Home » Odisha
మన దేశంలో ఇంకా చాలా చోట్ల వైద్య అర్హత లేని వ్యక్తులు చికిత్సల పేరుతో అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. సరైన వైద్య విద్య లేకుండానే చికిత్స పేరుతో ప్రాణాంతక ప్రయోగాలు చేస్తున్నారు. ఇటీవల కూడా అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
సాగర్ నీటిలోకి వెళ్లాడు. ఓ రాయిపై నిలబడి మిత్రుడితో వీడియో తీయించుకుంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే నీటి ప్రవాహం పెరిగింది. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు
ఇండియా బంగారం దిగుమతులపై ఆధారపడే రోజులు క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం ఒడిశాలో కొన్ని జిల్లాల్లో బంగారు నిధులు ఉన్నట్టు అధికారికంగా నిర్ధారించారు.
నవీన్ పట్నాయక్ ఆదివారం నాడు తనకు అసౌకర్యంగా ఉందని చెప్పడంతో వైద్యుల బృందం ఆయన ఇంటికి వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించింది. అనంతరం ఆయనను మెడికేర్ ఆసుపత్రిలో చేర్చారు. 78 ఏళ్ల నవీన్ పట్నాయక్ సర్వికల్ ఆర్థరైటిస్కు ఇటీవల ముంబైలో స్పైనల్ సర్జరీ చేయించుకున్నారు.
Man Tied To Tree: ఆ గొడవ చినికి చినికి గాలి వానలా తయారైంది. అత్తింటి వారు అతడిపై దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా చెట్టుకు కట్టేసి మరీ కొట్టారు.
పూరీ జగన్నాథ ఆలయంలోని జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల ఆభరణాలను రత్నాభాండాగారంలో భద్రపరుస్తుంటారు. అనేక మంది రాజులు, భక్తులు సమర్పించిన విలువైన కానుకలను ఇందులో దాచిపెట్టారని చెబుతారు.
గోడలపై రాసిన రాతల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు కూడా ఉండటంతో స్థానికులు, అధికార యంత్రాంగం ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఆలయాన్ని ఉగ్రవాదులు ధ్వసం చేయనున్నట్టు ఆ హెచ్చరిక రాతల్లో ఉంది. దీనితో పాటు పలుఫోన్ నెంబర్లు, 'కాల్ మి' అనే రాతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Para Athlete Jogendra Chhatria: జోగేంద్ర ఛత్రియా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. అదే రోడ్డుపై కొంతమంది పిల్లలు స్కూలుకు వెళుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ వీధికుక్క వారిపై దాడి చేసింది.
ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేసే యువతి.. తన సోదురుడికి రాఖీ కట్టేందుకు పుట్టింటికి బయలుదేరేందుకు సిద్ధమైంది. అయితే ప్రయాణానికి కొన్ని గంటల ముందు.. ఆస్పత్రిలోని బాత్రూంలోకి వెళ్లింది. అయితే బయటికి రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి చూడగా..
Delivery Agent Attack: గురువారం ఆన్లైన్ యాప్ ద్వారా ఆమె ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంది. డెలివరీ బాయ్ తపన్ దాస్ అలియాస్ మిటు చాలా ఆలస్యంగా ఫుడ్ తెచ్చాడు. ఆమె ఎందుకు ఆలస్యం అయిందని అడిగింది. దీంతో ఇద్దరి మధ్యా వాగ్వివాదం మొదలైంది.