Home » Maharashtra
జీవితంలో ఇకచూడలేం అన్న దాన్ని కళ్లారా చూస్తే వారు పొందే ఆనందం మాటల్లో వర్ణించలేం. జీవిత కాలం మొత్తం సముద్రం గురించి వినడమే తప్ప చూడని వృద్ధ దంపతుల కోరిక తీరిన వేళ.. వారు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. కాగా, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
తనకన్నా చిన్నవయసు ఉన్న యువకుడి పాదాలు తాకిన బీజేపీ ఎమ్మెల్యేకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పెద్దరికం అన్న గౌరవం లేదా అని ప్రశ్నిస్తున్నారు.
డిసెంబర్ ఎన్నికల్లో కొన్ని మున్సిపల్ కౌన్సిల్స్లో ఏ పార్టీకి మెజారిటీ రాని 'హంగ్' పరిస్థితి తలెత్తింది. దీంతో అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్ మేయర్ పదవి కోసం బీజేపీ నేతలు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు.
మహారాష్ట్రలో ఉత్తరాది వారి గురించి ఫడ్నవిస్ మాట్లాడుతూ, వాళ్లేమీ పాకిస్థాన్ వాళ్లు కాదని చెప్పారు. ఉత్తరాది వారిని బయట వ్యక్తులుగా చిత్రీకరించడం, వాళ్ల పట్ల వివక్ష చూపించే ఎలాంటి చర్యలనైనా తాను వ్యతిరేకిస్తామని అన్నారు.
అసెంబ్లీ చైర్మన్గా ఉన్న రాహుల్ నార్వేకర్ బహిరంగంగానే అభ్యర్థులను, ఓటర్లను బెదిరించడం దిగ్భ్రాంతికి కలిగించినట్టు ఉద్ధమ్ థాకరే తెలిపారు. స్వీకర్పై వెంటనే చర్చలు తీసుకోవాలని, ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన శుక్రవారం పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో మహాయుతి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచిన ఓ గర్భిణీ కథ విషాదంగా ముగిసింది. తనకు పుట్టబోయే బిడ్డతో సంతోషంగా గడపాలని భావించిన ఆ తల్లి.. అదే బిడ్డతో సహా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే...
మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దంపతులు తమ 12 ఏళ్ల కుమారుడిని దాదాపు 2 నెలల నుంచి ఇనుప గొలుసులతో బంధించారు. వారు చెప్పిన కారణం విని అధికారులతో సహా అంతా షాకయ్యారు.
భారత దేశంలో ఎన్నో పవిత్ర పుణ్య క్షేత్రాలు ఉన్నాయి.. అందులో ఒకటి షిర్డీ. కోట్లాది మంది భక్తులకు ఇది ఒక పవిత్ర నిలయం. కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూసే ‘సబ్ కా మాలిక్ ఏక్’ అనే సిద్దాంతం ఈ ఆలయ ప్రత్యేకత.
ఓ భర్త తన భార్యను దారుణంగా హత్య చేశాడు. అక్కతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లి సందర్భంగా ఇచ్చిన కట్నం తిరిగి ఇవ్వమని భార్య అడిగినందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు.