Home » Mahabubabad
పంటను అమ్ముకుందామని కొనుగోలు కేంద్రానికి వెళ్లిన రైతు వడదెబ్బతో కుప్పకూలాడు. ఐదు రోజులైనా పంటను కొనుగోలు చేయకపోవడంతో అక్కడే పడిగాపులు కాస్తూ ఎండదెబ్బతో ధాన్యం రాశిపైనే మృతిచెందాడు.
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా, కంబాలపల్లి గ్రామంలో ఆయన మోటార్ మెకానిక్. కేవలం పదో తరగతి వరకే చదివారు. చదువు కొనసాగించడంలో ఎదురైన అనేక అడ్డంకులు ఆయన ఆవిష్కరణ పటిమకు అడ్డంకి కాలేదు.
ఇంటర్మీడియట్ మాదిరిగానే పదో తరగతి ఫలితాల్లోనూ విద్యార్థులు అదరగొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 5లక్షలపైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవ్వగా.. రికార్డు స్థాయిలో 92.78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జ్ రవాణాశాఖ అధికారి(డీటీవో)గా పని చేస్తూ.. గతంలో సస్పెండైన మహ్మద్ గౌస్పాషా నివాసంతో పాటు ఆయన బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
BRS Leaders FIGHT: మహబూబాబాద్లో బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. రజతోత్సవ సభ నేపథ్యంలో బీఆర్ఎస్లోని ఇద్దరి నేతల మధ్య సఖ్యత కుదరకపోవడంతోనే ఈ వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.
తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్యే ప్రియుడితో కలిసి ఓ గ్యాంగ్కు సుపారీ ఇచ్చి చంపించింది. ఈ నెల 1న అర్ధరాత్రి మహబూబాబాద్ జిల్లా అయోధ్య గ్రామపరిధిలోని భజనతండా సమీపంలో జరిగిన హెల్త్సూపర్ వైజర్ తాటి పార్థసారథి హత్య మిస్టరీ వీడింది.
మటన్ వండలేదని కట్టుకున్న భార్యనే కొట్టి చంపాడు ఓ ఘనుడు. ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం బూరుగుచెట్టుతండా గ్రామపంచాయతీ పరిధిలోని మాంజా తండాలో జరిగింది.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయక్పల్లిలో ఏడాదిన్నర వయసున్న ఓ చిన్నారి పల్లీ గింజలు తింటుండగా పొలమారి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో మృతి చెందాడు.
Kalvakuntla Kavitha: రుణమాఫీ పేరిట రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. వరద బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.
నాగర్ కర్నూల్: అచ్చంపేట మండలం దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.