Home » Mangoes
ముఖ్యమంత్రి గారూ... మా గోడు వినిపించుకోండంటూ జిల్లాలోని మామిడి రైతులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ప్రోత్సాహక ధర ప్రకటించినా ఫలితం కనిపించడం లేదంటూ వాపోతున్నారు.
మామిడి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గత ఏడాది మామిడి రైతులకు సుమారు రూ.190 కోట్లు చెల్లించి ప్రభుత్వం ఆదుకుందన్నారు.
తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని వివరిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
హైదరాబాద్లోని నారాయణగూడ ప్రాంతంలో విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫుడ్ పాయిజన్ అనుమానంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి వ్యాపారం ఊపందుకుంది.
కవర్లు కట్టిన కాయలకే మంచి ధర పలుకుతుండటంతో రైతులు ఆ దిశగా ఉత్సాహం చూపుతున్నారు. మండలంలో 12 వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు.
మామిడి రైతులకు ఈ యేడాది కూడా ధరలు ఆశాజనకంగా లేవు. మామిడితోటల్లో 70శాతానికి పైగా పండించే తోతాపురి మామిడి కాయలు విక్రయించుకోవడానికి రైతులకు తిప్పలు తప్పడం లేదు.
ఏటా నష్టాలను మిగుల్చుతున్న మామిడి సాగు పట్ల రైతులు విరక్తి చెందుతున్నారు. నిరుత్సాహానికి లోనై మామిడి చెట్లను నరికేసి ఇతర పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు.
రాయలసీమ ప్రాంతంలో మామిడి పండ్లకు ఒక ప్రత్యేకత ఇక్కడి నుంచి చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, కోయంబేడు వివిధ ప్రాంతాలకు మామిడి ఎగుమతి చేస్తారు. రోజు వందల సంఖ్యలో వాహనాలు తరలి వెళ్తాయి.
మామిడి పండ్లు మార్కెట్లోకి పోటెత్తుతున్నాయి. ఇప్పుడు వాటి సీజన్ కావడంతో వెల్లువలా వస్తున్నా యి.