• Home » Latest News

Latest News

TG GOVT: గుడ్ న్యూస్.. భూదార్ కార్డులపై కీలక నిర్ణయం

TG GOVT: గుడ్ న్యూస్.. భూదార్ కార్డులపై కీలక నిర్ణయం

భూదార్ కార్డులపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. భూదార్ కార్డులు సిద్ధం చేశామని.. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అందజేస్తామని చెప్పుకొచ్చారు.

Fake Cloves Identification: కల్తీ లవంగాలతో కాలేయానికి ముప్పు.. వాటిని ఇలా గుర్తించండి?

Fake Cloves Identification: కల్తీ లవంగాలతో కాలేయానికి ముప్పు.. వాటిని ఇలా గుర్తించండి?

కల్తీ లవంగాలతో కాలేయానికి ముప్పు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి, కల్తీ లవంగాలను గుర్తించి వాటిని ఉపయోగించకపోవడం మంచిది. అయితే, కల్తీ లవంగాలను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

CM Chandrababu: జగన్ హయాంలో భూ రికార్డులు తారుమారు .. సీఎం చంద్రబాబు ఫైర్

CM Chandrababu: జగన్ హయాంలో భూ రికార్డులు తారుమారు .. సీఎం చంద్రబాబు ఫైర్

జఠిలమైన వ్యవసాయ సమస్య పరిష్కరించడానికి ఐదు సూత్రాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.. ఇందులో భాగంగానే నీటి భద్రత కల్పించాలని భావించామని పేర్కొన్నారు. గంగా, కావేరి నదులను అనుసంధానం చేయాలని నిర్ణయించామని తెలిపారు.

Maternal Health After Delivery: ప్రసవం వల్ల తల్లి ఆయుష్షు తగ్గుతుందా?

Maternal Health After Delivery: ప్రసవం వల్ల తల్లి ఆయుష్షు తగ్గుతుందా?

ప్రసవించిన తర్వాత తల్లి జీవితకాలం తగ్గుతుందా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

Kothagudem Railway Station: రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుడు.. కుట్ర కోణం లేదు: జిల్లా ఎస్పీ

Kothagudem Railway Station: రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుడు.. కుట్ర కోణం లేదు: జిల్లా ఎస్పీ

కొత్తగూడెం రైల్వేస్టేషన్‌లో గురువారం బాంబు పేలింది. ఈ ఘటనలో కుక్క మరణించింది. ఈ పేలుడుపై జిల్లా ఎస్పీ స్పందించారు.

ibomma Ravi: రవికి పోలీసులు బంఫర్ ఆఫర్.. !

ibomma Ravi: రవికి పోలీసులు బంఫర్ ఆఫర్.. !

ఐ బొమ్మ రవిని తెలంగాణ పోలీసులు విచారించారు. ఈ విచారణలో పలు కీలక అంశాలు వెల్లడించారు. ఐ బొమ్మ మూసివేశాం.. తర్వాత ఏమిటంటూ అతడిని పోలీసులు ప్రశ్నించారు.

CM Revanth Meets PM Narendra Modi: ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ.. ఎందుకంటే

CM Revanth Meets PM Narendra Modi: ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ.. ఎందుకంటే

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్​‌రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. బుధవారం పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.

BjP Protest: బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. గాంధీ భవన్‌ వద్ద మోహరించిన పోలీసులు

BjP Protest: బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. గాంధీ భవన్‌ వద్ద మోహరించిన పోలీసులు

హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా గాంధీ భవన్‌ ముట్టడించేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి.

మూడోవ రోజు ప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభలు

మూడోవ రోజు ప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభలు

మూడో రోజు పార్లమెంట్ సమావేశాల లైవ్ అప్‌డేట్స్

Shamshabad Airport: ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడిగాపులు.. పట్టించుకోని సిబ్బంది

Shamshabad Airport: ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడిగాపులు.. పట్టించుకోని సిబ్బంది

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దాదాపు వెయ్యి మందికిపైగా ప్రయాణికులు చిక్కుకుపోయారు. దాదాపు 12 గంటల పాటు వీరంతా ఎయిర్ పోర్టులోనే ఉండిపోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి