• Home » Latest News

Latest News

రాష్ట్ర స్థాయి జనగణన సమన్వయ కమిటీ సమావేశం

రాష్ట్ర స్థాయి జనగణన సమన్వయ కమిటీ సమావేశం

సచివాలయంలో ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి జనగణన సమన్వయ కమిటీ (SLCCC) సమావేశం జరిగింది. రాష్ట్రంలో 2027 జనగణనను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించడానికి సమగ్ర ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

జహీరాబాద్, ఇంద్రేశం మున్సిపాలిటీ ఎన్నికల వాయిదా..

జహీరాబాద్, ఇంద్రేశం మున్సిపాలిటీ ఎన్నికల వాయిదా..

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, ఇంద్రేశం మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇవాళ జరగాల్సిన ఎన్నికలను అధికారులు మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. ఏపీ సీఎంతో తుమ్మల భేటీ

రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. ఏపీ సీఎంతో తుమ్మల భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ(సోమవారం) సమావేశం అయ్యారు. ఈభేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా పునర్విభజనలో ఆంధ్రాలో కలిసిన 5 గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపడానికి సహకరించాలని మంత్రి తుమ్మల కోరారు.

జేఈఈ మెయిన్‌ సెషన్ 1 ఫలితాల విడుదల..

జేఈఈ మెయిన్‌ సెషన్ 1 ఫలితాల విడుదల..

జేఈఈ మెయిన్‌ (JEE Main 2026) సెషన్-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు..

హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ అరెస్ట్..

హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ అరెస్ట్..

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్ నిర్వహించి కొకైన్ ముఠా దందాను గుట్టురట్టు చేసింది. ఈ ఆపరేషన్‌లో 32 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకుని, అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్‌తో పాటు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు..

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

దోర్నాల–శ్రీశైలం ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. చింతల సమీపంలో ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో కొండను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 62 మంది ప్రయాణికులు ఉండగా.. అదృష్టవశాత్తూ అంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

యువత క్రీడల్లో రాణించేందుకు శాప్ లీగ్ గొప్ప వేదిక: పీవీ సింధూ

యువత క్రీడల్లో రాణించేందుకు శాప్ లీగ్ గొప్ప వేదిక: పీవీ సింధూ

యువత క్రీడల్లో రాణించేందుకు శాప్ లీగ్ గొప్ప వేదిక అని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ వ్యాఖ్యానించారు. శాప్ లీగ్ మ్యాచ్‌ల ద్వారా యువతకు సువర్ణావకాశం లభిస్తుందని పేర్కొన్నారు..

కాంగ్రెస్ కుట్రలు చేసింది: బండి సంజయ్

కాంగ్రెస్ కుట్రలు చేసింది: బండి సంజయ్

మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. తమకు మేయర్ పదవి దక్కకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక మలుపు: పవన్ కల్యాణ్

ఏపీ అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక మలుపు: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర, స్థిర అభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో గేట్స్ ఫౌండేషన్ సహకారం కీలకమని పేర్కొన్నారు.

బీజేపీ ఓట్ల శాతం పెరిగింది: రామచందర్‌రావు

బీజేపీ ఓట్ల శాతం పెరిగింది: రామచందర్‌రావు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజల మద్దతు గణనీయంగా పెరిగిందని పార్టీ సీనియర్ నేత ఎన్ రామచందర్ రావు తెలిపారు. గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాల్లో పార్టీ విజయం సాధించిందని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి