• Home » Nandyal

Nandyal

ఎన్టీఆర్‌ జలాశయం పరిశీలన

ఎన్టీఆర్‌ జలాశయం పరిశీలన

నందికొట్కూరులోని ఎన్టీఆర్‌ జలాశయాన్ని ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతి, దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ మోహన్‌ శనివారం పరిశీలించారు.

అధికారులపై కేంద్ర బృందం ఆగ్రహం

అధికారులపై కేంద్ర బృందం ఆగ్రహం

గ్రామ పంచాయతీ, జాతీయ ఉపాధిహామీ పథకం రికార్డుల నిర్వాహణ సరిగా లేదని జాతీయ ఉపాధి హామీ కేంద్ర బృందం సభ్యులు అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్నేహితుడి కుటుంబానికి చేయూత

స్నేహితుడి కుటుంబానికి చేయూత

వెలుగోడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1997-98లో పదో తరగతి చదివిన విద్యార్థుల్లో శ్రీనివాసులు అనే వ్యక్తి ఇటీవల మృతి చెందాడు.

 శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు

శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు

మహానంది క్షేత్రంలో శ్రావణ మాసం పురస్కరించుకొని కామేశ్వరీదేవి అమ్మవారికి శ్రావణ శుక్రవారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

జీవో నెంబరు 77ను రద్దు చేయాలి

జీవో నెంబరు 77ను రద్దు చేయాలి

పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను దూరం చేసే జీవో నెంబర్‌ 77ను ఎప్పుడు రద్దు చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్‌ డిమాండ్‌ చేశారు.

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

సూపర్‌ సిక్స్‌ హామీల అమల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డ్డి ఆరోపించారు.

పారిశుధ్యానికి ప్రాధాన్యమివ్వాలి

పారిశుధ్యానికి ప్రాధాన్యమివ్వాలి

గ్రామాల్లో పారిశుధ్యానికి అధికారులు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని జడ్పీ సీఈవో నాసరరెడ్డి అధికారులకు సూచించారు.

జల్‌జీవన్‌ పనుల పరిశీలన

జల్‌జీవన్‌ పనుల పరిశీలన

శ్రీపతిరావుపేట, బాపనంతాపురం, కొత్తరామాపురం గ్రామాల్లో జల్‌ జీవన్‌ ద్వారా జరిగిన పనులను ఢిల్లీ నుంచి విచ్చేసిన ప్రత్యేక అధికారి నేషనల్‌ వాష్‌ ఎక్స్పర్ట్ సరోజిత్‌ సఖియా బుధవారం పరిశీలించారు.

పొజిషన్‌ సర్టిఫికెట్స్‌ మంజూరు చేయాలి

పొజిషన్‌ సర్టిఫికెట్స్‌ మంజూరు చేయాలి

అర్హులైన పేదలకు ప్రభుత్వ గృహాల మంజూరు కోసం పొజిషన్‌ సర్టిఫికెట్స్‌ మంజూరు చేయాలని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

తాగునీటి పథకాలకు రూ.16.5 లక్షలు మంజూరు: డీఈ

తాగునీటి పథకాలకు రూ.16.5 లక్షలు మంజూరు: డీఈ

మండలంలోని గిరిజన గూడెల్లో శుద్ధ జలాలు అందించేందుకు ప్రభుత్వం రూ.16.5 లక్షల నిధులు మంజూరు చేసినట్లు నందికొట్కూరు ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి