• Home » Mother

Mother

ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య.. పోలీసులకు దొరికిన లేఖ..

ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య.. పోలీసులకు దొరికిన లేఖ..

Maharashtra News: లోపల భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉరి తాడుకు వేలాడుతూ కనిపించారు. అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

Hyderabad: కొత్త బుక్స్‌ కొని.. అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లేందుకు తయారై..

Hyderabad: కొత్త బుక్స్‌ కొని.. అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లేందుకు తయారై..

ఆ తల్లికి ఎలా ప్రాణం ఒప్పిందో తెలియదు గాని నవమాసాలు మోసి, పురిటి నొప్పులు భరించి కన్న తల్లే తన బిడ్డలను కడతేర్చిన విషాద సంఘటన ఇది. తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతోన్న తల్లే తన ఇద్దరు పిల్లలను చంపిన విషయాన్ని గుర్తించారు.

Hyderabad: కన్నబిడ్డలపై.. తల్లి కొడవలి వేటు!

Hyderabad: కన్నబిడ్డలపై.. తల్లి కొడవలి వేటు!

జీడిమెట్ల పరిఽధిలోని గాజులరామారంలో ఈ ఘోరం జరిగింది. ఎక్కడికక్కడ రక్తధారలతో చూస్తేనే ఒళ్లు జలదరించేలా ఆ ఇల్లంతా నెత్తుటిమయమైంది.

Nalgonda: అనుమానాస్పద స్థితిలో తల్లీ కుమార్తె మృతి

Nalgonda: అనుమానాస్పద స్థితిలో తల్లీ కుమార్తె మృతి

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శనివారం తల్లి, కుమార్తె అనుమానాస్పద స్థితిలో మరణించారు. కుమార్తె గొంతుపై కత్తి గాయాలతో రక్తమడుగులో పడి ఉండగా, తల్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతున్న స్థితిలో గుర్తించారు.

Ameenpur: రజిత కంట బొట్టు కన్నీరొస్తే ఒట్టు!

Ameenpur: రజిత కంట బొట్టు కన్నీరొస్తే ఒట్టు!

పిల్లల యాదిలో ఆమె బొట్టు కన్నీరు కార్చితే ఒట్టు! భర్త చెన్నయ్య మాత్రం బిడ్డలను గుర్తుచేసుకుంటూ కుమలిపోతున్నాడు. ఆయనకు కునుకు కరువైంది. పిల్లలతో గడిపిన ప్రతి క్షణం కళ్లముందు కదలాడుతోందని, డాడీ అంటూ పిల్లలు పిలుస్తున్నట్లు అనిపిస్తోందని చెప్పాడు.

ఛీ నువ్వుసలు తల్లివేనా.. డబ్బుల కోసం ఇలాంటి పనా..

ఛీ నువ్వుసలు తల్లివేనా.. డబ్బుల కోసం ఇలాంటి పనా..

Brazilian news: తన ప్రియుడితో కలిసి ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. నెలల బిడ్డను అమ్మేసింది. కేవలం వంటల కోర్సు కోసం డబ్బులు లేవన్న కారణంతో ఆ పని చేసింది. ఐస్‌క్రీమ్ షాపు మహిళ ఆ బాబును కొంది.

Viral Video: ఫోన్‌‎లో మాట్లాడుతూ పాపను మరచి వెళ్లిన తల్లి

Viral Video: ఫోన్‌‎లో మాట్లాడుతూ పాపను మరచి వెళ్లిన తల్లి

స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత అనేక మంది మారిపోయారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నిత్య జీవితంలో ఫోన్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేమని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఫోన్ మాట్లాడుతూ తన చిన్నారిని మర్చిపోయి వెళ్లింది.

Son: అమ్మను బయటికి గెంటేశారు!

Son: అమ్మను బయటికి గెంటేశారు!

! నడవడానికి కాళ్లు కూడా సహకరించని ఆమెను కట్టుబట్టలతో కుర్చీతో పాటే బయటికి గెంటేశాడు. కోర్టు తీర్పు నేపథ్యంలోనే ఈ ఉదంతం జరగడంతో..

Eluru District : ప్రియుడితో కలిసి పిల్లలకు చిత్రహింసలు

Eluru District : ప్రియుడితో కలిసి పిల్లలకు చిత్రహింసలు

ప్రియుడితో కలిసి తన ఇద్దరి పిల్లలను విచక్షణా రహితంగా కొట్టి చిత్రహింసలు పెడుతోంది.. ఎట్టకేలకు ఈ విషయం...

Shocking Incident: ఇంట్లో తల్లి మృతదేహం చెంత 9 రోజులు!

Shocking Incident: ఇంట్లో తల్లి మృతదేహం చెంత 9 రోజులు!

ఆ ఇంట్లో తల్లి చనిపోయిందని.. తొమ్మిది రోజులుగా మృతదేహం ఇంట్లోనే ఉందని.. ఎవ్వరికీ తెలియదు! మృతదేహం నుంచి దుర్వాసన వస్తున్నా.. కుళ్లిపోయి పురుగులు పడుతున్నా తొమ్మిది రోజుల పాటు ఇద్దరమ్మాయిలు మృతదేహంతోనే సావాసం చేశారనీ తెలియదు!!

తాజా వార్తలు

మరిన్ని చదవండి