• Home » Latest News

Latest News

ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎంపికతో అనేక ప్రయోజనాలు: నారాయణ

ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎంపికతో అనేక ప్రయోజనాలు: నారాయణ

ప్రత్యక్ష ఎన్నికల ద్వారా మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎంపికతో అనేక ప్రయోజనాలు ఉంటాయని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఎన్నికల్లో నేరు ఎంపికైన వారికి బలమైన ప్రజామోదం ఉంటుందని అన్నారు.

డయాబెటిస్‌ ఉన్నవారు డ్రైవింగ్‌ చేయడం ప్రమాదకరమా?

డయాబెటిస్‌ ఉన్నవారు డ్రైవింగ్‌ చేయడం ప్రమాదకరమా?

మధుమేహం ఉన్నవారు వాహనం నడపడం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మధుమేహం కారణంగా కాళ్లలో నరాల సమస్యలు ఏర్పడినవారికి బ్రేక్, యాక్సిలరేటర్‌ను సరిగ్గా గుర్తించడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది.

విద్యార్థుల నిరసనలపై విజయ్ సర్కార్ యూ-టర్న్.. 24 గంటల్లోనే ఆదేశాలు వెనక్కి

విద్యార్థుల నిరసనలపై విజయ్ సర్కార్ యూ-టర్న్.. 24 గంటల్లోనే ఆదేశాలు వెనక్కి

తమిళనాడులో విద్యార్థుల నిరసనలపై జారీ చేసిన ఉత్తర్వుల విషయంలో విజయ్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పాఠశాల, కళాశాల విద్యార్థులు నిరసనలు, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిషేధిస్తూ ఇచ్చిన ఆదేశాలను 24 గంటల్లోనే ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

నటి నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్‌పై ఈడీ దర్యాప్తు ముమ్మరం

నటి నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్‌పై ఈడీ దర్యాప్తు ముమ్మరం

ప్రముఖ నటి నిధి అగర్వాల్‌కి ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అధికారులు నోటీసులు ఇవ్వడంతో బుధవారం ఈడీ ఆఫీస్‌లో విచారణకు ఆమె హాజరయ్యారు.

 ఫొటో జర్నలిస్ట్‌గా మారిన సీఎం చంద్రబాబు

ఫొటో జర్నలిస్ట్‌గా మారిన సీఎం చంద్రబాబు

వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫొటో జర్నలిస్ట్‌గా మారారు. ఫొటో జర్నలిస్ట్‌లు అందరిని కలిపి సీఎం గ్రూప్ ఫొటో తీశారు. కెమెరా తీసుకుని తానే ఫొటో తీస్తానని చెప్పారు.

విశాఖలో డేటా సెంటర్లపై విమర్శలు.. మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్

విశాఖలో డేటా సెంటర్లపై విమర్శలు.. మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్

విశాఖపట్నం డేటా సెంటర్లపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జనసేన ఎమ్మెల్యే నాగమాధవి డేటా సెంటర్లపై అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్ అసెంబ్లీలో ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

ఆన్‌లైన్‌లో అద్దె చెల్లిస్తున్నారా..? అయితే ఈ విషయాల్లో జాగ్రత్త..!

ఆన్‌లైన్‌లో అద్దె చెల్లిస్తున్నారా..? అయితే ఈ విషయాల్లో జాగ్రత్త..!

ఇంటి అద్దెను యూపీఐ లేదా ఇతర ఆన్‌లైన్ మార్గాల్లో చెల్లించడం వల్ల సిబిల్ స్కోర్ దెబ్బతింటుందా? క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లించి.. బిల్లును ఆలస్యంగా రీపేమెంట్ చేస్తే ఏమవుతుంది? సిబిల్ స్కోర్ దెబ్బతినకుండా ఉండాలంటే ఏం చేయాలి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

విజయవాడలో భారీ కార్పొరేట్ మోసం..

విజయవాడలో భారీ కార్పొరేట్ మోసం..

విజయవాడలో భారీ కార్పొరేట్ మోసం వెలుగులోకి వచ్చింది. తప్పుడు సమాచారంతో యూనియన్ బ్యాంక్ నుంచి రూ.24 కోట్లను నిందితులు కొట్టేశారు.

బీసీలకు 34శాతం రిజర్వేషన్లపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది.. యనమల ధ్వజం

బీసీలకు 34శాతం రిజర్వేషన్లపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది.. యనమల ధ్వజం

బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఈ చొరవ తీసుకున్నందుకు ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు నాయుడుకి, మంత్రి లోకేశ్‌కి ధన్యవాదాలు తెలిపారు.

అంతా నువ్వే చేశావ్ నాన్న..! నెట్టింట్లో వైరలవుతోన్న జోగి పంచాయితీ

అంతా నువ్వే చేశావ్ నాన్న..! నెట్టింట్లో వైరలవుతోన్న జోగి పంచాయితీ

అంతా నువ్వే చేశావ్ నాన్న.. అంతా నువ్వే చేశావ్.. ఇదేదో బొమ్మరిల్లు సినిమా డైలాగు కాదండోయ్ జోగి రమేశ్ కొడుకు వ్యవహారంలో నడుస్తున్న డైలాగ్. వైసీపీ హయాంలో జోగి రమేశ్ ఎంతగా రెచ్చిపోయాడో అంతే లెవల్లో తన కుమారుడు వివాహం విషయంలో రెచ్చిపోయాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి