Home » National News
మహారాష్ట్రలోని బారామతిలో బుధవారంనాడు జరిగిన విమాన ప్రమాదంలో తన మేనల్లుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంపై శరద్ పవార్ తొలిసారి స్పందించారు.
విమాన అటెండెంట్గా పింకీ మాలీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో పాటు విమానంలో వెళ్లారు. దీనికి ఒకరోజు ముందే పింకీ మాలి తన తండ్రి శివకుమార్తో ఫోనులో మాట్లాడారు.
విమాన ప్రమాద ఘటనకు ముందు అజిత్ పవార్ తన సెక్యూరిటీ సిబ్బందితో దిగిన ఫోటో ఒకటి తాజాగా వెలుగుచూసింది. బుధవారం ఉదయమే అజిత్ ఈ ఫోటో దిగారని పార్టీ నాయకులు ధ్రువీకరించారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతికి టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా నివాళులర్పించారు.
విమాన ప్రమాద ఘటనా స్థలంలో లభ్యమైన శరీర భాగాలను గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. అయితే అజిత్ పవార్ చేతికున్న వాచ్ ఆధారంగా ఆయన మృతదేహాన్ని గుర్తించి బయటకు లాగారు.
మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక విషయాలను వెల్లడించింది. పైలట్ల నుంచి మేడే కాల్ రాలేదని తెలిపింది.
దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసిన పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్కి సెల్యూట్ చేస్తున్నానని, ఆయన దేశభక్తి తమకు నిరంతరం స్ఫూర్తిగా నిలుస్తుందని అజిత్ పవార్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
అజిత్ పవార్ మృతి చెందిన వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మీడియాతో మాట్లాడుతూ మమతా బెనర్జీ అన్నారు. బీజేపీని వీడాలని పవార్ ఆలోచిస్తున్నారని ఇటీవల జరిగిన ప్రచారాన్ని ప్రస్తావిస్తూ, రాజకీయ నాయకులకు సైతం భద్రత లేకుండా పోతోందన్నారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం ఉదయం బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. ఇంతకు ముందు కూడా పలువురు రాజకీయ నాయకులు విమాన, హెలికాఫ్టర్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. వారిని మరోసారి తలుచుకుందాం..
మహారాష్ట్ర బారామతిలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు.