• Home » Nandyal

Nandyal

గిరిజన మహిళలకు చీరల పంపిణీ

గిరిజన మహిళలకు చీరల పంపిణీ

శ్రీశైల దేవస్థానం అనుబంధ దేవాలయమైన ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయ పరిసరాలలో ఉండే గిరిజన మహిళలకు తెలంగాణకు చెందిన భక్తులు చీరలు అందజేశారు.

నిత్యాన్నదాన పథకానికి విరాళం

నిత్యాన్నదాన పథకానికి విరాళం

శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన ప్రసాద వితరణ పథకానికి దాతలు విరాళం ఇచ్చారు.

పారిశుధ్యానికి ప్రాధాన్యం : కలెక్టర్‌

పారిశుధ్యానికి ప్రాధాన్యం : కలెక్టర్‌

పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ జీరో వేస్ట్‌ ఇనిస్టిట్యూషన్స్‌ (చెత్త రహిత సంస్థలు) కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు.

హైవేపై ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

హైవేపై ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

నంద్యాల జిల్లా కేంద్రం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన అనంతరం నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

అకాల వర్షం.. రైతన్నకు కష్టం.. పంట నష్టం ఎంతంటే.?

అకాల వర్షం.. రైతన్నకు కష్టం.. పంట నష్టం ఎంతంటే.?

ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన అకాల వర్షాలు రైతన్నల నడ్డి విరిచాయి. ముఖ్యంగా నంద్యాల వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగళ్ల వాన దంచికొట్టింది.

నంద్యాల జిల్లాలో దారుణం.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను..

నంద్యాల జిల్లాలో దారుణం.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను..

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో ఓ మహిళ తన భర్తను ప్రియుడి సాయంతో హత్య చేసింది. నంద్యాల జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.

యాగశాల ప్రవేశంతో శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలకు శ్రీకారం

యాగశాల ప్రవేశంతో శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలకు శ్రీకారం

శ్రీశైలం ఆలయంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. యాగశాల ప్రవేశంతో మహోత్సవాలకు ఈవో శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు.

రైతు భూమిని కాజేస్తారా.. బుగ్గనపై సీఎం చంద్రబాబు ధ్వజం

రైతు భూమిని కాజేస్తారా.. బుగ్గనపై సీఎం చంద్రబాబు ధ్వజం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజులో పర్యటించారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు.

లడ్డూ కల్తీపై తప్పుడు ప్రచారం.. రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు

లడ్డూ కల్తీపై తప్పుడు ప్రచారం.. రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు

గత వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. శ్రీవారికి అపచారం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

నంద్యాల జిల్లాలోని అడవిలో కార్చిచ్చు

నంద్యాల జిల్లాలోని అడవిలో కార్చిచ్చు

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని పెచ్చెరువు సమీపంలో ఇవాళ(శుక్రవారం) అగ్నిప్రమాదం జరిగింది. అడవిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అటవీ సంపద కళ్లముందే కాలిపోయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి