• Home » Latest News

Latest News

వద్దన్నా... పెళ్లి చేశారు!

వద్దన్నా... పెళ్లి చేశారు!

‘‘అంతా మీరే చేశారు. నాకు ఇష్టం లేదని చెప్పినా వినిపించుకోలేదు. మీరంతా కలిసి బలవంతంగా పెళ్లికి ఒప్పించారు. బ్రెయిన్‌వాష్‌ చేసి ఒత్తిడి తెచ్చినందునే నేను పెళ్లి చేసుకున్నా’’ అని వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ తనయుడు జోగి రాజీవ్‌ తన తల్లిదండ్రులపై మండిపడ్డారు.

మెగా డీఎస్సీపై వైసీపీ ఆందోళన.. ఏపీ మండలిలో హైటెన్షన్

మెగా డీఎస్సీపై వైసీపీ ఆందోళన.. ఏపీ మండలిలో హైటెన్షన్

ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. బుధవారం శాసనమండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు.

మాజీమంత్రులు హరీశ్‌రావు, తలసాని హౌస్ అరెస్ట్

మాజీమంత్రులు హరీశ్‌రావు, తలసాని హౌస్ అరెస్ట్

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు సంబంధించిన కోకాపేట్‌లోని నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

ఆన్‌లైన్ బెట్టింగ్ కేసు.. విచారణకు నటి నిధి అగర్వాల్‌

ఆన్‌లైన్ బెట్టింగ్ కేసు.. విచారణకు నటి నిధి అగర్వాల్‌

ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో నటి నిధి అగర్వాల్‌కి ఈడీ అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఈరోజు( బుధవారం) ఈడీ ఆఫీస్‌లో విచారణకు ఆమె హాజరుకానున్నారు.

రాజకీయ పార్టీ ఏర్పాటుపై విజయసాయి కీలక ప్రకటన

రాజకీయ పార్టీ ఏర్పాటుపై విజయసాయి కీలక ప్రకటన

తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందిన అనంతరం ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రం యూనిట్‌గా ఎంపీపీల రిజర్వేషన్లు

రాష్ట్రం యూనిట్‌గా ఎంపీపీల రిజర్వేషన్లు

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండల ప్రజా పరిషత్‌(ఎంపీపీ) రిజర్వేషన్ల నిర్ధారణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో బీసీలకు తక్కువ రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్‌ కమిషన్‌ సిఫారసు చేసింది.

ప్రపంచం చూపు రాష్ట్రం వైపు!

ప్రపంచం చూపు రాష్ట్రం వైపు!

దేశంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రాల్లో ఏపీ కేవలం 24 నెలల్లోనే 9వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకిందని మంత్రి లోకేశ్‌ ప్రకటించారు. మంగళవారం ట్విట్టర్‌ వేదికగా ఈ అంశాన్ని వెల్లడించారు.

అక్టోబరులోగా పురపోరు

అక్టోబరులోగా పురపోరు

స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అదే సమయంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కూడా నిర్ణయించింది.

వెలిగొండ నిర్వాసితులకు నేడు రూ.200 కోట్ల పరిహారం

వెలిగొండ నిర్వాసితులకు నేడు రూ.200 కోట్ల పరిహారం

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల్లో 1600 మందికి రూ.200 కోట్ల పరిహారం అందనుంది. బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి చెక్కులు అందజేయనున్నారు.

బీసీలకు 34శాతం రిజర్వేషన్లు చరిత్రాత్మక నిర్ణయం

బీసీలకు 34శాతం రిజర్వేషన్లు చరిత్రాత్మక నిర్ణయం

గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం చొప్పున బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రులు కొనియాడారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా మంగళవారం శాసనసభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా వారు ప్రసంగించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి