గా మారింది. రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లిది. దీంతో వారు సీరియస్గా స్పందించారు.
పూరీలో జగన్నాథ రథయాత్ర (Puri Rath Yatra 2025) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతూ, భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఒడిశా పూరీలో జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra 2025) సందర్భంగా విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో శ్రీగుండిచా ఆలయం సమీపంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అనుకోకుండా తొక్కిసలాట జరిగింది.
ఒడిశాలోని పూరిలో శుక్రవారం నాడు ప్రతిష్ఠాత్మకంగా మొదలైన జగన్నాథ రథయాత్ర (Puri Rath Yatra)లో అపశృతి చోటుచేసుకుంది. ఈ వేడుకకు లక్షలాది మంది భక్తులు హాజరుకాగా, శోభాయాత్రలో 500 మందికిపైగా గాయపడ్డారు.
ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలో జగన్నాథ రథయాత్ర శక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించడానికి దేశ, విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు.