• Home » Latest news

Latest news

‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’పై గులాబీ గూండాల దాడి

‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’పై గులాబీ గూండాల దాడి

ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ సంస్థల కెమెరా జర్నలి్‌స్టపై గులాబీ గూండాలు దాడికి పాల్పడ్డారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్‌ అధికారులు విచారణ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ భవన్‌....

నెయ్యి అబద్ధం.. కొవ్వు నిజం!

నెయ్యి అబద్ధం.. కొవ్వు నిజం!

డెయిరీ ఉత్పత్తులకు సంబంధించిన అత్యున్నత సంస్థ ఎన్‌డీడీబీ ఇచ్చిన రిపోర్టు ఊసెత్తకుండా... ఆ నివేదికలోని అంశాలను ‘సిట్‌’ తన చార్జిషీటులో కూడా ప్రస్తావించిన సంగతి చెప్పకుండా...

వనమంతా జనమై..

వనమంతా జనమై..

సాధారణంగా మేడారం మహాజాతరలో ఎప్పుడూ రెండోరోజే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సమ్మక్క గద్దె చేరిన 24 గంటల తర్వాత జాతర పలుచబడుతుంది.

హైదరాబాద్‌లోనే విచారణ!

హైదరాబాద్‌లోనే విచారణ!

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌లోనే విచారణకు రావాలని సిట్‌ స్పష్టం చేసింది. ఈ కేసులో విచారణ హైదరాబాద్‌లోనే జరుగుతోందని, కేసు హైదరాబాద్‌ పరిధిలోదని గుర్తు చేసింది.

గ్రూప్‌-1 ఫలితాలు విడుదల

గ్రూప్‌-1 ఫలితాలు విడుదల

అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న గ్రూప్‌-1 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. 89 పోస్టులకు గాను 87 మందితో ఎంపిక జాబితాను ఏపీపీఎస్సీ శుక్రవారం రాత్రి ప్రకటించింది.

ఆకట్టుకుంటున్న వింగ్స్ ఇండియా షో..

ఆకట్టుకుంటున్న వింగ్స్ ఇండియా షో..

బేగంపేట్ ఎయిర్‌పోర్టులో వింగ్స్ ఇండియా షో మూడో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు సందర్శకులతో కిటకిటలాడుతోంది..

ఆర్ఎస్ఎస్‌కు రాజకీయాలతో సంబంధం లేదు: మోహన్ భగవత్

ఆర్ఎస్ఎస్‌కు రాజకీయాలతో సంబంధం లేదు: మోహన్ భగవత్

ఆర్ఎస్ఎస్ మత సంస్థ కాదని.. అలా అని ఏ వర్గానికీ వ్యతిరేకం కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్‌లో అన్ని రంగాలకు సంబంధించిన అనుబంధ సంఘాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు..

సల్లంగ చూసేందుకు సమ్మక్క వచ్చె!

సల్లంగ చూసేందుకు సమ్మక్క వచ్చె!

తన భక్తుల మీద వరములు చిలకరించేందుకు చిలుకలగుట్ట నుంచి కదిలివచ్చింది సమ్మక్క తల్లి! తనను నమ్ముకున్న భక్తులకు కష్టాల చీకట్లను తరమికొట్టి, వారిని సల్లంగ చూసేందుకు చల్లని పున్నమి వెన్నెల కాంతుల నడుమ మేడారం గద్దెపై ఆసీనురాలైంది.

కల్తీ కోసమే ‘కుట్ర’!

కల్తీ కోసమే ‘కుట్ర’!

ఇది కాసుల కోసం కక్కుర్తి! పక్కాగా, ముందస్తు ప్రణాళిక రచించి, అమలు చేసిన కుట్ర! ఒకటీ రెండూ కాదు... ఏకంగా 60 లక్షల కిలోల కల్తీ నెయ్యిని టీటీడీకి అంటగట్టారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. సుప్రీంకోర్టు నియమించిన ‘సిట్‌’ స్వయంగా ఈ విషయం తేల్చింది. ‘మంచిది మాకు అక్కర్లేదు. రంగూ, వాసన ఉంటే చాలు...

కేసీఆర్‌కు నోటీసు

కేసీఆర్‌కు నోటీసు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణకు సిద్ధంగా ఉండాలంటూ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి