• Home » NCERT

NCERT

Skill Based Learning  : 11-12 తరగతుల్లో నైపుణ్య ఆధారిత విద్య: కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక

Skill Based Learning : 11-12 తరగతుల్లో నైపుణ్య ఆధారిత విద్య: కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక

భారత విద్యావ్యవస్థలో మరిన్ని మంచి మార్పులు త్వరలో రాబోతున్నాయి. దండగమారి చదువులంటూ వస్తున్న విమర్శల్ని, ఉద్యోగాలకు తగిన నైపుణ్యం కల్గిన అభ్యర్థులు దొరకడంలేదన్న అసంతృప్తుల్ని తిప్పికొట్టేలా నిర్మాణాత్మక చర్యలు జరుగబోతున్నాయి.

NCERT: విభజన భయానక పరిస్థితులపై ఎస్‌సీఈఆర్‌టీ పాఠం.. విభేదించిన కాంగ్రెస్

NCERT: విభజన భయానక పరిస్థితులపై ఎస్‌సీఈఆర్‌టీ పాఠం.. విభేదించిన కాంగ్రెస్

విభజనకు ఒక వ్యక్తి మాత్రమే కారణం కాదని, ముగ్గురు వ్యక్తుల పాత్ర ఉందని తెలిపింది ఎన్‌సీఈఆర్‌టీ. ఒకరు విభజనకు పట్టుబట్టిన జిన్నా, రెండవది విభజనకు అంగీకరించిన కాంగ్రెస్, విభజనను అమలు చేసిన లార్డ్ లూయీస్ మౌంట్ బాటన్ మూడో వ్యక్తని తెలిపింది.

Operation Sindoor NCERT: ఎన్‌సీఈఆర్‌టీ కొత్త సిలబస్‌లో ఆపరేషన్ సిందూర్, చంద్రయాన్..!

Operation Sindoor NCERT: ఎన్‌సీఈఆర్‌టీ కొత్త సిలబస్‌లో ఆపరేషన్ సిందూర్, చంద్రయాన్..!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలను భూస్థాపితం చేసింది భారత సైన్యం. వారి వీరోచిత పోరాటాన్ని విద్యార్థులకు తెలియజెప్పేందుకు NCERTఆపరేషన్ సిందూర్‌పై ప్రత్యేక మాడ్యూల్‌ను సిద్ధం చేస్తోంది.

NCERT Revises: అక్బర్‌  పాలనలో మత అసహనం

NCERT Revises: అక్బర్‌ పాలనలో మత అసహనం

ఎనిమిదో తరగతి విద్యార్థులకు బోధించే సాంఘిక శాస్త్రంలో ‘ఎన్‌సీఈఆర్‌టీ’ కీలకమార్పులు చేసింది.

SAATHI: గుడ్ న్యూస్.. ఎన్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్

SAATHI: గుడ్ న్యూస్.. ఎన్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్

పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్. ఐఐటీ జేఈఈ, నీట్, బ్యాకింగ్, ఎస్ఎస్‌సీ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు వీలుగా ఎన్‌సీఈఆర్‌టీ తాజాగా ‘ఫ్రీ సాథీ పోర్టల్ 2024’ ను ప్రారంభించింది.

NCERT: పుస్తకాల్లో ద్వేషం, హింసకి తావులేదు.. బాబ్రీ మసీదు కూల్చివేతపై ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

NCERT: పుస్తకాల్లో ద్వేషం, హింసకి తావులేదు.. బాబ్రీ మసీదు కూల్చివేతపై ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

చిన్నతనంలోనే హింస, ద్వేషం వంటి అంశాలు బోధించి విద్యార్థుల మెదళ్లను పాడు చేయొద్దని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీ పేర్కొన్నారు. ద్వేషం, హింస పాఠ్యాంశాలు కావని, వాటిపై దృష్టి పెట్టకూడదని అన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో మార్పులు చేసి విడుదల చేసింది.

Dharmendra Pradhan: ఎన్సీఈఆర్టీలో పేరు మార్పుపై అనవసర వివాదం సృష్టిస్తున్నారు: ధర్మేంద్ర ప్రదాన్

Dharmendra Pradhan: ఎన్సీఈఆర్టీలో పేరు మార్పుపై అనవసర వివాదం సృష్టిస్తున్నారు: ధర్మేంద్ర ప్రదాన్

ఎన్సీఆర్టీ(NCERT)లో పేరు మార్పుపై కొందరు అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మండిపడ్డారు. భారత్, ఇండియా మధ్య తేడా ఏం లేదని.. దీనిపై కొందరు కాంట్రవర్సీ చేస్తున్నారని ఆరోపించారు.

NCERT: ఎన్సీఈఆర్టీ సంచలన నిర్ణయం.. పుస్తకాల్లో ఆ పదం తొలగింపు

NCERT: ఎన్సీఈఆర్టీ సంచలన నిర్ణయం.. పుస్తకాల్లో ఆ పదం తొలగింపు

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పుస్తకాల్లో ఇండియా(INDIA) అనే పేరు వాడవద్దని ప్యానెల్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇండియా స్థానంలో భారత్ అనే పేరు మాత్రమే వాడాలని మార్గదర్శకాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ ప్రకారం.. ఇండియా అంటే భారత్ యూనియన్ అని నిర్వచించింది

Delhi University : ‘సారే జహా సే అచ్ఛా’ రచయిత ఇక్బాల్‌పై పాఠం సిలబస్ నుంచి తొలగింపు

Delhi University : ‘సారే జహా సే అచ్ఛా’ రచయిత ఇక్బాల్‌పై పాఠం సిలబస్ నుంచి తొలగింపు

‘సారే జహా సే అచ్ఛా’ గీత రచయిత మహమ్మద్ అల్లమ ఇక్బాల్‌పై పాఠాన్ని సిలబస్ నుంచి తొలగించాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. బీఏ ఆరో సెమిస్టర్‌లో ‘మోడర్న్

Syllabus Row: ఎన్‌సీఈ ఆర్‌టీ తొలిగించిన పాఠ్యాంశాలను స్టేట్ సిలబస్‌లో చేర్చేందుకు కేరళ నిర్ణయం

Syllabus Row: ఎన్‌సీఈ ఆర్‌టీ తొలిగించిన పాఠ్యాంశాలను స్టేట్ సిలబస్‌లో చేర్చేందుకు కేరళ నిర్ణయం

12వ తరగతి పాఠ్యపుస్తకాల్లోని కొన్ని భాగాలను తొలగించాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్..

తాజా వార్తలు

మరిన్ని చదవండి