• Home » Maharashtra

Maharashtra

బీఎంసీ మేయర్ జగడం.. షిండే ఢిల్లీ వెళ్లాల్సిందేనన్న సంజయ్ రౌత్

బీఎంసీ మేయర్ జగడం.. షిండే ఢిల్లీ వెళ్లాల్సిందేనన్న సంజయ్ రౌత్

బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ-షిండే శివసేన 118 స్థానాలతో మెజారిటీ మార్క్‌ను దాటి స్పష్టమైన విజయం సాధించిది. అయితే మేయర్ పదవికి ఏ పార్టీకి దక్కుతుందనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

కస్టమర్‌పై దాబా యజమాని దారుణం.. ధరలు అధికంగా ఉన్నాయని అన్నందుకు..

కస్టమర్‌పై దాబా యజమాని దారుణం.. ధరలు అధికంగా ఉన్నాయని అన్నందుకు..

దాబా యజమాని ఓ కస్టమర్‌పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆహార పదార్థాల ధరలు అధికంగా ఉన్నాయని ప్రశ్నించినందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

ఉద్ధవ్‌కు షాక్.. షిండే వర్గానికి మద్దతు ప్రకటించిన ఎంఎన్‌ఎస్

ఉద్ధవ్‌కు షాక్.. షిండే వర్గానికి మద్దతు ప్రకటించిన ఎంఎన్‌ఎస్

ఎంఎన్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పొత్తుపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్థానిక నేతలను రాజ్ ఠాక్రే సూచించారు. దీంతో కల్యాణ్-డోంబివిలి ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని షిండే శివసేనకు మద్దతివ్వాలని స్థానిక నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

Food Poisoning:  ప్రీ-వెడ్డింగ్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 125 మందికి అస్వస్థత

Food Poisoning: ప్రీ-వెడ్డింగ్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 125 మందికి అస్వస్థత

పెళ్లి నిశ్చితార్థ కార్యక్రమంలో వడ్డించిన ఆహారం తిని దాదాపు 125 మంది అస్వస్థతకు గురయ్యారు. విందు ఆరగించిన వారికి ఒక్కసారిగా వాంతులు, కడుపునొప్పి, వికారం రావడంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

Uddhav Thackeray: ఈ పోరాటం ముగియలేదు.. బీఎంసీ చేజారడంపై ఉద్ధవ్ పార్టీ తొలిస్పందన

Uddhav Thackeray: ఈ పోరాటం ముగియలేదు.. బీఎంసీ చేజారడంపై ఉద్ధవ్ పార్టీ తొలిస్పందన

బీఎంసీ ఎన్నికల్లో పాతికేళ్ల తర్వాత శివసేన ఆధిపత్యానికి బీజేపీ-షిండే శివసేన కూటమి గండికొట్టింది. అయితే.. మహారాష్ట్రలో రాజకీయ యుద్ధం ఇంతటితో ముగిసినట్టు కాదని.. మరాఠా ప్రజలకు సముచిత గౌరవం దక్కేంత వరకూ ఈ పోరాటం కొనసాగుతుందని ఉద్ధవ్ సారథ్యంలోని శివసేన(యూబీటీ) తెలిపింది.

Kangana Ranaut: నా బంగ్లా కూల్చిన వాళ్లను ప్రజలే సాగనంపారు.. ఠాక్రేలపై కంగన విసుర్లు

Kangana Ranaut: నా బంగ్లా కూల్చిన వాళ్లను ప్రజలే సాగనంపారు.. ఠాక్రేలపై కంగన విసుర్లు

బీఎంసీ ఎన్నికల్లో సాధించిన చారిత్రక విజయానికి నటి కంగనా రనౌత్ సంతోషం వ్యక్తం చేసారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, పార్టీ నేతలకు అభినందనలు తెలిపారు.

BMC Polls: ముంబై బిగ్‌బాస్‌గా అవతరించనున్న మహాయుతి.. ఠాక్రేలకు ఎదురుదెబ్బ

BMC Polls: ముంబై బిగ్‌బాస్‌గా అవతరించనున్న మహాయుతి.. ఠాక్రేలకు ఎదురుదెబ్బ

దేశంలోని అతి సంపన్నపైన మున్సిపల్ కార్పొరేషన్లలో బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ (బీఎంసీ) ఒకటి. బీఎంసీ వార్షిక బడ్జెట్ రూ.74,000 కోట్లకు పైనే ఉంది. మహాయుతి కూటమితో పాటు ఠాక్రే కూటమి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం సాగించాయి.

Maharashtra Civic Polls: 'మహా' పోల్స్‌లో మార్కర్ పెన్‌ల వివాదం.. రాహుల్ తీవ్ర విమర్శ

Maharashtra Civic Polls: 'మహా' పోల్స్‌లో మార్కర్ పెన్‌ల వివాదం.. రాహుల్ తీవ్ర విమర్శ

మున్సిపల్ ఎన్నికల్లో చెరగని సిరాకు బదులుగా మార్కర్ పెన్ వాడారని, ఇందువల్ల ఓటర్ల చేతికి వేసిన ముద్రను తేలిగ్గా చెరిపివేసేందుకు వీలుంటుందని, ఇది బోగస్ ఓట్లకు దారితీస్తుందని పలు విపక్ష పార్టీలు గురువారంనాడు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై రాహుల్ తొలిసారి స్పందించారు.

Maharashtra Results: అండర్‌వరల్డ్ మాజీ డాన్ కుమార్తెలు ఓటమి

Maharashtra Results: అండర్‌వరల్డ్ మాజీ డాన్ కుమార్తెలు ఓటమి

బృహాన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మూడుసార్లు కార్పొరేటర్‌గా గీత పనిచేశారు. ఈ ఎన్నికల్లో ఆమె 212వ వార్డు నుంచి పోటీచేసి సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి అమ్రిన్ షెహజాద్ అబ్రహాని చేతిలో ఓటమి పాలయ్యారు.

Jalna Civic Poll: గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడి గెలుపు

Jalna Civic Poll: గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడి గెలుపు

బీజేపీ, ఇతర పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులపై పాంగార్కర్ 2,621 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ వార్డు నుంచి షిండే సారథ్యంలోని శివసేన తమ అభ్యర్థిని నిలబెట్టలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి