• Home » Municipal elections

Municipal elections

హిమాచల్‌ ప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా

హిమాచల్‌ ప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా

కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్‌ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికలు జరిగిన మండి (15 వార్డులు), పాలంపూర్ (15 వార్డులు), సోలాన్ (17 వార్డుల), ధర్మశాల (17 వార్డులు) మున్సిపల్ కార్పొరేషన్ల ఫలితాలను ప్రకటించారు.

పంజాబ్ స్థానిక ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం.. అత్యధిక స్థానాలు కైవసం

పంజాబ్ స్థానిక ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం.. అత్యధిక స్థానాలు కైవసం

ఢిల్లీలో సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల చేదు అనుభవాలను చవిచూసిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఎట్టకేలకు ఊరట లభించింది. ఆప్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రమైన పంజాబ్‌‌లో ఈనెల 26న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు శుక్రవారంనాడు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ఆప్ ఘనివిజయం సాధించింది.

అబోహర్‌లో బీజేపీ విజయకేతనం.. తొలిసారి మేయర్‌ పదవి కైవసం

అబోహర్‌లో బీజేపీ విజయకేతనం.. తొలిసారి మేయర్‌ పదవి కైవసం

పంజాబ్‌లోని అబోహర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధించింది. 50 వార్డుల్లో 28 వార్డులు సొంతం చేసుకుంది.

ఖానాపూర్‌ పీఠం.. బీజేపీ-బీఆర్ఎస్ కూటమి కైవసం

ఖానాపూర్‌ పీఠం.. బీజేపీ-బీఆర్ఎస్ కూటమి కైవసం

ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎవరో తేలిపోయింది. బీజేపీ-బీఆర్ఎస్ కూటమి తరఫున మౌనిక ఆ పీఠాన్ని అధిష్ఠించనున్నారు. వివరాల్లోకెళితే...

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో మరో ట్విస్ట్.. కలెక్టర్‌కు ఫిర్యాదు..

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో మరో ట్విస్ట్.. కలెక్టర్‌కు ఫిర్యాదు..

కాంగ్రెస్ అభ్యర్థి చంద్రకళ కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. 23వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ శ్వేతపై ఆమె కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జనరల్ కేటగిరికి చెందిన శ్వేత.. బీసీ రిజర్వ్ స్థానంలో పోటీ చేసి గెలిచారని ఆరోపించారు.

బాల్క సుమన్ రెచ్చగొట్టి డ్రామాలు చేస్తున్నారు.. మంత్రి వివేక్ ఫైర్

బాల్క సుమన్ రెచ్చగొట్టి డ్రామాలు చేస్తున్నారు.. మంత్రి వివేక్ ఫైర్

బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తీరుపై తెలంగాణ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమన్ తమపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు.

హైకోర్టు ముందుకు ఇబ్రహీంపట్నం కౌన్సిలర్ యాదగిరి

హైకోర్టు ముందుకు ఇబ్రహీంపట్నం కౌన్సిలర్ యాదగిరి

ఇబ్రహీంపట్నం 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని హైకోర్టులో పోలీసులు హాజరుపర్చారు. యాదగిరి స్టేట్‌మెంట్‌ను హైకోర్టు రికార్డు చేస్తోంది.

కాంగ్రెస్ దాడులకు దిగింది: ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు

కాంగ్రెస్ దాడులకు దిగింది: ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు

మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక సందర్భంగా అధికార పార్టీ కాంగ్రెస్ దాడులకు దిగిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు ఇవాళ (మంగళవారం) ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు.

మాజీ మంత్రి ఎర్రబెల్లి భావోద్వేగం. ఎందుకంటే..

మాజీ మంత్రి ఎర్రబెల్లి భావోద్వేగం. ఎందుకంటే..

తొర్రూర్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కోల్పోవడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూర్ మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తత నేపథ్యంలో దయాకర్ రావును నర్సింహుల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రద్దు: హైకోర్టు స్టేతో మారిన సమీకరణాలు

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రద్దు: హైకోర్టు స్టేతో మారిన సమీకరణాలు

రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. చైర్మన్ ఎన్నిక ప్రక్రియ దాదాపు పూర్తయిన తరుణంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులతో ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి