Home » New Year
న్యూ ఇయర్ వేడుకలు హ్యాపీగా జరుపుకుంటున్న సందర్భంగా ఒక పబ్లో చెలరేగిన గొడవ తీవ్ర ఉద్రిక్తకు దారి తీసింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఏం చేశారంటే..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములకు నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అద్భుత అనుభూతిని మిగులుస్తాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడుచూడు మానవత్వం ఉన్నవాడు.. అన్న గేయం మాదిరిగా.. ఓ వ్యక్తి ప్రమాదంలో ఉన్నా.. అవేమీ పట్టించుకోకుండా నూతన సంవత్సర సంబరాల్లో మునిగిపోవడం విశేషం. వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ ప్రజలను సీపీ సజ్జనార్ అభినందించారు. న్యూతన సంవత్సరం వేళ ప్రజలు ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించారని తెలిపారు. నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా ముగిశాయన్నారు.
నేటి నుంచీ అనేక కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రాబోయే నెలల్లో మరికొన్ని అమల్లోకి రానున్నాయి. వీటిపై పూర్తి అవగాహన పెంచుకుంటే ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మరి అవేంటో తెలుసుకుందాం పదండి.
ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపు కున్నారు. భారత్లో ఫుల్ జోష్తో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.
డిసెంబర్ 16వ తేదీన మంగళగిరి ఏపీఎస్పీ 6 బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన కానిస్టేబుళ్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత పాల్గొన్నారు.
హైదరాబాద్ నగరంలో ఈ రోజు(బుధవారం) రాత్రి జరగబోయే న్యూ ఇయర్ వేడుకల్ని దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో సికిల్ సెల్ ఎనేమియా బాధితుల కోసం అతి త్వరలో అరకులో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు కానుంది. దాతల సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా బ్లడ్ బ్యాంక్ భవన నిర్మాణం జరగనుంది.
నూతన సంవత్సరం సందర్భంగా పేదల ఇళ్లల్లో సంతోషం నింపేందుకు ఒకరోజు ముందుగానే పింఛన్లు ఇవ్వాలనే ప్రభుత్వ ఆలోచనను చక్కగా అమలు చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ద్వారా ఆర్థిక భరోసా ఇవ్వాలనేదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.