Home » National News
అభివృద్ధి చెందిన దేశాల్లో మాతృ భాషలోనే దేశ ఆలోచనా విధానం, లెర్నింగ్, డ్రీమ్స్ ఉంటాయని, ఇక్కడ పరిస్థితి మాత్రం అందుకు భిన్నమని సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. మాతృభాషను ప్రోత్సహించేలా కేంద్రం చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రీయ జనతాదళ్పై విమర్శలు గుప్పిస్తూ, 2005లో తాను ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పుడు బిహార్ పరిస్థితి అతి దయనీయంగా ఉండేదని, బిహారీలంటేనే చిన్నచూపు చూసే పరిస్థితి ఉండేదని నితీష్ చెప్పారు.
ఎంపీకి బెదిరింపు ఫోన్ రావడంపై ఆయన సెక్రటరీలు శివం ద్వివేది, పవన్ డూబే నేరుగా గోరఖ్పూర్ సీనియర్ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. కాలర్పై చర్చలు తీసుకోవాలని, ఎంపీకి భద్రత పెంచాలని కోరారు.
కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని, జనసమ్మర్ధం ఎక్కువగా ప్రాంతాల్లో పర్యటనలకు దూరంగా ఉండాలని వైద్యులు సంజయ్ రౌత్కు సూచించారు.
మొంథా తుఫాన్.. ఈ పేరు ఇప్పుడు ఏపీతో పాటు తెలంగాణ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. భయపెడుతున్న ఈ తుఫాన్ అప్డేట్స్.. ఎప్పటికప్పుడు మీ ముందుకు..
కరూర్ తొక్కిసలాటకు ముందే తమ పార్టీ ఒంటరి పోరుకు నిర్ణయం తీసుకుందని, పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పులేదని టీవీకే జాయింట్ జనరల్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శాతి, పునరావాస ప్రయత్నాల్లో భాగంగా ఈ లొంగుబాట్లు చోటుచేసుకున్నట్టు బిజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.
రఫేల్ ఫైటర్ జెట్ను నడిపిన తొలి ఇండియన్ మహిళా పైలట్గా శివాంగి సింగ్ రికార్డుల్లో నిలిచారు. దీనికి ముందు ఆమె అంబాలోని గోల్డెన్ యారోస్ స్వ్కాడ్రన్లో విధులు నిర్వహించారు.
ఉపఎన్నికలు జరుగనున్న వార్డుల్లో ముండ్కా, షాలిమార్ మార్గ్-బి, అశోక్ విహార్, చాందినీ చౌక్, చాందినీ మహల్, ద్వారకా-బి, డిచావు కలాన్, నారాయణ, సంగమ్ వివార్-ఎ, దక్షిణ్ పూరి, గ్రేటర్ కైలాష్, వినోద్ నగర్ ఉన్నాయి.
గ్రౌండ్ హ్యాండిలర్స్కు చెందిన బస్సు మధ్యాహ్నం సమయంలో మంటల్లో చిక్కుకుందని, అయితే ఏఆర్ఎఫ్ఎఫ్ నిపుణుల బృందం రెండు నిమిషాల్లోనే మంటలను అదుపు చేసిందని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారిక 'ఎక్స్' ఖాతాలో తెలియజేసింది.