• Home » Latest News

Latest News

ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్: డిప్యూటీ సీఎం పవన్

ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్: డిప్యూటీ సీఎం పవన్

బలమైన, సమర్థవంతమైన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శనివారం కాకినాడలోని పోలీస్ పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ఆయన త్రివర్ణ పతాకం ఎగురవేశారు.

దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమే మహనీయుల త్యాగాలకు నిజమైన నివాళి: సీఎం చంద్రబాబు

దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమే మహనీయుల త్యాగాలకు నిజమైన నివాళి: సీఎం చంద్రబాబు

పంద్రాగస్టు నేపథ్యంలో తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు..

జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు..

అమరావతిలో రాయపూడి సమీపంలోని పరేడ్ మైదానంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

స్వాతంత్య్రం వచ్చిన రోజు గాంధీజీ ఎక్కడ ఉన్నారు..?

స్వాతంత్య్రం వచ్చిన రోజు గాంధీజీ ఎక్కడ ఉన్నారు..?

స్వాతంత్య్ర దినోత్సవం రోజున మహాత్మా గాంధీ బెంగాల్‌లో ఉన్నారు. దేశ విభజన కారణంగా చెలరేగిన మతకలహాలను అణచివేయడానికి, శాంతిని స్థాపించడానికి బెంగాల్‌లోని నౌఖాలీ (ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉంది) ప్రాంతంలో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత

ఏపీకి 7 శౌర్య పతకాలు

ఏపీకి 7 శౌర్య పతకాలు

స్వా తంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ శుక్రవారం ప్రకటించిన శౌర్య, సేవా పతకాల్లో మన రాష్ట్రానికి 27 లభించాయి. దేశవ్యాప్తంగా పోలీసు, అగ్నిమాపక దళం, హోంగార్డు, పౌర రక్షణ, జైళ్ల శాఖలకు చెందిన 1,057 మంది సిబ్బందికి కేంద్రం శౌర్య, సేవా పతకాలను ప్రకటించింది.

ఇండోనేషియాలో భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

ఇండోనేషియాలో భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపంలో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై దీని తీవ్రత 7.7గా నమోదయింది.

చరిత్రలో మొదటిసారి ఎర్రకోటపై వందేమాతరం గేయం..

చరిత్రలో మొదటిసారి ఎర్రకోటపై వందేమాతరం గేయం..

80వ స్వాతంత్య్ర వేడుకలకు దేశం సిద్ధమైంది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

తప్పుడు పత్రాలతో రుణాలు.. 11 కోట్ల స్కాంలో నిందితుడు అరెస్ట్‌

తప్పుడు పత్రాలతో రుణాలు.. 11 కోట్ల స్కాంలో నిందితుడు అరెస్ట్‌

బ్యాంకు అధికారులతో కుమ్మక్కై రుణాల పేరుతో భారీ మొత్తంలో బురిడీ కొట్టించిన కేటుగాడిని సీఐడీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సీఐడీ రీజినల్‌ అధికారి, అడిషనల్‌ ఎస్పీ అస్మా ఫర్హీన్‌ ఆ వివరాలను వెల్లడించారు.

నా వ్యాఖ్యలను దురుద్దేశంతో వక్రీకరించారు: సీజేఐ సూర్యకాంత్

నా వ్యాఖ్యలను దురుద్దేశంతో వక్రీకరించారు: సీజేఐ సూర్యకాంత్

న్యాయస్థానంలో చేసిన మౌఖిక వ్యాఖ్యలను సందర్భం లేకుండా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు.

వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేయాలి: రాష్ట్రపతి ముర్ము

వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేయాలి: రాష్ట్రపతి ముర్ము

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు. ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి