Home » Nagarkurnool
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ముగిసింది. పలు కారణాలతో రెండు పార్లమెంట్ల పరిధిలో 30 నామినేషన్లను తిరస్కరించినట్టు అధికారులు తెలిపారు. మల్కాజిగిరి సెగ్మెంట్(Malkajigiri segment)లో అత్యధికంగా 77 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
Telangana Lok Sabha Polls: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా గులాబీ జెండా పాతాల్సిందేనని భావిస్తున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యూహ రచన చేస్తున్నారు. ఓ వైపు సిట్టింగ్ ఎంపీలు.. మరోవైపు ఎమ్మెల్యేలు, కీలక నేతలు కారు దిగి హస్తం, కాషాయ గూటికి వెళ్లిపోతున్న పరిస్థితి..
తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణకు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రికి పీఠాన్ని అందించిన కారు జోరుకు గతేడాది జరిగిన ఎన్నికల్లో హస్తం బ్రేకులు వేసింది.
ప్రధాని నరేంద్రమోదీ మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎ్సపై విమర్శనాస్త్రాలు సంధించారు.
హైదరాబాద్: నిన్న నగరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ రాత్రికి రాజ్భవన్లో బస చేశారు. శనివారం ఉదయం ఆయన రాజ్ భవన్ నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక హెలికాప్టర్లో నాగర్కర్నూల్కు బయలుదారారు.
హైదరాబాద్: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి నాగర్కర్నూల్ జిల్లాకు శనివారం రానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నాగర్కర్నూల్కు వస్తున్నారు. దాంతో వెలమ సంఘం కల్యాణ మండపం పక్కన భారీ బహిరంగ సభ నిర్వహణకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్రావు ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు.
Telangana: నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీపై మాజీ ఎంపీ మల్లు రవి స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... నాగర్ కర్నూల్ నుంచి పోటీలో మల్లు రవి ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు.
ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణహత్యకు గురయ్యాడు. ఆర్థిక లావాదేవీల పరంగా తేడాలు రావడంతో కిరాయి మనుషులతో కలిసి స్నేహితుడే ఈ షూతుకానికి పాల్పడ్డాడు. పథకం ప్రకారం మహిళతో ఫోన్ చేసి పిలిపించి, మర్మాంగాలు కోసి మరి చంపేశాడు.
నాగర్ కర్నూల్ జిల్లా: నల్లమల అడవిలో మంటలు చెలరేగాయి. నాగర్ కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ మండలం, నల్లమల అడవి ప్రాంతంలోని దోమలపెంట రేంజ్ కొల్లం పెంట, కొమ్మనపెంట, పల్లె బైలు, నక్కర్ల పెంట ప్రాంతాలలో సుమారు 50 హెక్టార్ల విస్తీర్ణంలో మంటలు చెలరేగి అడవి దగ్ధమైంది.
Telangana: సీరియల్ కిల్లర్ సత్యం యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా హత్య చేసిన సత్యం యాదవ్పై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. హత్యలకు సంబంధించిన వివరాలను మంగళవారం జోగులాంబ జోన్ డీఐజీ చౌహన్ మీడియాకు వివరించారు.