• Home » Madanapalle

Madanapalle

AP News: కిడ్నీ రాకెట్‌ కేసులో.. గ్లోబల్‌ ఆసుపత్రి సీజ్‌

AP News: కిడ్నీ రాకెట్‌ కేసులో.. గ్లోబల్‌ ఆసుపత్రి సీజ్‌

కిడ్నీ రాకెట్‌ కేసులో.. గ్లోబల్‌ ఆసుపత్రిని పోలీసులు సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రితోని ఆపరేషన్‌ థియేటర్‌, ఆపరేషన్‌కు ఉపయోగించిన పరికరాలు, మందులను స్వాధీనం చేసుకున్నారు. కిడ్నీ రాకెట్‌ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పెద్దలు కూడా దీనిపై సీరియస్ అయినట్లు సమాచారం.

Madannapalle: మదనపల్లి జిల్లా ప్రకటనపై టీడీపీ కౌన్సిలర్ల హర్షం

Madannapalle: మదనపల్లి జిల్లా ప్రకటనపై టీడీపీ కౌన్సిలర్ల హర్షం

ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ పట్టుబట్టి ముందుండి అమలు చేయించిన స్థానిక ఎమ్మెల్యే ఎం. షాజహానా బాషాకు మదనపల్లి కౌన్సిలర్లు కృతజ్ఞతలు తెలిపారు.

AP News: కిడ్నీ మార్పిడి.. @ మదనపల్లె టు బెంగళూరు

AP News: కిడ్నీ మార్పిడి.. @ మదనపల్లె టు బెంగళూరు

మదనపల్లెలో జరిగిన కిడ్నీ ఆపరేషన్‌ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. కిడ్నీ డోనర్‌ నుంచి రిసీవర్‌ వరకూ కొందరు దళారులు ముఠాగా ఏర్పడి దందా సాగిస్తున్నారు. డయాలసిస్‌ కేంద్రాల్లో పనిచేస్తున్న టెక్నీషియన్‌, సిబ్బంది ద్వారా కొన్ని ఆసుపత్రులు, మరికొందరు వైద్యులు సంయుక్తంగా ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలా పాలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది.

Kidney Racket Case:  మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో మరో కీలక పరిణామం

Kidney Racket Case: మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో మరో కీలక పరిణామం

మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసుకు సంబంధమున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Revenue Files Fire Case: ఫైళ్ల దగ్ధం కేసు.. సీఐడీ పోలీసుల అదుపులో మదనపల్లె పూర్వ ఆర్డీవో

Revenue Files Fire Case: ఫైళ్ల దగ్ధం కేసు.. సీఐడీ పోలీసుల అదుపులో మదనపల్లె పూర్వ ఆర్డీవో

మురళిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని తిరుపతి పద్మావతిపురంలోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. రెవెన్యూ ఫైళ్ల దహనంపై దాదాపు ఆరు గంటల పాటు మురళిని సీఐడీ అధికారులు విచారించారు.

VRO Postings: రూల్స్ పక్కన.. 'మనవాళ్లే' ముందు .. వీఆర్వో పోస్టింగుల్లో రాజకీయాలు

VRO Postings: రూల్స్ పక్కన.. 'మనవాళ్లే' ముందు .. వీఆర్వో పోస్టింగుల్లో రాజకీయాలు

చిత్తూరు జిల్లాలో మదనపల్లె చాలా కీలకమైన ప్రాంతం. ఇక్కడి భూములు విలువైనవే కాదు.. ఇక్కడ భూకబ్జాలు, ఆక్రమణలు, ఫోర్జరీ రికార్డులతో స్వాధీనం చేసుకునే రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మధ్యవర్తులు ఎక్కువగా ఉన్నారు. కీలకమైన రెవెన్యూ సిబ్బంది, అధికారులే వీరికి ప్రత్యక్ష, పరోక్షకారులు. ఈ క్రమంలో అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో వీరంతా కలసి పనిచేసినవారే.

WALTA Act Violations: వాల్టా చట్టం అమల్లో విఫలం.. పర్యావరణానికి ప్రమాదమేనా?

WALTA Act Violations: వాల్టా చట్టం అమల్లో విఫలం.. పర్యావరణానికి ప్రమాదమేనా?

మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. మొక్కలు పెంచుదాం.. ఆరోగ్యాన్ని పంచుదాం, అమ్మ పేరుతో ఒక మొక్క, ఇంటింటా చెట్టు ఊరూరా వనం' అనే నినాదాల పేరుతో ప్రభుత్వాలు మొక్కలు పెంచాలని చెబుతున్నాయి. అడవుల సంరక్షణ, మొక్కల పరిరక్షణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామం, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. పైగా వాల్టా చట్టాన్ని కూడా అమలు చేస్తోంది.

Revenue Department: మదనపల్లెలో పెద్దిరెడ్డి కబ్జా

Revenue Department: మదనపల్లెలో పెద్దిరెడ్డి కబ్జా

మదనపల్లె బీకే పల్లె వద్ద మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిన 1.35 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సర్వేలో గుర్తించిన అనంతరం ఫెన్సింగ్‌ తొలగించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.

Acid Attack: ప్రేమికుల దినోత్సవం రోజు అమానుష ఘటన

Acid Attack: ప్రేమికుల దినోత్సవం రోజు అమానుష ఘటన

Annamayya District: ప్రేమికుల దినోత్సవం రోజు ఏపీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రేమించలేదనే ఆగ్రహంతో యువతిపై యువకుడు యాసిడ్ దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.

Justice Sarasa Venkatanarayana Bhatt : గూగుల్‌ను కాదు.. గురువులను అనుసరించండి

Justice Sarasa Venkatanarayana Bhatt : గూగుల్‌ను కాదు.. గురువులను అనుసరించండి

న్యాయాధికారులు ఇరుపక్షాల వాదనలు విని తీర్పు ఇచ్చేవారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సరస వెంకటనారాయణ భట్‌ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి