Home » Nadendla Manohar
ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలను సరిదిద్దడంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలందించడంలో సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్లు, సరఫరాల అధికారులదే కీలక పాత్ర అని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
: పౌర సరఫరాల శాఖలో కాగిత రహిత పరిపాలన (పేపర్ లెస్ అడ్మినిస్ట్రేషన్)ను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
జనసేన పార్టీ, కూటమి ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి పట్టించుకోవద్దని రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు.
Minister Nadendla Manohar: ఏపీలో ధాన్యం అమ్మకాలపై రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక సూచనలు చేశారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జామ చేస్తున్నామని చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
Minister Nadendla Manohar: రోగులకు సకాలంలో వైద్యసేవలు అందించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏలూరు ఆస్పత్రిని మంత్రి మనోహర్ ఈరోజు ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యసేవలపై ఆరా తీశారు.
కోరుకొండ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సివిల్ సప్లయి శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్కు శనివారం తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ ప్రమాదాల్లో బాధితులైన జనసేన క్రియాశీలక సభ్యులకు బీమా చెక్కులు అందజేసేందుకు వచ్చిన మంత్రి నాదెండ్లకు మధురపూడి విమనాశ్రయం వద్ద పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే బత్తుల బలరామకృ
Minister Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పులపాలు చేసి రైతులకు బకాయిలు చెల్లించలేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలోనే రైతులకు రూ.1674 కోట్లు కూటమి ప్రభుత్వంలో చెల్లించామని గుర్తుచేశారు. తూర్పుగోదావరి జిల్లాలో రూ. 600 కోట్లు ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ప్రభుత్వం మాదిరిగానే ప్రతి ప్రైవేట్ సంస్థ జవాబుదారీతనంతో ఉండాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. చట్టాలు తీసుకువస్తే సరిపోదు, అవి యాక్టివ్గా ఉండాలన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో వినియోగదారుల క్లబ్లు ఏర్పాటు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానికి సంబందించిన గోదాముల్లో మాయమైన బియ్యం విలువ రూ.1.7 కోట్లు కాదని, రూ.2.23 కోట్లకు..
కాకినాడ పోర్టు స్టెల్లా నౌక వ్యవహారంపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. స్వాధీనం చేసుకున్న 4,093 బస్తాలను ఎల్ఎమ్ఎస్ పాయింట్లకు తరలించినట్లు మంత్రి తెలిపారు.