ఆటో రిక్షా ఎక్కలేని వారికి ప్రైవేట్ జెట్లా? తిరుగుబాటు ఎంపీలపై సంజయ్ రౌత్ ఘాటు వ్యాఖ్యలు!
ABN , Publish Date - Jun 17 , 2026 | 11:35 AM
ఉద్ధవ్ సేన ఎంపీలను 'కొనుగోలు' చేస్తున్నారన్న విషయంపై ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణ చేశారు. ఒక్కొక్కరికి రూ. 15 కోట్లు చెల్లిస్తున్నారని, ఇది దిగ్భ్రాంతికరం, అసహ్యకరం అని ఆయన 'X'లో పోస్ట్ చేశారు.