Home » MLC Palla Rajeshwar Reddy
ఇకపై జనగామలో వర్గాలు ఉండొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli Dayakar Rao) ఆదేశించారు.
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నిండు మనసుతో పల్లా రాజేశ్వర్రెడ్డిని ఆశీర్వదించారని.. జనగామ బరువు, బాధ్యతలు పల్లాకు అప్పగించారని మంత్రి హరీష్ రావు అన్నారు.
నిన్నమొన్నటి వరకు జనగామ సీటు కోసం పట్టుపట్టిన సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మారిపోయారు. రానున్న ఎన్నికల్లో తన స్థానం నుంచి పోటీ చేయబోతున్న బీఆర్ఎస్ కీలక నేత పల్లా రాజేశ్వరెడ్డికి సహకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం బీఆర్ఎస్ జనగామ సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University)ని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి(Palla Rajeswara Reddy) వెనక ఉండి నడిపిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) వ్యాఖ్యానించారు.
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి(Muthireddy Yadagiri Reddy) మరోసారి సంచలన వాఖ్యలు చేశారు.
జనగామ(Janagama) నియోజకవర్గ బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి కోసం సీఎం కేసీఆర్{CM KCR) సర్వేలు నిర్వహించి టికెట్ కేటాయించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మండల శ్రీరాములు(Sriramulu) పేర్కొన్నారు.
తెలంగాణ రాజకీయాలు (TS Politics) హీటెక్కాయి. బీఆర్ఎస్ టికెట్లు (BRS Tickets) ఆశించి భంగపడ్డ ముఖ్యనేతలు, సిట్టింగులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇన్నాళ్లు ఆ అసంతృప్తులను బుజ్జగించడానికి సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రి హరీష్ రావు (Minister Harish Rao), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంకా కొలిక్కి రాలేదు..
జనగామ బీఆర్ఎస్లో వార్ ముదిరింది. పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తాడోపేడో తేల్చుకునేందుకు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సిద్ధమయ్యారు. తన వర్గీయులపై కేసులు పెట్టించడాన్ని నిరసిస్తూ ముత్తిరెడ్డి వర్గం ఆందోళనకు దిగింది.
జనగామలో రాఖీ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. జనగామ ప్రధాన కూడళ్లలో రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలుపుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఫ్లెక్సీలు వెలిశాయి. మరో వైపు పల్లాకు రాఖీ కట్టేందుకు హైదరాబాద్లోని పల్లా నివాసం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సొంత పార్టీకి చెందిన కీలక నేత పల్లా రాజేశ్వరరెడ్డిపై విరుచుకుపడ్డారు. చేర్యాల పట్టణం వీరభద్ర గార్డెన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. భూ కబ్జా లకు పాల్పడినట్లు తనపై ఆరోపణలు చేస్తున్న విపక్షాలకు సవాల్ విసిరారు.