• Home » Mahabubabad

Mahabubabad

Mahabubabad: ధాన్యం తూర్పార పడుతూ.. వడదెబ్బతో కుప్ప కూలిన అన్నదాత

Mahabubabad: ధాన్యం తూర్పార పడుతూ.. వడదెబ్బతో కుప్ప కూలిన అన్నదాత

పంటను అమ్ముకుందామని కొనుగోలు కేంద్రానికి వెళ్లిన రైతు వడదెబ్బతో కుప్పకూలాడు. ఐదు రోజులైనా పంటను కొనుగోలు చేయకపోవడంతో అక్కడే పడిగాపులు కాస్తూ ఎండదెబ్బతో ధాన్యం రాశిపైనే మృతిచెందాడు.

డోలీ పోయి.. ట్రాలీ వచ్చె...

డోలీ పోయి.. ట్రాలీ వచ్చె...

తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా, కంబాలపల్లి గ్రామంలో ఆయన మోటార్‌ మెకానిక్‌. కేవలం పదో తరగతి వరకే చదివారు. చదువు కొనసాగించడంలో ఎదురైన అనేక అడ్డంకులు ఆయన ఆవిష్కరణ పటిమకు అడ్డంకి కాలేదు.

SSC Results: పది.. పటాకా!

SSC Results: పది.. పటాకా!

ఇంటర్మీడియట్‌ మాదిరిగానే పదో తరగతి ఫలితాల్లోనూ విద్యార్థులు అదరగొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 5లక్షలపైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవ్వగా.. రికార్డు స్థాయిలో 92.78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

Mahabubabad: మానుకోటలో ఏసీబీ దాడులు

Mahabubabad: మానుకోటలో ఏసీబీ దాడులు

మహబూబాబాద్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ రవాణాశాఖ అధికారి(డీటీవో)గా పని చేస్తూ.. గతంలో సస్పెండైన మహ్మద్‌ గౌస్‌పాషా నివాసంతో పాటు ఆయన బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

BRS Leaders: బీఆర్ఎస్ నేతల మధ్య రజతోత్సవ సభ చిచ్చు

BRS Leaders: బీఆర్ఎస్ నేతల మధ్య రజతోత్సవ సభ చిచ్చు

BRS Leaders FIGHT: మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. రజతోత్సవ సభ నేపథ్యంలో బీఆర్ఎస్‌లోని ఇద్దరి నేతల మధ్య సఖ్యత కుదరకపోవడంతోనే ఈ వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.

Mahbubabad: చంపించింది భార్యే..

Mahbubabad: చంపించింది భార్యే..

తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్యే ప్రియుడితో కలిసి ఓ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చి చంపించింది. ఈ నెల 1న అర్ధరాత్రి మహబూబాబాద్‌ జిల్లా అయోధ్య గ్రామపరిధిలోని భజనతండా సమీపంలో జరిగిన హెల్త్‌సూపర్‌ వైజర్‌ తాటి పార్థసారథి హత్య మిస్టరీ వీడింది.

Mahabubabad: మటన్‌ వండలేదని.. భార్యను కొట్టి చంపిన భర్త

Mahabubabad: మటన్‌ వండలేదని.. భార్యను కొట్టి చంపిన భర్త

మటన్‌ వండలేదని కట్టుకున్న భార్యనే కొట్టి చంపాడు ఓ ఘనుడు. ఈ దారుణ ఘటన మహబూబాబాద్‌ జిల్లా సీరోలు మండలం బూరుగుచెట్టుతండా గ్రామపంచాయతీ పరిధిలోని మాంజా తండాలో జరిగింది.

Mahabubabad: పొలమారి ఊపిరితిత్తుల్లోకి పల్లీ గింజ

Mahabubabad: పొలమారి ఊపిరితిత్తుల్లోకి పల్లీ గింజ

మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం నాయక్‌పల్లిలో ఏడాదిన్నర వయసున్న ఓ చిన్నారి పల్లీ గింజలు తింటుండగా పొలమారి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో మృతి చెందాడు.

MLC Kavitha: రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది

MLC Kavitha: రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది

Kalvakuntla Kavitha: రుణమాఫీ పేరిట రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. వరద బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.

Nagar kurnool: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. రంగంలోకి హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు..

Nagar kurnool: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. రంగంలోకి హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు..

నాగర్ కర్నూల్: అచ్చంపేట మండలం దోమలపెంట వద్ద ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి