• Home » Nadendla Manohar

Nadendla Manohar

 Nadendla Manohar: పవన్‌పై నోరు పారేసుకుంటే సహించం

Nadendla Manohar: పవన్‌పై నోరు పారేసుకుంటే సహించం

అధినేత పవన్‌కల్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని, అలా మాట్లాడినందుకే ఒక వ్యక్తి జైల్లో ఉన్నారని జనసేన పీఏసీ చైర్మన్‌, మంత్రి నాదెండ్ల మనోహర్‌ హెచ్చరించారు.

చిత్రాడలో 14న జనసేన ఆవిర్భావ సభ

చిత్రాడలో 14న జనసేన ఆవిర్భావ సభ

కలెక్టరేట్‌ (కాకినాడ), మార్చి 1 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో ఈనెల 14న నిర్వహించను న్న జనసేన ఆవిర్భావ సభను విజ

జనసేన ఆవిర్భావ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు : మంత్రి నాదెండ్ల

జనసేన ఆవిర్భావ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు : మంత్రి నాదెండ్ల

పిఠాపురం/పిఠాపురం రూరల్‌, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం వేదికగా జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. పిఠాపురం మండలం చిత్రాడ శివారు ఎస్‌బీ వెంచర్స్‌లో మార్చి 14న జరిగే జనసేన ఆవిర్భావ వేడుకల సభాస్థలిని ఆయన శుక్రవారం రాత్రి పరిశీలించారు. ప్రధా న వేదిక నిర్మాణం, గ్యాలరీ

Minister N. Manohar : జగన్‌ హయాంలో 3 వేల మంది కౌలు రైతుల ఆత్మహత్య

Minister N. Manohar : జగన్‌ హయాంలో 3 వేల మంది కౌలు రైతుల ఆత్మహత్య

రైతులు ఆత్మహత్య చేసుకుంటే జగన్మోహన్‌రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదని మంత్రి నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు.

ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేద్దాం: నాదెండ్ల

ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేద్దాం: నాదెండ్ల

ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలను సరిదిద్దడంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలందించడంలో సివిల్‌ సప్లయిస్‌ జిల్లా మేనేజర్లు, సరఫరాల అధికారులదే కీలక పాత్ర అని మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు.

Minister N. Manohar : బియ్యం గోడౌన్ల వద్ద ఏఐ కెమెరాలు

Minister N. Manohar : బియ్యం గోడౌన్ల వద్ద ఏఐ కెమెరాలు

: పౌర సరఫరాల శాఖలో కాగిత రహిత పరిపాలన (పేపర్‌ లెస్‌ అడ్మినిస్ట్రేషన్‌)ను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు.

Minister Nadendla Manohar : సోషల్‌ మీడియాలో దుష్ప్రచారాన్ని పట్టించుకోవద్దు!

Minister Nadendla Manohar : సోషల్‌ మీడియాలో దుష్ప్రచారాన్ని పట్టించుకోవద్దు!

జనసేన పార్టీ, కూటమి ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి పట్టించుకోవద్దని రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి, జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సూచించారు.

Minister Manohar: ఏపీలో ధాన్యం అమ్మకాలు.. రైతులకు మంత్రి నాదెండ్ల కీలక సూచనలు

Minister Manohar: ఏపీలో ధాన్యం అమ్మకాలు.. రైతులకు మంత్రి నాదెండ్ల కీలక సూచనలు

Minister Nadendla Manohar: ఏపీలో ధాన్యం అమ్మకాలపై రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక సూచనలు చేశారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జామ చేస్తున్నామని చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.

Minister Manohar: ఆ అధికారులపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఫైర్..

Minister Manohar: ఆ అధికారులపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఫైర్..

Minister Nadendla Manohar: రోగులకు సకాలంలో వైద్యసేవలు అందించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏలూరు ఆస్పత్రిని మంత్రి మనోహర్ ఈరోజు ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యసేవలపై ఆరా తీశారు.

మంత్రి నాదెండ్లకు ఘన స్వాగతం

మంత్రి నాదెండ్లకు ఘన స్వాగతం

కోరుకొండ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సివిల్‌ సప్లయి శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌కు శనివారం తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ ప్రమాదాల్లో బాధితులైన జనసేన క్రియాశీలక సభ్యులకు బీమా చెక్కులు అందజేసేందుకు వచ్చిన మంత్రి నాదెండ్లకు మధురపూడి విమనాశ్రయం వద్ద పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్‌, ఎమ్మెల్యే బత్తుల బలరామకృ

తాజా వార్తలు

మరిన్ని చదవండి