• Home » Latest News

Latest News

కేసీఆర్ చేసిన అప్పు తెలంగాణకు ముప్పుగా మారింది: సీఎం రేవంత్

కేసీఆర్ చేసిన అప్పు తెలంగాణకు ముప్పుగా మారింది: సీఎం రేవంత్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పు తెలంగాణ పాలిట ముప్పుగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వడ్డీలు కట్టగా మిగిలిన నగదుతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన వివరించారు.

పడుకునే ముందు గ్లాసు ధనియాల నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదా?

పడుకునే ముందు గ్లాసు ధనియాల నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదా?

ధనియాలు వంటల రుచిని, సువాసనను పెంచడమే కాదు.. వీటిలో ఉండే పలు పోషకాలు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్..

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్..

హైదరాబాద్‌లోని పూల్‌బాగ్‌లో జీహెచ్ఎంసీ కార్యాలయంలో అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ కార్యాలయంలో ఏసీబీ ఆధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

IRCTC అరుణాచల మోక్ష యాత్ర.. 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇదే!

IRCTC అరుణాచల మోక్ష యాత్ర.. 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇదే!

ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. ‘అరుణాచల మోక్ష యాత్ర’ పేరుతో ఐదు రోజుల ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే.. వాహనదారులు వెళ్లే రూట్స్ ఇవే.!

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే.. వాహనదారులు వెళ్లే రూట్స్ ఇవే.!

హైదరాబాద్ మహా నగరంలో అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ పరిధిలోని కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ నేటి నుంచి ‘వన్‌ వే’ అమలైంది. ఈ మేరకు పోలీస్‌ యంత్రాంగం చర్యలు తీసుకుంది.

ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్ష సూచన..!

ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్ష సూచన..!

రాగల మూడు గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని రాజధాని అమరావతిలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

డీఎస్సీపై చర్చకు ఆహ్వానిస్తే.. తప్పించుకు తిరుగుతున్న జగన్: కేంద్ర మంత్రి

డీఎస్సీపై చర్చకు ఆహ్వానిస్తే.. తప్పించుకు తిరుగుతున్న జగన్: కేంద్ర మంత్రి

కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు మండలం పాలకొలను వద్ద ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీలో వివిధ డ్రోన్ సంస్థల సీఈవోలతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశమయ్యారు.

కూరగాయలు ఎంత తాజాగా కనిపించినా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

కూరగాయలు ఎంత తాజాగా కనిపించినా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

మార్కెట్‌ నుంచి కూరగాయలు కొనుగోలు చేసేటప్పుడు వాటి తాజాదనం, రంగు మాత్రమే చూస్తే సరిపోదు. వాటిపై దుమ్ము, సూక్ష్మజీవులు, పురుగుమందుల అవశేషాలు ఉండే అవకాశం ఉంది.

మున్సిపాలిటీల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్: సీఎం చంద్రబాబు

మున్సిపాలిటీల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నామని తెలిపారు.

మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అరెస్ట్

మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అరెస్ట్

ప్రకాశం జిల్లాలోని మైనింగ్ క్వారీలో జరిగిన ప్రమాదం కేసులో అనుకూల నివేదిక కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవహారంలో పలువురి ప్రమేయం ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ను అరెస్ట్ చేసింది. అతడితో పాటు ప్రైవేట్ మైనింగ్ సంస్థ ప్రతినిధి, కన్సల్టెంట్‌ను అరెస్ట్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి