Home » NRI Latest News
గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలలో పని చేస్తున్న తెలంగాణ ప్రవాసీయుల సంక్షేమానికి ఒక ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పడానికి తమ ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వెల్లడించారు.
రాస్ అల్ ఖైమాలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు తెలుగు తరంగిణి ఆధ్వర్యంలో శోభాయమానంగా జరిగాయి.
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాల వేదికపై ఉగాది కవి సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది.
దుబాయిలో క్రెడిట్ కార్డు కుంభకోణంలో మోసగాళ్ళ వలలో ఇరుక్కుపోయిన ఓ ప్రవాసీ యువకుడు.. అక్కడి కాంగ్రెస్ ప్రవాసీ విభాగం నాయకుడి చేయూతతో స్వదేశానికి తిరిగి వెళ్ళాడు.
సుదీర్ఘ కాలం పాటు దుబాయిలో నివసించి, ఎమిరేట్లో తెలుగు సంస్కృతిని ప్రోత్సహించిన సుదీర్ఘ కాల ప్రవాసీ అయిన తాడేపల్లి రామారావు ఇక లేరు.
పండుగ పూట సౌదీలోని దమ్మాంలో ఒక తెలుగు ప్రవాసీ కుటుంబంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తోడుకొడళ్ళు మరణించగా మరికొందరు గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ-బీజేపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరుకుంటూ వేలాది మంది ప్రవాసీయులు ప్రచారరంగంలోకి దిగారు.
హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ భారతీయుడి ఆచూకీ చెప్పిన వారికి అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ ఏకంగా రూ.2.1 కోట్ల రివార్డు ప్రకటించింది.
వలసల సంఖ్యను తగ్గించడానికి బ్రిటిష్ ప్రభుత్వం(british government) తీసుకున్న కీలక నిర్ణయం నిన్నటి నుంచి అమల్లోకి రాగా, ఇది భారతీయులపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. కుటుంబ వీసాపై ఈ దేశానికి రావాలనుకునే పౌరులకు(immigration standards) అవసరమైన కనీస ఆదాయాన్ని బ్రిటన్ 55 శాతం పెంచింది.
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఇఫ్తార్ పార్టీ