Home » Latest News
మార్కెట్లో నకిలీ మందుల విక్రయం పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మందులు కొనుగోలు చేసే సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. యువతిని కిడ్నాప్ చేసిన వాహనాన్ని అత్తాపూర్ నుండి ఆరంఘర్ చౌరస్తా వరకు పోలీసులు చేజ్ చేశారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని రాశుల వారికి రాబోయే ఐదు రోజులు ఆర్థికంగా అనుకూలంగా ఉండనున్నాయి. ఆదాయం పెరగడం, ఆస్తి వ్యవహారాలు కలిసిరావడం, పెట్టుబడుల్లో లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఐపీఎల్ టికెట్ల వివాదం హైదరాబాద్లో ఉద్రిక్తతకు దారితీసింది. టికెట్ల కోసం ఓ వ్యక్తి.. సన్ నెట్వర్క్ హైదరాబాద్ కార్యాలయ సిబ్బందిని బెదిరించడంతో పాటు ఆఫీసుపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
కులగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జనగణనలో కులాల లెక్కింపునకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అనుమతి ఇచ్చారు.
చాలామంది తమకు ఇష్టమైన జీన్స్ కొద్ది రోజుల్లోనే రంగు వెలిసిపోతుందని బాధపడుతుంటారు. అయితే దీనికి ప్రధాన కారణం సరైన విధంగా ఉతకకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సులభమైన జాగ్రత్తలు పాటిస్తే జీన్స్ చాలా కాలం కొత్తదానిలా ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు.
ఇంట్లోని చెక్క ఫర్నిచర్కు చెదలు పట్టిందా? చెదలు నెమ్మదిగా ఫర్నిచర్ను లోపల నుంచే పాడుచేసే ప్రమాదం ఉంది. అయితే, సకాలంలో కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు పాటిస్తే చెదల బెడదను చాలా వరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
సప్త జ్యోతిర్లింగాల దర్శనం కోసం భక్తులకు ప్రత్యేక అవకాశం కల్పిస్తూ IRCTC కొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ భారత్ గౌరవ్ టూరిస్టు రైలులో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాలను 11 రోజుల యాత్రలో దర్శించుకునే అవకాశం ఉంటుంది.
సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఈ పుష్కరాలకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. బుధవారం వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో కంచి పీఠాధిపతి విజయేంద్రస్వామితో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మత్స్యకారుల వలసలు తగ్గించి, తీరప్రాంతాల్లోని వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం ముందు ఉన్న లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.