Home » National News
దేశంలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొన్నిచోట్ల నదులు ఉప్పొంగి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇంకొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడి ప్రాణాలు తీస్తున్నాయి.
న్యాయమూర్తుల నియామకాలు, పదోన్నతులకు సంబంధించి కొలీజియం అనుసరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జడ్జీలుగా నియమిస్తున్న వ్యక్తులను ఎందుకు ఎంపిక చేశామన్న కారణాలను కొలీజియం వెల్లడించటం లేదని, దీనివల్ల న్యాయ వ్యవస్థకు తగని వ్యక్తులు ఆ రంగంలోకి ప్రవేశిస్తున్నారని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
పశ్చిమ బెంగాల్ పోలీసు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. ఇటీవలే అరెస్టైన జైషే మహమ్మద్ అనుమానిత ఉగ్రవాది మహమ్మద్ హమీమ్ మోండల్ స్నేహితురాలు అర్పిత సర్కార్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మహారాష్ట్రను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో అంజనీ నదికి వరదనీరు పోటెత్తింది. నీటిమట్టం అకస్మాత్తుగా పెరగడంతో ఓ వ్యక్తి వరదనీటిలో చిక్కుకుపోయాడు.
విద్యార్థులను క్షమిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీని విమర్శిస్తూ ఓ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ పెట్టిన సోషల్ మీడియా పోస్టు వైరల్గా మారింది. అంధభక్తులంటూ కొంతమందిపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ పశ్చిమ బెంగాల్కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్పితా చటర్జీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అయితే, ఆమె ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని ప్రశ్నిస్తూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.
హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలకు ఊరట లభించింది. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ.200కు పైగా తగ్గిస్తున్నట్టు చమురు మార్కెటింగ్ సంస్థలు శనివారం ప్రకటించాయి.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
అయోధ్య రాముని విరాళాలపై కఠిన నిఘా ఉంచాలని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు నిర్ణయం తీసుకుంది. విరాళాల సేకరణ, లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని 360 డిగ్రీల కెమెరాలతో వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించింది.