Home » NRI Latest News
పిల్లల్లో అంధత్వ నివారణే ధ్యేయంగా, గత 50 ఏళ్లుగా నిరంతరాయంగా విశేష సేవలందిస్తున్న 'ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' సంస్థకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అండగా నిలిచింది. అంధత్వ రహిత సమాజ స్థాపనలో భాగంగా భారీ విరాళాన్ని అందజేసింది.
రాజమహేంద్రవరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. మునిరత్నం నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా డాలస్ నగరం విచ్చేశారు. ఈ సందర్భంగా తానా పూర్వ అధ్యక్షులు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన అభినందనసభ విజయవంతంగా జరిగింది.
వివాహం బంధంలోకి ఎంతో సంతోషంగా అడుగు పెట్టిన కొన్ని గంటల్లోనే ఆ యువ పైలట్ ప్రాణాలు కోల్పోయారు. వివాహ వేడుకలో ఎంతో ఆనందంగా గడిపిన భారత సంతతి కుటుంబాలు ఒక్కసారిగా విషాదంలోకి వెళ్లిపోయాయి.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) బోర్డ్ చైర్మన్, ప్రముఖ వైద్య నిపుణుడు డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన, సాహసోపేతమైన మారథాన్లలో ఒకటైన టెన్జింగ్-హిల్లరీ ఎవరెస్ట్ మారథాన్ను విజయవంతంగా పూర్తి చేసి మరో అరుదైన ఘనతను సాధించారు.
అమెరికా గడ్డపై తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఐదు దశాబ్దాలుగా తరతరాలకు అందిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న ప్రతిష్ఠాత్మక సంస్థ టీసీఏ యాభై వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది.
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో తెలుగు ప్రజలు ఘనంగా మినీ మహానాడు, స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రవాస తెలుగు సంఘాల ప్రతినిధులు, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు.
జార్జియా దేశంలో మెడిసిన్ విద్యను అభ్యసిస్తున్న ఒక భారతీయ విద్యార్థి 15 రోజుల క్రితం కనిపించకుండా పోయారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తాజాగా గుర్తు తెలియని మృతదేహం లభించింది.
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, తెలుగు తేజం స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా కాలిఫోర్నియాలోని గోదావరి రుచులు బ్యాంకెట్ హాల్లో మహానాడు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
బే ఏరియాలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో మహానాడుతోపాటు ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మిల్పిటాస్లోని బిర్యానీ జంక్షన్ (స్వాగత్)లో జయరాం కోమటి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 100 మందికి పైగా టీడీపీ అభిమానులు హాజరయ్యారు.
రెండు దశాబ్దాల పాటు సౌదీ జైల్లో మగ్గిపోయిన ఒక మలయాళీ మరణ శిక్ష ముప్పు తప్పిపోయాక ఎట్టకేలకు భారత్కు చేరుకున్నారు.