• Home » Mancherial

Mancherial

కాజీపేట్‌-బలార్ష మార్గంలో మూడో లైన్‌ రెడీ

కాజీపేట్‌-బలార్ష మార్గంలో మూడో లైన్‌ రెడీ

ఆసిఫాబాద్‌- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య 11 కిలోమీటర్ల మేర చివరిదశ విద్యుద్ధీకరణ పనులు పూర్తి కావడంతో కాజీపేట- బలార్షా ట్రిప్లింగ్‌ ప్రాజెక్టు సంపూర్ణమైంది.

సులువుగా.. సులభంగా...

సులువుగా.. సులభంగా...

సర్‌ ప్రక్రియను ఆన్‌లైన్‌లో సులువుగా.. సులభంగా చేసుకునే అవకాశం కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది.

ఐదు గనులకు ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌

ఐదు గనులకు ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌

ఏడు విభాగాల్లో 50 అం శాల్లో అత్యుత్తమంగా నిలవడంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సింగరేణికి చెందిన ఐదు గనులకు జాతీయస్థాయిలో ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ లభించింది.

లంచ్‌ బాక్సులో ఆరోగ్యాన్ని సర్దుదాం..

లంచ్‌ బాక్సులో ఆరోగ్యాన్ని సర్దుదాం..

ఉదయం హడావుడి లంచ్‌ బాక్స్‌లో ఏదో ఒకటి పెట్టేయాలన్న తొందర. పిల్లలు ఇష్టంగా తింటారని నూడుల్స్‌, పాస్తా, ప్యాక్డ్‌ చిప్స్‌ పెడుతుంటారు.

మంచిర్యాలలో సింగరేణి కారుణ్య నియామకాలు.. 335 మందికి ఆర్డర్లు అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి

మంచిర్యాలలో సింగరేణి కారుణ్య నియామకాలు.. 335 మందికి ఆర్డర్లు అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి

మంచిర్యాలలో సింగరేణి డిపెండెంట్ కార్మికులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. 335 మంది డిపెండెంట్ కార్మికులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నియామక పత్రాలను అందజేశారు.

సింగరేణి బొగ్గుపై చిచ్చు.. ఆ 40 లక్షల టన్నులు ఎటు పోయాయి?

సింగరేణి బొగ్గుపై చిచ్చు.. ఆ 40 లక్షల టన్నులు ఎటు పోయాయి?

సింగరేణిలో చిట్టాపద్దులపై చిచ్చు రేగుతోంది. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందన్న బీఆర్‌ఎస్ ఆరోపణలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ఎలహంక-బిలాస్‏పూర్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు

ఎలహంక-బిలాస్‏పూర్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు

వేసవి రద్దీ నేపథ్యంలో ఎలహంక -బిలాస్‏పూర్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.

కుటుంబ సభ్యులతో కలిసి డ్రైవర్ల ఆందోళన.. డిపోలో నిలిచిపోయిన బస్సులు

కుటుంబ సభ్యులతో కలిసి డ్రైవర్ల ఆందోళన.. డిపోలో నిలిచిపోయిన బస్సులు

మద్యం తాగారని ఆరోపిస్తూ పలువురు ఆర్టీసీ డ్రైవర్లను అధికారులు విధుల్లోకి తీసుకోలేదు. అందుకు నిరసనగా సోమవారం మంచిర్యాల ఆర్టీసీ డిపో ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి డ్రైవర్లు ధర్నాకు దిగారు.

మంచిర్యాలలో దారుణం.. రూ. 100 కోసం హత్య..

మంచిర్యాలలో దారుణం.. రూ. 100 కోసం హత్య..

అప్పు ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి ఘాతుకానికి ఒడిగట్టాడు. దంపతులపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో భర్త చనిపోగా.. భార్య పరిస్థితి విషమంగా ఉంది.

కవిత సంతోషపెట్టకపోయినా ఫర్వాలేదు.. కానీ ఏడిపించొద్దు: కేటీఆర్

కవిత సంతోషపెట్టకపోయినా ఫర్వాలేదు.. కానీ ఏడిపించొద్దు: కేటీఆర్

ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలు అయిన వారిలో ఎంతోమంది జైలుకు వెళ్లారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఒకరిద్దరు జైలుకు వెళ్లొచ్చి సీఎంలు అయినంత మాత్రాన... మళ్లీ అలా జరుగుతుందని అనుకోవడం పొరపాటని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి