• Home » NRI Latest News

NRI Latest News

TANA, TAMA కమ్యూనిటీ రక్తదాన శిబిరం: అట్లాంటా యూఎస్

TANA, TAMA కమ్యూనిటీ రక్తదాన శిబిరం: అట్లాంటా యూఎస్

సేవా స్ఫూర్తి, మానవత్వానికి ప్రతీకగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA), తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా(TAMA) సంయుక్తంగా, అమెరికన్ రెడ్ క్రాస్ భాగస్వామ్యంతో, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా(CGI), అట్లాంటా సహకారంతో కమ్యూనిటీ రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించాయి.

బాల్టిమోర్‌లో ముగిసిన 19వ ఆటా మహాసభలు.. తెలుగు సంస్కృతి, సమైక్యతకు పట్టాభిషేకం

బాల్టిమోర్‌లో ముగిసిన 19వ ఆటా మహాసభలు.. తెలుగు సంస్కృతి, సమైక్యతకు పట్టాభిషేకం

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 19వ మహాసభలు, యువజన సదస్సు దిగ్విజయంగా ముగిశాయి.

ఫ్రాన్స్‌లో ఎన్నారై టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం

ఫ్రాన్స్‌లో ఎన్నారై టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం

ప్యారిస్ నగరంలోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్ వద్ద ఫ్రాన్స్ దేశ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.

హాంకాంగ్‌లో వైభవంగా కార్గిల్ విజయ్ దివస్

హాంకాంగ్‌లో వైభవంగా కార్గిల్ విజయ్ దివస్

‘సురభి ఏక్ ఎహసాస్’ 10వ వార్షికోత్సవం సందర్భంగా, హాంగ్‌కాంగ్‌లో 27వ కార్గిల్ విజయ్ దివస్‌ను తెలుగు గ్లోబల్ వెబ్ రేడియో అయిన తెలుగువన్ రేడియో ఆన్ ఇంటర్నెట్‌కు (టోరీ) చెందిన రేడియో జాకీ జయ పీసపాటి ఘనంగా నిర్వహించారు.

గల్ఫ్‌లో తెలంగాణ జనసేన కార్యవర్గం ఏర్పాటుకు సన్నాహాలు

గల్ఫ్‌లో తెలంగాణ జనసేన కార్యవర్గం ఏర్పాటుకు సన్నాహాలు

తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో గల్ఫ్ దేశాల్లో జనసేన నాయకులు కసరత్తు మొదలుపెట్టారు.

అమెరికాలో డాక్టర్ రాజా కుమారుడి వివాహం.. హాజరైన మంత్రి నారా లోకేష్

అమెరికాలో డాక్టర్ రాజా కుమారుడి వివాహం.. హాజరైన మంత్రి నారా లోకేష్

గ్లోబల్ ఎన్ఆర్ఐ చీఫ్ డాక్టర్ రాజా కుమారుడి వివాహ వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుకకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి హాజరయ్యారు.

బాల్టిమోర్‌లో ఘనంగా ముగిసిన 19వ ఆటా మహాసభలు

బాల్టిమోర్‌లో ఘనంగా ముగిసిన 19వ ఆటా మహాసభలు

బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకూ జరిగిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు, యువజన సదస్సు వైభవంగా జరిగాయి.

దుబాయిలో నూతన కాన్సుల్ జనరల్‌గా విష్ణు రాక

దుబాయిలో నూతన కాన్సుల్ జనరల్‌గా విష్ణు రాక

అత్యున్నత భారతీయ అధికారిగా నియమితులైన తెలుగు దౌత్యవేత్త డాక్టర్ ఇమ్మడి విష్ణువర్ధన్ రెడ్డి దుబాయికి చేరుకోవడంతో తెలుగు ప్రవాసీయులలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రవాసాంధ్ర టీడీపీ కార్యవర్గంలో బీసీలు, మహిళలకు పెద్దపీట

ప్రవాసాంధ్ర టీడీపీ కార్యవర్గంలో బీసీలు, మహిళలకు పెద్దపీట

ఎల్లలు దాటి ఉంటున్న ప్రవాసాంధ్రులకు మరింత చేరువ కావాలనే ఉద్దేశ్యంతో పునర్ వ్యవస్థీకరించిన తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగంలో వ్యూహాత్మకంగా వివిధ సామాజిక వర్గాలకు పెద్ద పీట వేశారు.

హైదరాబాద్‌లో ₹20 కోట్లతో ఎన్‌ఆర్‌ఐ భవన్: ఆటా వేడుకల్లో మంత్రి జూపల్లి

హైదరాబాద్‌లో ₹20 కోట్లతో ఎన్‌ఆర్‌ఐ భవన్: ఆటా వేడుకల్లో మంత్రి జూపల్లి

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19వ మహాసభల రెండో రోజు కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, రాజకీయ, సినీ ప్రముఖులు సందడి చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి