Home » Nimmala Rama Naidu
సాగునీటి కాల్వల పర్యవేక్షణకు డ్రోన్ల వినియోగానికి చర్యలు చేపట్టామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రూ.10 లక్షల లోపు పనులను నీటి వినియోగదారుల సంఘాలకు అప్పగించనున్నట్లు ప్రకటించారు.
CM Chandrababu: సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. వ్యవసాయ రంగానికి కాటన్ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన ఎన్నో అద్భుతాలు చేశారని సీఎం చంద్రబాబు కొనియాడారు.
Minister Nimmala Ramanaidu: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ రంగానికి తీరని నష్టం జరిగిందని ఆరోపించారు. ఇరిగేషన్ రంగాన్ని అధ్వానంగా మార్చారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.
Minister Nimmala Ramanaidu: ఇరిగేషన్ పనుల్లో అధికారులు జాప్యం చేయొద్దని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సాగు నీటి సంఘాలు ఆధ్వర్యంలో, వారి పరిధిలోని పనులను, మే నెలాఖరుకు పూర్తిచేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.
జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తన ఆరెకరాల భూమిలో 65 బస్తాల వరి దిగుబడి సాధించి ఆదర్శ రైతుగా నిలిచారు. మంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ, ప్రతి వారం రెండు రోజులు నియోజకవర్గంలో ఉంటూ, సాగులో కృషి చేస్తారు
ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుల లక్ష్యం నదుల అనుసంధానమేనని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించి, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నిపుణుల బృందాన్ని ఆదేశించారు
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కార్మిక దినోత్సవం సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు రిక్షా తొక్కి మేడే కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను నియోజకవర్గానికి పెద్ద కూలీగా పేర్కొన్న మంత్రి, కార్మికులకు నూతన వస్త్రాలు అందజేసి భోజనాలు ఏర్పాటు చేశారు
Nimmala Ramanaidu: మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఏపీలో అన్నిరంగాలు నష్టపోయాయని చెప్పారు. రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరు చానల్కు సమాంతరంగా మరో కాలువ తవ్వాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టు నివేదికను త్వరగా సిద్ధం చేసి, బుడమేరు ఆధునికీకరణ పనులను త్వరగా చేపట్టాలని స్పష్టం చేశారు
Minister Nimmala Ramanaidu: వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో రైతు సమస్యలను పరిష్కరించడంలో జగన్ విఫలం అయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.