Home » Latest News
రోజూ బ్లాక్బెర్రీస్ను తినడం మంచిదేనా? తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో బ్లాక్బెర్రీస్ సహాయపడతాయా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడంపై తెలంగాణ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. జీవో నంబర్ 55ను సవాల్ చేస్తూ కోర్టులో గురువారెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు..
మాజీ సీఎం కేసీఆర్పై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు అధికారం కోల్పోవడంతో సహనం కోల్పోయి అధికారమే తమ జన్మ హక్కు అన్నట్లు వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు.
రైల్లో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటారు. అయితే, ఇలాంటి సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు రైల్వే ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చిందని మీకు తెలుసా?
నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుల రిమాండ్ గడువుని విజయవాడ ఎక్సైజ్ కోర్టు పొడిగించింది. నిందితుల రిమాండ్ గడువుని మార్చి 5వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది..
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వాటి నుంచి వచ్చే వాసన కారణంగా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అయితే కొన్ని సులభమైన శుభ్రపరిచే చిట్కాలు పాటిస్తే చేపల వాసన పూర్తిగా తొలగిపోయి, రుచిగా వండుకోవచ్చు..
రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణంగా ఉన్నప్పటికీ ఎప్పుడూ అలసటగా అనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇది మధుమేహానికి సంకేతం కావొచ్చు అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బాలికకు మద్యంతోపాటు గంజాయి తాగించి.. ఆమెపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు.
చాలా మంది ధూమపానం చేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుందని భావిస్తారు. కానీ నిపుణుల ప్రకారం.. ఇది కేవలం తాత్కాలిక భావన మాత్రమే, దీర్ఘకాలంలో ధూమపానం ఒత్తిడిని తగ్గించకుండా మరింత పెంచే ప్రమాదం ఉంది..
విదేశాలకు వెళ్లాలంటే వీసా ప్రక్రియ చాలా మందికి పెద్ద ఇబ్బందిగా ఉంటుంది. అయితే భారతీయులు వీసా లేకుండానే ప్రయాణించగల కొన్ని అందమైన దేశాలు ఉన్నాయి. ప్రకృతి అందాలు, బీచ్లు, పర్వతాలతో ఈ దేశాలు భారతీయ పర్యాటకులకు ఉత్తమ ఎంపికగా నిలుస్తున్నాయి.