• Home » Latest News

Latest News

'మానవత్వం, శాంతిని మరచి.. పశ్చిమాసియా యుద్ధ మేఘాలతో అట్టుడుకుతోంది'

'మానవత్వం, శాంతిని మరచి.. పశ్చిమాసియా యుద్ధ మేఘాలతో అట్టుడుకుతోంది'

అంతర్జాతీయ మనస్సాక్షి దినోత్సవం రోజున పశ్చిమాసియా దేశాలు యుద్ధ మేఘాలతో అట్టుడుకుతున్నాయి. ఈ విషయమై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి ఎక్స్ వేదికగా స్పందించారు.

ఎన్నికల వేడి..ప్రచారంతో హీటెక్కిన 5 రాష్ట్రాలు..

ఎన్నికల వేడి..ప్రచారంతో హీటెక్కిన 5 రాష్ట్రాలు..

మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కోలాహలంగా సాగుతోంది. కేరళంలో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు.

రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..

రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..

దక్షిణ కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం నుంచి మూడ్రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

అమరావతిని నువ్వు ఏం చేయలేవు జగన్..

అమరావతిని నువ్వు ఏం చేయలేవు జగన్..

గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడి తమ జీవితాలను, రాష్ట్రాన్ని నాశనం చేసిందని అమరావతి ప్రాంత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ దేవాలయాల్లో తిరుమల తరహా నిబంధనలు..

తెలంగాణ దేవాలయాల్లో తిరుమల తరహా నిబంధనలు..

తెలంగాణ లోని ప్రముఖ ఆలయాలకు తిరుమల తరహా నిబంధనలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆలయాల పరిసరాల్లో రాజకీయ సభలు, జెండాలకు అనుమతి లేదన్నారు.

మామిడి కాయలను విషపూరితం చేస్తున్న ముఠా గుట్టురట్టు..

మామిడి కాయలను విషపూరితం చేస్తున్న ముఠా గుట్టురట్టు..

హైదరాబాద్‌లో మామిడికాయలకు రసాయనాలు వేసి, విషపూరితం చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. గోషామహల్‌లో నిల్వ ఉంచిన మామిడికాయలపై ఎథిలీన్ వేసి రంగు మారుస్తున్న నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

మాచర్ల అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ సీరియస్..

మాచర్ల అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ సీరియస్..

పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ అమానుష ఘటనపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలని, బాధిత మహిళను ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

పదో తరగతి ఫలితాల్లో 7 మార్కులు కలపనున్న ఎస్ఎస్‌సీ బోర్డు

పదో తరగతి ఫలితాల్లో 7 మార్కులు కలపనున్న ఎస్ఎస్‌సీ బోర్డు

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థులకు ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షల్లో సందిగ్ధ సమాధానాలపై అడిషనల్ మార్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

సీఎం పర్యటన.. ఆ ప్రాంత ప్రజల్లో చిగురిస్తున్న కొత్త ఆశలు..!

సీఎం పర్యటన.. ఆ ప్రాంత ప్రజల్లో చిగురిస్తున్న కొత్త ఆశలు..!

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులో సీఎం చంద్రబాబు పర్యటనపై ఏమని చర్చలు సాగుతున్నాయి? ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయా? మెట్టప్రాంతం ఒకేసారిగా ఎలా అభివృద్ది చెందుతోంది? జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే కాకర్ల గురించి ఉదయగిరి వాసులు ఏమంటున్నారు? ఆసక్తికర అంశాలతో ప్రత్యేక కథనం మీకోసం..

సూక్ష్మ సేద్యంలో ఏపీ టాప్.. అధికారులకు సీఎం అభినందనలు

సూక్ష్మ సేద్యంలో ఏపీ టాప్.. అధికారులకు సీఎం అభినందనలు

సూక్ష్మ సేద్యంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ (APMIP) అమలులో దేశంలోని మొదటి స్థానంలో నిలవడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1.26 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం రికార్డు స్థాయిలో జరిగిందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి