Home » Latest news
చిన్నపాటి పొరపొచ్చాలు కూడా లేకుండా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది. ఎన్నికలకు ముందు రాష్ట్రాభివృద్ధే ..
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
తెల్లని రంగులో మిలమిల మెరిసిపోయే చంద్రుడిని ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. కానీ, ఇవాళ(ఆదివారం) ప్రత్యేకం. అరుదైన చంద్రగ్రహణం కారణంగా సూర్యుడిని తలపించేలా చంద్రుడు ఎరుపు వర్ణంతో ధగధగలాడిపోతాడు. ఏకంగా 82 నిమిషాల పాటు బ్లడ్ మూన్గా కనువిందు చేయనున్నాడు. ఇండియాలో ఎక్కడెక్కడ? ఏం టైంలో చూడొచ్చంటే?
భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల ఆపరేషన్ సిందూర్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆపరేషన్ సిందూర్ ముగియలేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆస్తి కోసం కన్నతండ్రి ప్రాణాలు తీశాడు ఓ కసాయి కొడుకు. వృద్ధాప్యంలో తండ్రికి తోడుగా ఉండాల్సిన కుమారుడే.. కొట్టి చంపి వాగులో వేసిన ఘటన నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో జరిగింది
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని ఫాంహౌజ్లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చండీయాగం నిర్వహించినట్లు తెలిసింది.
ఈ నెల 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. 2022 తర్వాత భారత్ నుంచి అత్యంత ఎక్కువ సేపు కనింపించే సంపూర్ణ చంద్రగ్రహణంగా ఇది నిలవనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లుకు చెందిన ఇనుముక్కల ప్రకాశ్రావు ...
గ్రిల్ చికెన్లో ‘లెగ్ పీస్’ లేకుండా వడ్డించిన ఓ హోటల్ యాజమాన్యానికి వినియోగదారుల ఫోరం రూ.10 వేల జరిమానా విధించింది. కేసు ఖర్చులకు మరో రూ.5వేలు కలిపి మొత్తం రూ.15వేలను వినియోగదారునికి చెల్లించాలని ఆదేశించింది.
దేశంలో ఇప్పటికీ గుండె, రక్తనాళాల సంబంధిత వ్యాధులతో మరణిస్తున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది...