• Home » NRI Latest News

NRI Latest News

జనసేన ఆవిర్భావ దినోత్సవం..  కువైత్‌లో రక్తదాన శిబిరం

జనసేన ఆవిర్భావ దినోత్సవం.. కువైత్‌లో రక్తదాన శిబిరం

జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ కార్యకర్తలు రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ఆర్భాట కార్యక్రమాలకు బదులుగా సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

నటరాజ నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నృత్యోత్సవం

నటరాజ నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నృత్యోత్సవం

అల్ఫారెట్టాలో ‘నాట్యాంజలి – 2026’ పేరుతో నిర్వహించిన వార్షిక కూచిపూడి నృత్యోత్సవంలో 168 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మూడు సేవా సంస్థల కోసం నిధులను సమీకరించారు.

సౌదీ అరేబియాలో వైభవంగా తెలుగుదేశం పార్టీ ఇఫ్తార్ కార్యక్రమం

సౌదీ అరేబియాలో వైభవంగా తెలుగుదేశం పార్టీ ఇఫ్తార్ కార్యక్రమం

సౌదీ అరేబియాలోని రియాధ్ నగరంలో తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రవాసాంధ్రులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సోదరభావాన్ని ప్రతిబింబించారు.

తానా ఫౌండేషన్ ‘మహిళా సాధికారత’ భారీగా కుట్టు మిషన్లు పంపిణీ

తానా ఫౌండేషన్ ‘మహిళా సాధికారత’ భారీగా కుట్టు మిషన్లు పంపిణీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)కి అనుబంధ సంస్థ తానా ఫౌండేషన్(TANA Foundation). ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో“Stitching Hope – Sewing Machines to Empower the Needy” పలు కార్యక్రమాలు చేపట్టింది.

ఆర్థిక పాఠాలతోపాటు సామాజిక సేవలో శాన్వి గుళ్లపల్లి

ఆర్థిక పాఠాలతోపాటు సామాజిక సేవలో శాన్వి గుళ్లపల్లి

డల్లాస్ సమీపంలోని సౌత్‌లేక్‌కు చెందిన ప్రవాసాంధ్ర బాలిక గుళ్లపల్లి శాన్వికి ఆర్థిక అంశాలపై చిన్నప్పటి నుండి ఆసక్తి మెండు. తన అభిరుచితో నేర్చుకున్న విజ్ఞానాన్ని అమెరికాలోని పిల్లలకు ఆర్థిక పాఠాలుగా బోధిస్తుంది.

బహ్రెయిన్ నుండి మాతృభూమికి చేరుకోనున్న తెలుగు పాస్టర్లు

బహ్రెయిన్ నుండి మాతృభూమికి చేరుకోనున్న తెలుగు పాస్టర్లు

క్రైస్తవ ధార్మిక సదస్సు కోసం బహ్రెయిన్‌కు వెళ్లి ఇరాన్ యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకుపోయిన తెలుగు క్రైస్తవ బోధకులు తాము మాతృభూమికి చేరాలంటూ గత కొన్ని రోజులుగా చేస్తున్న ప్రార్ధనలు ఫలించాయి. త్వరలో వారు భారత్‌కు చేరుకోనున్నారు.

సింగపూర్‌లో ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ

సింగపూర్‌లో ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ

శ్రీ సాంస్కృతిక కళాసారథి (సింగపూర్) సంస్థ ఆధ్వర్యంలో ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.

మేరీల్యాండ్‌లో ఆటా మహాసభల ఏర్పాట్లపై సమావేశం

మేరీల్యాండ్‌లో ఆటా మహాసభల ఏర్పాట్లపై సమావేశం

ఆటా మహాసభల ఏర్పాట్లకు సంబంధించిన సమీక్షా సమావేశం ఎలికాట్ నగరంలో తాజాగా జరిగింది. సభ నిర్వహణకు సంబంధించి ప్రణాళిక, ఇతర అంశాలపై ఆటా సభ్యులు ఈ సమావేశంలో చర్చించారు.

నాట్స్ కార్యవర్గం ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం

నాట్స్ కార్యవర్గం ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం

శనివారం నాడు గ్రేప్‌వైన్‌లో నాట్స్ 2026-27 కార్యవర్గం స్థానిక ప్రవాసాంధ్రులతో ఏర్పాటు చేసిన మీట్-అండ్-గ్రీట్ కార్యక్రమంలో సంస్థ బోర్డు నూతన ఛైర్మన్‌ కంచర్ల నందకిషోర్ ప్రసంగించారు.

మిషిగన్ స్టేట్ రిప్రజెంటేటివ్ బరిలో ప్రవాసాంధ్రుడు అశోక్ బడ్డి

మిషిగన్ స్టేట్ రిప్రజెంటేటివ్ బరిలో ప్రవాసాంధ్రుడు అశోక్ బడ్డి

మిషిగన్ రాష్ట్రంలోని 56వ డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ రిప్రజెంటేటివ్ పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున ప్రవాసాంధ్రుడు అశోక్ బడ్డి బరిలోకి దిగారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి