Home » NRI Latest News
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో అమెరికాలోని ఛార్లెట్ నగరంలో రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తానా సభ్యులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేసి సమాజ సేవలో తమ బాధ్యతను చాటుకున్నారు.
కువైత్లో సర్ 2026 ఓటర్ల జాబితా సవరణ అవగాహన సదస్సును తెలుగు దేశం పార్టీ, ఏపీ ఎన్నార్టీ సంయుక్తంగా నిర్వహించగా అనూహ్యమైన స్పందన లభించింది.
మిస్సోరిలోని ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం ఆరు రోజుల పాటు అత్యంత వైభవంగా సాగి దివ్యమైన పూర్ణాహుతితో విజయవంతంగా ముగిసింది.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో పాక్ ఆర్మీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి నోరీన్ నియాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి దాయాది దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ప్రపంచ అగ్రగామి గ్యాస్ ఉత్పాదక దేశమైన ఖతర్లో భారత రాయబారిగా తెలుగు దౌత్యవేత్త డా. శ్రీకర్ రెడ్డిని నియమించినట్లుగా తెలిసింది.
ఇరాన్ క్షిపణి దాడులతో యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న బహ్రెయిన్లో తెలుగు ప్రవాసీ సమాజం శాంతిసౌభాగ్యాలు కోరుతూ బోనాల పండుగను జరుపుకుంది.
అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో జరుగుతున్న నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం నాలుగో రోజున అత్యంత వైభవంగా జరిగింది.
మిస్సోరిలోని ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం కార్యక్రమంలో మూడో రోజు ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసింది.
అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటాకు చెందిన తెలుగు బాలిక కృష్ణవి కాసు ప్రతిష్ఠాత్మక 2026 యోనెక్స్ యూఎస్ జూనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో స్వర్ణం సాధించింది.
మిస్సోరిలోని సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో నిర్వహిస్తున్న నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం రెండో రోజు వైభవంగా వేదఘోషల మధ్య భక్తిశ్రద్ధలతో కొనసాగింది.