Home » Latest news
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రప్ సన్నిహితుడు చార్లీ కిర్క్(31) దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం యూటా రాష్ట్రంలోని ఓ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో..
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
రాష్ట్రంలో చమురు, గ్యాస్ రంగ భద్రతకు మరిన్ని పటిష్ఠ చర్యలు చేపట్టనున్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు..
తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి వద్ద సహాయకుడిగా పని చేస్తున్న కొత్తపల్లి ఉదయ్ కుమార్ ..
త్తకారు కొన్నానన్న మురిపెం ఆమెకు క్షణాల్లోనే భయానక అనుభవాన్ని మిగిల్చింది. షోరూం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కారును నిమ్మకాయలు తొక్కించడం ద్వారా..
ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరత ఉందంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం సాక్ష్యాలతో కుట్రలు బట్టబయలు చేసింది.
సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో భారీ ఎత్తున బుధవారం నిర్వహించనున్న సభ ద్వారా రాయలసీమలో సత్తా చాటాలని కూటమి పార్టీలు లక్ష్యంగా ..
ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల ఆధిక్యంతో గెలిచి.. భారతదేశ 15వ ఉప రాష్ట్రపతిగా నిలిచారు..
మద్యం, ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసై వేధిస్తున్న కుమారుడిని తల్లిదండ్రులు, సోదరుడు మూకుమ్మడిగా కడతేర్చారు..
పర్యావరణపరంగా సున్నిత ప్రాంతమైన కేబీఆర్ పార్కు వద్ద మల్టీ లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం వేల సంఖ్యలో చెట్లను నరికేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది