Home » Medak
వదినతో వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని అన్ననే చంపేశాడో తమ్ముడు.. అన్న నిద్రలో ఉండగా అతని కాలు, చేతికి విద్యుత్ వైర్లు చుట్టి.. కరెంట్ షాక్ పెట్టి ప్రాణం తీశాడు.
Telangana: సిద్ధిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ డ్యాంలో సరదాగా ఈతకొట్టేందుకు వెళ్లిన ఆ యువకులను మృత్యువు బలితీసుకుంది. డ్యాంలో పడి ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడ్డారు.
Telangana: మెదక్ జిల్లా మంజీరా నదిలో మొసళ్ళు కలకలం రేపుతున్నాయి. చిట్కుల్ మండలం చాముండేశ్వరి దేవాలయ సమీపంలో రైతుల కంటపడింది మొసలి. మొసలిని చూసిన వెంటనే సదరు రైతు భయంతో అక్కడి నుంచి పరుగులు తీసి గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో స్థానికులు మొసలిని చూసేందుకు ఆ ప్రాంతానికి వస్తున్నారు.
రాష్ట్రంలో అసలు ‘తగ్గేదేలే’ అన్నట్లు చలి విజృంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోయారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
అర్ధరాత్రి చాకచాక్యంగా వైన్ షాపులో దూరిన ఓ దొంగ.. తెలివిగా సీసీ కెమెరాలను ఆఫ్ చేశాడు. దొరికిన కాడికి కౌంటర్లో నగదును సర్దేసుకున్నాడు.
రాష్ట్రంలోని ప్రజలందరికీ పైపులైన్ ద్వారా సురక్షిత తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన పథకం.. మిషన్ భగీరథ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది.
తాను పని చేసే పోలీ్సస్టేషన్ ఆవరణలోనే చెట్టుకు ఉరేసుకుని ఓ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం రేపింది. ఈ ఘటన మెదక్ జిల్లా కొల్చారంలో జరిగింది.
బీసీలపై కల్వకుంట కవిత మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్రావు హితవు పలికారు. సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెకు ఆయన ఆదివారం సంఘీభావం తెలిపారు.
అప్పుల బాధ తాళలేక ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడగా, విద్యుదాఘాతంతో మరో రైతు మృతి చెందాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామానికి చెందిన సండ్రుగు భాస్కర్(29) తనకున్న ఎకరన్నర పొలంలో వేసిన పంటలకు దిగుబడి రాలేదు.