Home » Latest News
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను శుక్రవారం సగటున రూ. 3 పెంచిన చమురు కంపెనీలు.. సమీప భవిష్యత్తులో మరింత పెంచవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
మధ్యప్రదేశ్లోని భోజ్శాల కాంప్లెక్స్ సరస్వతి (వాగ్దేవి) ఆలయమేనని ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ప్రకటించిన నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో...
విదేశీ మారక ద్రవ్యం ఆదా చేయడం లక్ష్యంగా వెండి దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. ప్రస్తుతం స్వేచ్ఛగా దిగుమతి చేసుకునేందుకు అవకాశమున్న...
భారత్లో గతంలో ఎన్నడూ చూడనటువంటి మార్పులు సంభవిస్తున్నాయని, భారత్ ఆకాంక్షలు ఇక ఎంతమాత్రం దేశ సరిహద్దులకే పరిమితం కాబోవని ప్రధాని మోదీ చెప్పారు.
గ్లామర్ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగి.. ఆపై విరామం తీసుకున్న హీరోయిన్లు చాలామందే ఉంటారు. కానీ, సెకండ్ ఇన్నింగ్స్లోనూ అంతే ప్రభావం చూపేవారు కొందరే....
గుజరాత్లో అద్దె చెల్లించలేని ఓ వ్యక్తి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య, కుమార్తెపై అత్యాచారం చేసేందుకు ఇంటి యజమానితో ఒప్పందం చేసుకున్నాడు.
డబ్బు జీవితం కోసం అవసరమే అయినప్పటికీ, దాని గురించే రోజంతా ఆలోచించడం మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. డబ్బుపై మితిమీరిన వ్యామోహం ఆరోగ్యం, ఆధ్యాత్మికతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు.
ఖరీదైన హోటళ్ల కంటే స్థానికుల జీవనశైలిని అనుభవించడానికే జెన్ Z యువత ఆసక్తి చూపుతున్నారు. ఒకే ప్రాంతంలో ఎక్కువ రోజులు గడుపుతూ అక్కడి సంస్కృతి, ఆహారం, ప్రకృతిని ఆస్వాదించే 'స్లో ట్రావెల్' ట్రెండ్ ప్రస్తుతం వేగంగా పెరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన ఏపీ ఐసెట్-2026 ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈసారి పరీక్షలో 91.41 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు.