Share News

ఆటో రిక్షా ఎక్కలేని వారికి ప్రైవేట్ జెట్‌లా? తిరుగుబాటు ఎంపీలపై సంజయ్ రౌత్ ఘాటు వ్యాఖ్యలు!

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:35 AM

ఉద్ధవ్ సేన ఎంపీలను 'కొనుగోలు' చేస్తున్నారన్న విషయంపై ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణ చేశారు. ఒక్కొక్కరికి రూ. 15 కోట్లు చెల్లిస్తున్నారని, ఇది దిగ్భ్రాంతికరం, అసహ్యకరం అని ఆయన 'X'లో పోస్ట్ చేశారు.

ఆటో రిక్షా ఎక్కలేని వారికి ప్రైవేట్ జెట్‌లా? తిరుగుబాటు ఎంపీలపై సంజయ్ రౌత్ ఘాటు వ్యాఖ్యలు!
Sanjay Raut Alleges Rs 15 Crore Offer to MPs Amid Fresh Uddhav Sena Split Speculation

Updated Date - Jun 18 , 2026 | 04:15 PM