Home » NRI Latest News
అమెరికాలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన భారతీయ విద్యార్థి కేసు మిస్టరీ వీడింది. ఆన్లైన్ గేమ్లో భాగంగా అతడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
భారీ వర్షాలు యూఏఈని(UAE) అతలాకుతలం చేసిన నేపథ్యంలో ఈ వర్షాల(Heavy Rains) కారణంగా ప్రభావితమైన భారతీయుల(Indians) సహాయార్ధం దుబాయ్లోని(Dubai) భారతీయ రాయబార కార్యాలయం హెల్ప్లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది.
ఒకప్పుడు ఢిల్లీలోని ప్రముఖ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS) నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసిన భారత సంతతికి చెందిన వ్యక్తి ఇప్పుడు ప్రముఖ టైం మ్యాగజైన్లో చోటు దక్కించుకున్నారు. అంతేకాదు బ్లాక్ హోల్స్ ఎలా ఏర్పడతాయి, అవి ఎలా పెరుగుతాయి, అవి పరిసరాలను ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాలపై కూడా దృష్టి సారించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలలో పని చేస్తున్న తెలంగాణ ప్రవాసీయుల సంక్షేమానికి ఒక ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పడానికి తమ ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వెల్లడించారు.
రాస్ అల్ ఖైమాలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు తెలుగు తరంగిణి ఆధ్వర్యంలో శోభాయమానంగా జరిగాయి.
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాల వేదికపై ఉగాది కవి సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది.
దుబాయిలో క్రెడిట్ కార్డు కుంభకోణంలో మోసగాళ్ళ వలలో ఇరుక్కుపోయిన ఓ ప్రవాసీ యువకుడు.. అక్కడి కాంగ్రెస్ ప్రవాసీ విభాగం నాయకుడి చేయూతతో స్వదేశానికి తిరిగి వెళ్ళాడు.
సుదీర్ఘ కాలం పాటు దుబాయిలో నివసించి, ఎమిరేట్లో తెలుగు సంస్కృతిని ప్రోత్సహించిన సుదీర్ఘ కాల ప్రవాసీ అయిన తాడేపల్లి రామారావు ఇక లేరు.
పండుగ పూట సౌదీలోని దమ్మాంలో ఒక తెలుగు ప్రవాసీ కుటుంబంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తోడుకొడళ్ళు మరణించగా మరికొందరు గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ-బీజేపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరుకుంటూ వేలాది మంది ప్రవాసీయులు ప్రచారరంగంలోకి దిగారు.