• Home » Latest News

Latest News

BjP Protest: బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. గాంధీ భవన్‌ వద్ద మోహరించిన పోలీసులు

BjP Protest: బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. గాంధీ భవన్‌ వద్ద మోహరించిన పోలీసులు

హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా గాంధీ భవన్‌ ముట్టడించేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి.

మూడోవ రోజు ప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభలు

మూడోవ రోజు ప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభలు

మూడో రోజు పార్లమెంట్ సమావేశాల లైవ్ అప్‌డేట్స్

Shamshabad Airport: ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడిగాపులు.. పట్టించుకోని సిబ్బంది

Shamshabad Airport: ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడిగాపులు.. పట్టించుకోని సిబ్బంది

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దాదాపు వెయ్యి మందికిపైగా ప్రయాణికులు చిక్కుకుపోయారు. దాదాపు 12 గంటల పాటు వీరంతా ఎయిర్ పోర్టులోనే ఉండిపోయారు.

Brushing Teeth: ఒక్క రోజు పళ్లు తోముకోకపోతే ఇంత డేంజరా..?

Brushing Teeth: ఒక్క రోజు పళ్లు తోముకోకపోతే ఇంత డేంజరా..?

ఒక్క రోజు పళ్లు తోముకోకుంటే ఏముందిలే అని వదిలేస్తాం. కానీ అదే మన ప్రాణాలకు ముప్పు తీసుకు వస్తుందని ఏ మాత్రం గమనించం. ఒక్క రోజు కూడా పళ్లు తోముకోకపోవడం వల్ల మరణానికి చేరువ అవుతున్నామనే విషయాన్ని గుర్తించం.

CM Reventh reddy: వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడు.. స్పందించిన సీఎం

CM Reventh reddy: వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడు.. స్పందించిన సీఎం

హయత్‌నగర్‌లో మూగ బాలుడు ప్రేమ్ చంద్‌పై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పందించారు.

Baba Vanga predictions: బంగారంపై బాబా వంగా జోస్యం.. నిజమేనా?

Baba Vanga predictions: బంగారంపై బాబా వంగా జోస్యం.. నిజమేనా?

కొత్త ఏడాది 2026లో ఇలా జరగనుందని బాబా వంగా జోస్యం చెప్పారంటూ ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో పలు వార్త కథనాలు వైరల్‌ అవుతున్నాయి.

పెళ్లైన 20 నిమిషాలకే పెటాకులు

పెళ్లైన 20 నిమిషాలకే పెటాకులు

పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అనేది పాత నానుడి. కానీ నేడు పెళ్లి చేసుకుని కాపురం నిలబెట్టుకో అనేది కొత్త నానుడి. ఈ కాలం పెళ్లిలలో పెటాకులు అవుతున్నవే అధికంగా ఉంటున్నాయి.

CM Reventh reddy: బీజేపీకి తెలంగాణ రుచి చూపిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

CM Reventh reddy: బీజేపీకి తెలంగాణ రుచి చూపిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమావేశం కానున్నారు. ఈ రోజు ఉదయం 11. 00 గంటలకు పార్లమెంట్‌లో ప్రధానితో ఆయన భేటీ అవనున్నారు.

India vs South Africa: జోష్‌లో టీమిండియా.. సిరీస్ పట్టేస్తారా ..!?

India vs South Africa: జోష్‌లో టీమిండియా.. సిరీస్ పట్టేస్తారా ..!?

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. అదిరే ఆటతో ఈ సిరీస్‌పై ఆసక్తిని అమాంతం పెంచేశారు. వీరి జోరుతోనే రాంచిలో భారత్ బోనీ చేయగలిగింది.

అమరావతిలో రెండో విడత భూ సమీకరణ

అమరావతిలో రెండో విడత భూ సమీకరణ

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి