Home » Narendra Modi
సోఫియా ఖురేషి సాధించిన విజయాలు, మహిళా సాధికారతకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను ఆమె ట్విన్ సిస్టర్ షైనా సున్సార ప్రశంసించారు. మహిళా సాధికారతకు మోదీ ఎంతో చేస్తున్నారని అన్నారు.
మన దేశంలో ప్రజల కొనుగోలు విధానంలో మార్పు రావాలని ప్రధాని మోదీ (narendra modi) తెలిపారు. ఈ క్రమంలో మన దగ్గర తయారైన ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్న సమయంలో, మనం కూడా ఇక్కడే తయారైన ఉత్పత్తులను ఉపయోగించాలన్నారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
నేడు (మే 24, 2025న) నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం (NITI Aayog 10th Council Meeting) జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీకి అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. ఈ సమావేశం రాష్ట్రాలకు తమ అభివృద్ధి లక్ష్యాలను సమీక్షించడానికి, కొత్త వ్యూహాలను రూపొందించడానికి ఒక అవకాశంగా మారనుంది.
దేశంలో ఎలుకల ఆలయం గురించి తెలుసా మీకు. లేదా అయితే ఇక్కడ తెలుసుకుందాం. తాజాగా ప్రధాని మోదీ ఈ ఆలయం (Karni Mata Temple) సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఈ టెంపుల్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది.
షిల్లాంగ్ టు సిల్చార్ వరకూ హైవే నిర్మాణానికి భారత ప్రభుత్వం ఇటీవల గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈశాన్య రాష్ట్రాలు, కోల్కతా మధ్య సముద్ర మార్గం ద్వారా ప్రత్యామ్నాయ లింక్గా ఈ హైవే ఉంటుంది. నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఐడీసీఎల్)కు చెందిన ఒక అధికారి ఈ సమాచారం ఇచ్చారు.
ప్రధాని సందర్శించిన అదంపూర్ ఎయిర్బేస్ను తుత్తినియలు చేసినట్టు పాక్ ఇటీవల తన అబద్ధాల చిట్టా విప్పింది. అదంపూర్ ఎయిర్ బేస్లోని రన్వేను తమ క్షిపణులతో దాడి చేశామని, అక్కడే ఉన్న రష్యా తయారు చేసిన ఎస్-400 మిసైల్ డిఫెన్స్ సిస్టంను ధ్వంసం చేశామని బుకాయించింది.
దేశ భద్రతా విషయంలో మరింత కఠిన వైఖరి ప్రదర్శించాలని అత్యున్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత ప్రయోజనాలను దెబ్బతీసేలా భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడినా దానిని యుద్ధ చర్యగా పరిగణించాలని సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి.
భారత్లో 26 లొకేషన్లపై పాక్ డ్రోన్ దాడులకు ప్రతిగా శనివారం తెల్లవారు జామున నాలుగు ఎయిర్బేస్లపై భారత్ దాడులు చేసింది. అనంతరం నేపథ్యంలో మోదీ ఈ సమావేశం నిర్వహించారు.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ జరిగిన తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. అఖిల పక్షం సమావేశంలో ప్రతిపక్షాలతో పాటు భారత పౌరులకు కీలక సందేశం ఇచ్చారు.
మంత్రివర్యులు లోకేశ్ దేశంలో క్లిష్ట పరిస్థితులలో ప్రధాని మోదీకి, సైన్యానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సైనికులపై ఒప్పిన ప్రాముఖ్యమైన నిర్ణయంగా ఆపరేషన్ సిందూర్ను ప్రశంసించారు