Home » Latest News
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర, స్థిర అభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో గేట్స్ ఫౌండేషన్ సహకారం కీలకమని పేర్కొన్నారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజల మద్దతు గణనీయంగా పెరిగిందని పార్టీ సీనియర్ నేత ఎన్ రామచందర్ రావు తెలిపారు. గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాల్లో పార్టీ విజయం సాధించిందని పేర్కొన్నారు.
గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్గేట్స్ సోమవారం అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై ఆయన ప్రశంసలు కురిపించారు. ‘నైస్, గుడ్, గ్రేట్ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలంటూ గేట్స్ కొనియాడారు..
తొర్రూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదాపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికను వాయిదా వేయడం దుర్మార్గమని అన్నారు..
మైక్రోస్ట్రెస్ అంటే ఏంటి? చిన్న చిన్న రోజువారీ టెన్షన్లు మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ ఎన్నిక చివరి నిమిషంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో అధికారులు వాయిదా వేశారు.
నిర్మల్, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో భార్యాభర్తలకే చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులు దక్కడం విశేషంగా మారింది. ఈ ఫలితాలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి..
దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా ఏఐ ఇంపాక్ట్ అంతర్జాతీయ సదస్సు సోమవారం ప్రారంభం కానుంది. దీనిపై ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్లు జరుగుతున్నాయి.
ఎట్టకేలకు జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై సస్పెన్స్ వీడింది. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పీఠం ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే పార్టీ అధిష్ఠానం కేటాయించింది.