• Home » Madanapalle

Madanapalle

ఉచిత ఇసుక.. ఉత్తమాటే!

ఉచిత ఇసుక.. ఉత్తమాటే!

అన్నమయ్య జిల్లాలోని ఇసుక రీచ్‌లలో దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. పేద, మధ్య తరగతి ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెడుతూ కొన్ని నిబంధనలు పెట్టింది.

అనంతపురం మీదుగా తిరుపతికి రైలు

అనంతపురం మీదుగా తిరుపతికి రైలు

ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా తిరుపతి-అకోలా మధ్య రెగ్యులర్‌ బేసిస్‏పై వీక్లీ ఎక్స్‌ప్రెస్‏ను ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

మదనపల్లిలో ఫైళ్ల దహనం కేసులో నిందితులకు సుప్రీంకోర్టు షాక్

మదనపల్లిలో ఫైళ్ల దహనం కేసులో నిందితులకు సుప్రీంకోర్టు షాక్

మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

కులవర్ధన్‌ది ఆత్మహత్యే.. ప్రకటించిన జిల్లా ఎస్పీ..

కులవర్ధన్‌ది ఆత్మహత్యే.. ప్రకటించిన జిల్లా ఎస్పీ..

మదనపల్లిలో చిన్నారి హత్య కేసు నిందితుడు కులవర్ధన్ మృతిపై జిల్లా ఎస్పీ ధీరజ్ స్పష్టతనిచ్చారు. కురబలకోట మండలం కనసానిపల్లె చెరువులో ఈరోజు ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని తెలిపారు.

మదనపల్లిలో హత్యకు గురైన చిన్నారి అంత్యక్రియలు పూర్తి

మదనపల్లిలో హత్యకు గురైన చిన్నారి అంత్యక్రియలు పూర్తి

మదనపల్లిలో దారుణ హత్యకు గురైన ఏడేళ్ల బాలిక అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. చిన్నారికి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు.

Annamayya: దిగజారిన తలసరి ఆదాయం

Annamayya: దిగజారిన తలసరి ఆదాయం

అన్నమయ్య జిల్లా స్థూల ఉత్పత్తిలో రెండేళ్లుగా నిలకడగా ఉంది. అదే సమయంలో తలసరి ఆదాయం గత ఏడాదితో పోల్చితే దిగజారింది.

Tomato : మార్చి 2 నుంచి 15కిలోల క్రేట్లతో టమోటా వేలం

Tomato : మార్చి 2 నుంచి 15కిలోల క్రేట్లతో టమోటా వేలం

జిల్లాలోని మదనపల్లె, ములకలచెరువు, గుర్రంకొండ, అంగళ్లు టమోటా మార్కెట్లలో మార్చి 2వ తేదీ నుంచి 15 కిలోల క్రేట్లతోనే టమోట వేలం నిర్వహించనున్నట్లు వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ రామాంజనేయులు పేర్కొన్నారు.

Water: జలధార లబ్ధి అవార్డు తెచ్చేనా?

Water: జలధార లబ్ధి అవార్డు తెచ్చేనా?

అన్నమయ్య జిల్లాలో జలధార పథకంతో సాధించిన ప్రగతిని కేంద్రం దృష్టికి కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తీసుకెళ్లారు. జలవనరుల శాఖ, ఉపాధిహామీ పథకాలతో చేపట్టిన పనుల వివరాలతో నివేదికను పంపించారు.

RTO: అదనపు చార్జీల భారం మోపితే చర్యలు

RTO: అదనపు చార్జీల భారం మోపితే చర్యలు

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వచ్చే ప్రయాణికులపై అదనపు చార్జీల భారం మోపితే చర్యలు తప్పవని ఆర్టీవో అశోక్‌ప్రతాప్‌ హెచ్చరించారు.

Boyakonda: బోయకొండలో అవకతవకలపై విచారణ

Boyakonda: బోయకొండలో అవకతవకలపై విచారణ

బోయకొండ పుణ్యక్షేత్రంలో నిధుల దుర్వినియోగం, అవకతవకలపై విచారణ చేపట్టినట్లు కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్‌ పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి