Home » Nagarkurnool
మెడికల్ కాలేజీకి 40 ఎకరాల దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్టర్లకు అడ్వాన్స్డ్ కల్చర్ సీఎం రేవంత్ రెడ్డి తెచ్చారని ఆక్షేపించారు.
గంజాయి మత్తుకు బానిసైన ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. బయట డబ్బులు పెట్టి కొనలేక ఏకంగా ఇంటి పెరట్లో గంజాయి పెంచుతున్నాడు. ఈ సంఘటన నాగర్ కర్నూలు జిల్లా పాల్కపల్లిలో చోటుచేసుకుంది.
సరిగ్గా భోజనం పెట్టకుండా తిడుతూ, కొట్టి పనిచేయిస్తున్నారని, చెరువులో చేపలు పట్టడం అని తీసుకువచ్చి నదిలో పట్టిస్తున్నారని కార్మికులు వాపోయారు.
ఆస్తి కోసం కన్నతండ్రి ప్రాణాలు తీశాడు ఓ కసాయి కొడుకు. వృద్ధాప్యంలో తండ్రికి తోడుగా ఉండాల్సిన కుమారుడే.. కొట్టి చంపి వాగులో వేసిన ఘటన నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో జరిగింది
ఓ యువకుడు తన భార్యకు వివాహేతర సంబం ధం ఉందనే అనుమానంతో అడవిలోకి తీసుకెళ్ళి హత్యచేసి, అనంతరం పెట్రోల్ పోసి కాల్చేసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో జరిగింది.
నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని దాదాపు 111 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
రాబోయే పదేళ్లు తానే ముఖ్యమంత్రినని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి స్పందించారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి అన్నారు.
పాలమూరు బిడ్డనైన తాను పదేండ్ల వరకు సీఎంగా ఉండడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టుతోపాటు దిండి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులను అడ్డగించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదే సమయంలో కేసీఆర్ గత ప్రభుత్వ పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాగర్కర్నూలు జిల్లా అమ్రాబాద్ పులుల అభయారణ్యం (ఏటీఆర్)లో 36 పెద్ద పులులు ఉన్నట్లు టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ (ఎఫ్డీ) డాక్టర్ సునీల్ ఎస్ హిరమత్ తెలిపారు.