Home » NRI Latest News
అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి (వర్జీనియా) ప్రాంతంలో మార్చి 29న 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
బే ఏరియా మిల్పిటాస్ పట్టణంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కువైత్లో తెలుగు దేశం పార్టీ నాయకులు కుదరవల్లి సుధాకర్ రావు నేతృత్వంలో రక్తదాన కార్యక్రమంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
సాంస్కృతిక కళారంగ విభాగాలలో విభిన్న సేవలు అందిస్తున్నవారికి పరాభవ నామ సంవత్సర ఉగాదికి ‘వంశీ సీల్వెల్ ప్రవాస భారతీయ ఉగాది పురస్కారాల’ను ఆదివారం హైదరాబాద్ త్యాగరాయ గానసభలో అందజేశారు.
పొట్టకూటి కోసం దుబాయికు వచ్చి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి దాదాపు 9 లక్షల రూపాయాల బిల్లుతో అల్లాడిపోయిన ఒక పేద మహిళకు దుబాయిలోని జనసైనికులు అండగా నిలిచారు.
తానా-పాఠశాల ఆధ్వర్యంలో ఈసారి ఉగాది పర్వదిన శుభాకాంక్షలతో 100 మంది విద్యార్థులతో 8 గంటల పాటు నిర్విరామంగా ప్రత్యేక సాహిత్య కార్యక్రమం జరిగింది.
శంకర్ నేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో ఒహాయో రాష్ట్రంలోని కొలంబస్ నగరంలో మార్చి 15న ‘మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫర్ విజన్’ కార్యక్రమం ఘనంగా జరిగింది.
తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా (TACA) ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుక మార్చి 21న టోరంటోలో వైభవంగా జరిగింది.
ఒమాన్ రాజధాని మస్కట్లోని శ్రీ కృష్ణ మందిర ప్రాంగణంలో శుక్రవారం ఒమాన్ తెలంగాణ సమితి (ఒ.టి.యస్) ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది.
హెచ్-1బీ వీసా దరఖాస్తుల సంఖ్య ఈసారి 50 శాతం మేర పడిపోయే అవకాశం ఉందని ఇమిగ్రేషన్ సేవల నిపుణులు చెబుతున్నారు. అధిక వీసా ఫీజు, లాటరీ వ్యవస్థ విధానంపై అనిశ్చితి నేపథ్యంలో అనేక మంది వీసా దరఖాస్తు ప్రయత్నాలను విరమించుకున్నారని అంటున్నారు.