Home » Mother
ఒకరిద్దర్ని కని వారిని పోషించి, ఉన్నతంగా తీర్చిదిద్దడమే కష్టంగా మారిన ఈ సమాజంలో ఏకంగా ఓ మహిళ 24 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు 50 పదుల వయస్సు ఉంటుందిలే అనుకునేరూ. ఆమె ప్రస్తుత వయస్సు 23 ఏళ్లే.
సెల్ఫోన్ కొనేందుకు రూ. 20 వేలు ఇవ్వలేదని తల్లిని కొట్టి చంపేశాడో కొడుకు. ఆపై బంధువుల వద్ద ఆమెది సహజ మరణంగా చిత్రీకరించాడు.
తమ కూతురు దారుణ హత్యాచార ఘటన మిగిల్చిన విషాదం నుంచి జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రులు ఇంకా తేరుకోవడం లేదు.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని నవజాత శిశువును కన్న తల్లే చంపేసింది. నాలుగో సంతానంగా మళ్లీ ఆడపిల్లే పుట్టడంతో ఆ వివాహిత(28) పాలిస్తూనే ఆ శిశువును గొంతు నులిమి ప్రాణం తీసిందని పోలీసులు తెలిపారు.
కన్న కొడుకులే వాళ్ల పాలిట కాలయములయ్యారు. తాగిన మైకంలో కసాయిల్లాగా మారారు. ఒకడు తల్లి గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తరువాత అదే కత్తితో తనూ గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
తాను కన్నతల్లి కాకపోయినా పెంచి పెద్ద చేసిన కుమారుడి మరణాన్ని సవతి తల్లి జీర్ణించుకోలేకపోయింది. కుమారుడి మృతదేహం వద్ద ఏడుస్తూ గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచింది.
తల్లికి పిల్లలు ఎప్పుడూ పిల్లలే. ఎదిగిన సరే బిడ్డలపై మమకారం చూపిస్తుంటారు. కళ్లముందు దాడి చేసే ప్రయత్నం చేస్తే ఎంతకైనా తెగిస్తారు. మహారాష్ట్రలో ఇలాంటి ఘటన జరిగింది.
ఫోన్లలో రారాజు ఐ-ఫోన్. మొబైల్ ధర కూడా అంతేలా ఉంటుంది. మంచి ఫీచర్స్, యాంటీ వైరస్ ఉండటంతో సాధారణ ఫోన్ల కన్నా రెట్టింపు ధర ఉంటుంది. కొత్త మోడల్ రిలీజ్ అయ్యిందంటే చాలు.. ఐ ఫోన్ లవర్స్ వెయిట్ చేసి మరి కొనుగోలు చేస్తారు. ఐ ఫోన్ అనేది స్టేటస్ సింబల్. మిడిల్ క్లాస్ పీపుల్ కొనడం, వాడటం సాధ్యం కాదు. మరి పూలు విక్రయించే వారు కొనడం సాధ్యమేనా.. లేదు.. కానీ ఓ యువకుడు మొబైల్ కోసం పట్టుబట్టాడు.
ఓ వైపు గ్రామస్థుల ఎత్తిపొడుపు మాటలు, మరో వైపు ఒంటరి బతుకులు భరించలేక ఆత్మహత్యే శరణ్యమని భావించిన తల్లీకూతుళ్లు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
తల్లి చనిపోయిన బాధలో ఉంటే.. కొడుకే హంతకుడంటూ పోలీసులు అరెస్టు చేశారు. నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ) 161 ప్రకారం నేరాంగీకార పత్రం(కన్ఫెషన్) ఆధారంగా చార్జ్షీట్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది.