• Home » Latest News

Latest News

Hyderabad Biryani: ప్రపంచ స్థాయిలో హైదరాబాద్‌ బిర్యానీకి అరుదైన ఘనత.!

Hyderabad Biryani: ప్రపంచ స్థాయిలో హైదరాబాద్‌ బిర్యానీకి అరుదైన ఘనత.!

హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం లభించింది. బియ్యం ఆధారిత వంటకాలపై ప్రసిద్ధి చెందిన టెస్ట్ అట్లస్ విడుదల చేసిన జాబితాలో 10వ స్థానం దక్కింది.

I Bomma Episode: ఐ బొమ్మ ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ ఎప్పుడు..?

I Bomma Episode: ఐ బొమ్మ ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ ఎప్పుడు..?

తెలుగు సినీ పరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మది రవినీ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రెండోసారి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

Telangana Panchayat Elections: ఆ జిల్లాలో పంచాయతీ ఎన్నికపై హైకోర్టు స్టే..

Telangana Panchayat Elections: ఆ జిల్లాలో పంచాయతీ ఎన్నికపై హైకోర్టు స్టే..

మహబూబాబాద్ జిల్లా మహబూబ్ పట్నం గ్రామ పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఆరుగురు ఓటర్లు ఉన్న ఎస్టీలకు ఒక సర్పంచ్, మూడు వార్డు స్థానాలు ఎలా రిజర్వ్ చేశారంటూ ..

Telangana Panchayat Elections:  ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు.. కారణమిదే..

Telangana Panchayat Elections: ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు.. కారణమిదే..

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్‌ చర్యలు చేపట్టింది. సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల ఎన్నిక కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్‌లో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేశారు. ఈ లీగల్‌ సెల్‌ను..

Minister Nara Lokesh: మోడల్ లైబ్రరీని ప్రారంభించిన మంత్రి లోకేశ్

Minister Nara Lokesh: మోడల్ లైబ్రరీని ప్రారంభించిన మంత్రి లోకేశ్

మంగళగిరి పట్టణం శివాలయం సమీపంలో రూ. 1.72 కోట్లతో ఆధునీకరించిన మోడల్ పబ్లిక్ లైబ్రరీని మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. 1986లో ముఖ్యమంత్రి హోదాలో స్వర్గీయ ఎన్టీఆర్, మాజీ మంత్రి స్వర్గీయ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం పేరుతో మంగళగిరిలో లైబ్రరీకి ఆయన శంకుస్థాపన చేశారు.

AP Government: జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం

AP Government: జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం

మూడు జిల్లాలతోపాటు ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది.

CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం

CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. గురువారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ అయింది.

గ్రూప్-2 2019 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట

గ్రూప్-2 2019 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Vikarabad District Collector: కలెక్టర్ ఆఫీస్ ముందు యువకుడు ఆత్మహత్యాయత్నం

Vikarabad District Collector: కలెక్టర్ ఆఫీస్ ముందు యువకుడు ఆత్మహత్యాయత్నం

వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముందు ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. రెండేళ్లుగా ఆఫీస్ చుట్టు తిరుగుతున్న పట్టించుకోవడం లేదని మనస్థాపం చెంది..

ED Raids In Medical Colleges: మెడికల్ కాలేజీల్లో ఈడీ అధికారులు సోదాలు

ED Raids In Medical Colleges: మెడికల్ కాలేజీల్లో ఈడీ అధికారులు సోదాలు

మెడికల్ కాలేజీల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఇటీవల జరిపిన తనిఖీల్లో సీబీఐ అధికారులు గుర్తించారు. ఆయా కాలేజీలపై కేసులు నమోదు చేశారు. వాటి ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగి ప్రత్యక్ష దాడులు చేపట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి