Home » Eknath Shinde
మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శివసేన (యూబీటీ)కు చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో పార్టీ బలాబలాలు మరోసారి మారే అవకాశముంది.
మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను తుఫాను చెలరేగింది. శివసేన పార్టీలో తిరుగుబాటు వ్యూహాలు నడుస్తున్నాయనే వార్తల నడుమ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
ఉద్ధవ్ సేన ఎంపీలను 'కొనుగోలు' చేస్తున్నారన్న విషయంపై ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణ చేశారు. ఒక్కొక్కరికి రూ. 15 కోట్లు చెల్లిస్తున్నారని, ఇది దిగ్భ్రాంతికరం, అసహ్యకరం అని ఆయన 'X'లో పోస్ట్ చేశారు.
బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ-షిండే శివసేన 118 స్థానాలతో మెజారిటీ మార్క్ను దాటి స్పష్టమైన విజయం సాధించిది. అయితే మేయర్ పదవికి ఏ పార్టీకి దక్కుతుందనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఎంఎన్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పొత్తుపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్థానిక నేతలను రాజ్ ఠాక్రే సూచించారు. దీంతో కల్యాణ్-డోంబివిలి ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని షిండే శివసేనకు మద్దతివ్వాలని స్థానిక నాయకత్వం నిర్ణయం తీసుకుంది.
మహారాష్ట్ర నుంచి ఈరోజు కలకలం రేపే వార్త వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అధికారిక X ఖాతా హ్యాక్ అయ్యింది. ఆ క్రమంలో హ్యాకర్లు షాక్కు గురిచేసేలా పాకిస్తాన్, టర్కీ జెండాలతో పోస్టులు చేయడం సంచలనంగా మారింది.
జన్మాష్టమి 2025 వేడుకలు మహారాష్ట్రలో ఘనంగా జరిగాయి. ఆ క్రమంలోనే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఓ వేదికపైకి చేరిన క్రమంలో కార్యకర్తలు ఒక్కసారిగా ఎగబడ్డారు. హఠాత్తుగా పెరిగిన బరువును తట్టుకోలేక వేదిక కూలిపోయింది.
కునాల్ కామ్రపై జలాగావ్ సిటీ మేయర్, నాసిక్కు చెందిన ఓ హోటల్ యజమాని, ఒక వ్యాపారి ఈ కేసులు పెట్టినట్టు ముంబై పోలీసులు తెలిపారు. ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్లకు సంబంధించి విచారణ అధికారి ముందు హాజరకావాలంటూ ముంబై పోలీసులు ఇప్పటికే రెండుసార్లు కామ్రకు సమన్లు పంపారు.
Kunal Kamra: స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా వెనక్కి తగ్గట్లేదు. ఈ సారి ఎంపీ సుధామూర్తి 'సింపుల్' లైఫ్స్టైల్ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
కునాల్ కమ్రా-ఏక్నాథ్ షిండే వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. ఈ వివాదంలో తాజాగా మరో అంశం తెర మీదకు వచ్చింది. కునాల్ కమ్రాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. చంపుతామని బెదిరిస్తున్నారట.