• Home » Nizamabad

Nizamabad

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి జల్నా-యల్హంక-జల్నా మధ్య (వయా గుంతకల్లు) నెల రోజులపాటు వీక్లీ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఆయిల్‌ పామ్‌తో కాసుల వర్షం

ఆయిల్‌ పామ్‌తో కాసుల వర్షం

ఓ వైపు ప్రకృతి, మరో వైపు దళారుల ధరలు రైతులను నట్టేట ముంచుతున్న సమయంలో తాను ఆదుకుంటానంటూ ఆయిల్‌పామ్‌ పంట తెరపైకి వచ్చింది.

నిప్పుల గుండం..

నిప్పుల గుండం..

నిజామాబాద్‌ జిల్లాపై భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై పరువు నష్టం దావా

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై పరువు నష్టం దావా

కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డికి నాంపల్లి ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు పరువు నష్టం దావా నోటీసులు జారీ చేసినట్లు హైకోర్టు న్యాయవాది సుమంత్ తెలిపారు.

కూలర్ రిపేర్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

కూలర్ రిపేర్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కూలర్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

లారీ ఢీకొని ముగ్గురు యువకుల మృతి

లారీ ఢీకొని ముగ్గురు యువకుల మృతి

నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన లారీ.. ముగ్గురు యువకులను ఢీకొట్టింది.

భగ్గుమంటున్న చికెన్ ధరలు.. వెలవెలబోతున్న షాపులు

భగ్గుమంటున్న చికెన్ ధరలు.. వెలవెలబోతున్న షాపులు

చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ఇది గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా ధరలు ఉన్నాయి. రేట్లు పెరగడంతో ఇప్పుడు చికెన్ కొనుగోలు చేయడం మాంసం ప్రియులకు పెద్ద భారంగా మారింది. కోడి మాంసం కొనలేక ప్రజలు కూరగాయలు, పప్పులు, ఇతర తక్కువ ధరల ఆహారాలను కొనుగోలు చేస్తున్నారు.

టూరిస్ట్ బస్సు బోల్తా..  నలుగురి మృతి

టూరిస్ట్ బస్సు బోల్తా.. నలుగురి మృతి

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని గన్నారం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు.

నువ్వు.. నీ వాళ్లు.. ఓ హెల్మెట్‌

నువ్వు.. నీ వాళ్లు.. ఓ హెల్మెట్‌

హెల్మెట్‌ అంటే కేవలం తలకు పెట్టుకునే సాధనం కాదు అది ప్రాణాలకు కవచం అని వైద్యులు, పోలీసులు చెబుతున్నారు.

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు బొల్లారంలో స్టాపేజీ

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు బొల్లారంలో స్టాపేజీ

నిజామాబాద్‌- తిరుపతి మార్గంలో నడుస్తున్న రాయసీమ ఎక్స్‌ప్రెస్‌ (12793 నంబర్‌) రైలుకు బొల్లారం రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్‌ సదుపాయం కల్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి