Home » Nagarkurnool
నాగర్ కర్నూల్ జిల్లాలో ఇటీవల కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన గొడవలో రెండు నెలల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాధిత కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. భక్తిశ్రద్ధలతో జరగాల్సిన మల్లన్న జాతరలో.. నిర్వాహకుల దురుసు ప్రవర్తన ఓ పసిప్రాణాన్ని బలితీసుకుంది. దైవ దర్శనం కోసం వెళ్లిన భక్తులపై నిర్వాహకులు జరిపిన దాడిలో మూడు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోవడంపై స్థానికులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. వెల్దండ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థినులు ఆరోపించారు.
స్వీట్ షాపులో సమోసా తిన్న కస్టమర్కు ఊహించని షాక్ తగిలింది. సమోసాలో పిన్నులు బయటపడ్డాయి. నాగర్ కర్నూలు జిల్లాలో గురువారం చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఊరుకొండ మండలం ముచ్చర్లకు చెందిన స్నేహ, సిరి, శ్రీమన్లు అనే ముగ్గురు విద్యార్థినిలు నీటి సంపు దగ్గరకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ..
రేవంత్రెడ్డికి పాలమూరు మీద ప్రేమ లేదని... ఆయనకు భూములు, రియల్ ఎస్టేట్ల మీద మాత్రమే ప్రేమ ఉందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల్లో ఆదరణ లేకపోవడంతోనే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఈ ఫలితాలు వచ్చాయని ఎద్దేవా చేశారు.
మెడికల్ కాలేజీకి 40 ఎకరాల దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్టర్లకు అడ్వాన్స్డ్ కల్చర్ సీఎం రేవంత్ రెడ్డి తెచ్చారని ఆక్షేపించారు.
గంజాయి మత్తుకు బానిసైన ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. బయట డబ్బులు పెట్టి కొనలేక ఏకంగా ఇంటి పెరట్లో గంజాయి పెంచుతున్నాడు. ఈ సంఘటన నాగర్ కర్నూలు జిల్లా పాల్కపల్లిలో చోటుచేసుకుంది.
సరిగ్గా భోజనం పెట్టకుండా తిడుతూ, కొట్టి పనిచేయిస్తున్నారని, చెరువులో చేపలు పట్టడం అని తీసుకువచ్చి నదిలో పట్టిస్తున్నారని కార్మికులు వాపోయారు.
ఆస్తి కోసం కన్నతండ్రి ప్రాణాలు తీశాడు ఓ కసాయి కొడుకు. వృద్ధాప్యంలో తండ్రికి తోడుగా ఉండాల్సిన కుమారుడే.. కొట్టి చంపి వాగులో వేసిన ఘటన నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో జరిగింది