Home » Nizamabad
ప్రేమించి మోసపోయానని గ్రహించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా దొంచందకు చెందిన శ్రీకాంత్రెడ్డి, ఏరుగట్లకు చెందిన ఓ యువతితో ఆరేళ్లుగా ప్రేమలో పడ్డారు. ఇరువురూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.
కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తోందని జేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. పావలా వడ్డీకి కేంద్రం నిధులు ఇస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్లకు అభివృద్ధి పనులు చేయడానికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
నిజామాబాద్ జిల్లాలో ఓ మహిళకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. గత రెండేళ్ల నుంచి ఇద్దరు సదరు మహిళను లైంగిక వేధిస్తున్నారు. దంత వైద్యుడు అమర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి గంగాధర్ పై నిజామాబాద్ సీపీ సాయి చైతన్యకి బాధిత మహిళ ఫిర్యాదు చేసింది
బీఆర్ఎస్ ఏకపక్షంగా తనను బయటకు పంపిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్లో అన్ని బాధ్యతలకు రాజీనామా చేసి మళ్లీ జనం ముందుకు వచ్చానని కవిత చెప్పుకొచ్చారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే తనకు మంచిపేరు వస్తుందని తనపై కొంతమంది విమర్శలు చేసున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. లక్ష్మణ్ తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.
డ్యానిష్కు ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఝార్ఖండ్లోని రాంచిలో బాంబు బ్లాస్టింగ్కు కుట్రలు పన్నుతున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీల వారీగా ఈ నెల 2న విడుదల చేసిన తుది ఓటర్ జాబితా ముసాయిదాలో కూడా మళ్లీ అవే తప్పులు దొర్లాయి.
వృద్ధ దంపతులను 50 గంటల పాటు డిజిటల్ అరెస్టు చేసిన సైబర్ కేటుగాళ్లు.. వారి నుంచి రూ.30 లక్షలు కొట్టేసిన ఉదంతమిది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని.. రెండు పార్టీలు కలిసి యూరియా విషయంలో బీజేపీపై నిందలు వేయాలని చూస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు.
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మం డలం ధర్మారంలో ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు.