• Home » Nifty

Nifty

మార్కెట్ల ఆల్‌టైమ్ జోరు.. 24,770 దాటిన నిఫ్టీ.. 544 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

మార్కెట్ల ఆల్‌టైమ్ జోరు.. 24,770 దాటిన నిఫ్టీ.. 544 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోవడం, విదేశీ ఇన్వెస్టర్లు మళ్ళీ కొనుగోలు బాట పట్టడం, సానుకూల గ్లోబల్ సంకేతాలు మార్కెట్లకు బలమైన ఊపునిచ్చాయి.

స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

ఈరోజు భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాల మధ్య బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి.

ఐటీ షేర్లతో మార్కెట్ జోష్.. వరుస నష్టాలకు బ్రేక్

ఐటీ షేర్లతో మార్కెట్ జోష్.. వరుస నష్టాలకు బ్రేక్

వరుసగా ఐదు ట్రేడింగ్‌ సెషన్ల పాటు నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం బలంగా పుంజుకున్నాయి. కొనుగోళ్లు ఊపందుకోవడంతో ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ముగిశాయి.

సోమవారం నష్టాల్లో ముగిసిన షేర్ మార్కెట్లు.. ఐటీ, ఫార్మా అండగా నిలిచినా తప్పని పతనం!

సోమవారం నష్టాల్లో ముగిసిన షేర్ మార్కెట్లు.. ఐటీ, ఫార్మా అండగా నిలిచినా తప్పని పతనం!

గత వారం చివరి సెషన్‌లో భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు, ఈ వారంలో మాత్రం నిరాశాజనకంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ వంటి దిగ్గజ బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా ప్రధాన సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి.

ఐటీ, బ్యాంకింగ్ జోష్‌.. భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు!

ఐటీ, బ్యాంకింగ్ జోష్‌.. భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు!

గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఎదురైనప్పటికీ ఇవాళ భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్ని సాధించాయి. సెన్సెక్స్ ఏకంగా 960 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ కీలకమైన 24,300 మార్కును దాటి ముగిసింది.

స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న భారత స్టాక్ మార్కెట్లు

స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న భారత స్టాక్ మార్కెట్లు

ఈ ఉదయం లాభాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు, మధ్యాహ్నం వరకూ అదే ఊపును కొనసాగించినప్పటికీ ఆ తర్వాత తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయినప్పటికీ ఇవాళ్టి ట్రేడింగ్‌ను స్వల్ప లాభాలతో ముగించాయి.

వారాంతాన భారీ లాభాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

వారాంతాన భారీ లాభాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు అద్భుతమైన జోరును ప్రదర్శించాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, ప్రధానంగా ఐటీ రంగ షేర్లలో భారీ కొనుగోళ్ల అండతో నేడు మార్కెట్లు సరికొత్త ఉత్సాహాన్ని సంతరించుకున్నాయి.

రోజంతా నిలకడగా రాణించి, చివరికి లాభాల్లోనే ముగిసిన సూచీలు

రోజంతా నిలకడగా రాణించి, చివరికి లాభాల్లోనే ముగిసిన సూచీలు

భారత స్టాక్ మార్కెట్లు గురువారం నాటి ట్రేడింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతుతో కీలక సూచీలు లాభాల్లో ముగిశాయి.

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు.. ఒక్కరోజులో రూ.8.4 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు.. ఒక్కరోజులో రూ.8.4 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి

పశ్చిమాసియాలో మళ్లీ రాజుకున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దేశీయ స్టాక్‌ మార్కెట్లను కుదిపేశాయి. ఈ ఉదయం నుంచి ఒడిదుడుకులతో సాగిన మార్కెట్లు, మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి గురై భారీగా కుప్పకూలాయి.

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 1700 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 1700 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్ల బాటలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా కుప్పకూలాయి. ముడిచమురు ధరలు ఒక్కసారిగా నిప్పులు చెరగడంతో మదుపరులలో ఆందోళన వ్యక్తమై, పెద్దఎత్తున అమ్మకాలకు మొగ్గుచూపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి