Home » Mallareddy
రాజకీయాల నుంచి రిటైర్మెంట్పై మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాటమార్చారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని తాను అనలేదని క్లారిటీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు పెడతానని మాత్రమే చెప్పానని మల్లారెడ్డి స్పష్టం చేశారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక రాజకీయాలు వద్దనుకుంటున్నానని..
రాజకీయాలపై మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయంగా బీజేపీ వైపా, టీడీపీ వైపా, బీఆర్ఎస్ వైపా అన్నది కాదని... తాను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్లోనే ఉన్నానని మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు.
మేడ్చల్ నియోజకవర్గంలోని కొంపల్లిలో మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి కుమారుడు సీహెచ్ భద్రారెడ్డి రాజభవనంపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం సోదాలు నిర్వహించినట్లు వదంతులు వచ్చాయి. మల్లారెడ్డి హాస్పిటల్స్, సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో ఐటీ అధికారులు ఆర్థిక లావాదేవీలను తనిఖీ చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ తనిఖీలు చేపట్టినట్లు ప్రచారం జరిగింది.
గుడి, బడి తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ విచ్చలవిచిగా గంజాయి, మద్యం విక్రయిస్తున్నారని, యువత పెడధోరణి పడుతున్నారని.. ప్రొహిబిషన్ కాదు ప్రమోషన్ శాఖగా ఎక్సైజ్ శాఖ మారిందని ఎక్సైజ్ శాఖ దిశ కమిటీ చైర్మన్, ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
MLA Marri Rajasekhar Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
హీరోయిన్ కసీ కపూర్పై తప్పుడు వ్యాఖ్యలు చేయడమే కాకుండా అసెంబ్లీకి డుమ్మా కొట్టి మరీ వచ్చానంటూ మల్లారెడ్డి చెప్పడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా సినిమా ఈవెంట్లకు హాజరుకావడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Mallareddy Comments On Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో సమావేశాలపై మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్ చేశారు.
BRS: మాజీ మంత్రి మల్లారెడ్డి పవర్ఫుల్ డైలాగులకు పెట్టింది పేరు. రాజకీయాలతో పాటు నిజ జీవితానికి సంబంధించి శక్తిమంతమైన డైలాగ్స్ చెబుతూ ఆకట్టుకోవడంలో ఆయన పెట్టింది పేరు.
మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తన వద్ద భూమిని కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని, డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని 87 ఏళ్ల బాధితుడు కళ్లెం నర్సింహారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.