Home » Nandyal
Payyavula Challenges Jagan: చంద్రబాబు ఎగిరిపోయే నాయకుడు కాదని.. ఎదిగి పోయే నాయకుడని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు. ఎవరు ఎగిరిపోతారో.. ఎవరు ఎదిగిపోతారో చరిత్ర చెబుతోందని అన్నారు. తల్లి చెల్లిని పక్కన పెట్టిన వాడు జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Handri Neva Canal Water Release: శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు వివిధ కాల్వలకు.. రిజర్వాయర్లకు విడుదల చేసిన నీటిని సక్రమంగా వినియోగించుకునేలా ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్రంగా నష్టపోకుండా రైతులకు పంటల బీమా కొంత ఊరటనిస్తుంది. ఊహించని విపత్తుల వల్ల ఉత్పన్నమయ్యే పంటనష్టానికి గురైన రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రక్షణ కవచమనే చెప్పవచ్చు. జిల్లాలో పీఎంఎఫ్బీవై పథకం కింద 10 పంటలు ఎంపికయ్యాయి.
నందికొట్కూరు మార్కెట్ యార్డు అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
రైతులు పంటలు ఉత్పత్తి చేయడమే కాకుండా హోల్సేల్ వ్యాపారం దిశగా అడుగులు వేయాలని నాబార్డు ఏజీఎం కార్తీక్ సూచించారు.
సూపర్ సిక్స్ హామీల అమల్లో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, నంద్యాల పార్లమెంట్ వైసీపీ పరిశీలకులు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఆరోపించారు.
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
జిల్లా వ్యాప్తంగా వెలసిన పలు సాయిబాబా ఆలయాలలో గురువారం గరుపౌర్ణమి, వ్యాసపూర్ణమి పురష్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
క్రిష్ణరావుపేటలో తాగునీటి సమస్యను పరిష్కరించడం లేదని గుక్కెడు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు కేజీ రెడ్డుపై భైఠాయించారు.
నంద్యాల జిల్లా సాయుధబలగాల అడిష నల్ ఎస్పీ చంద్రబాబు బదిలీపై విజయవాడకు వెళ్తున్న సంద ర్భంగా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు.