Home » Latest News
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. చైర్మన్ ఎన్నిక ప్రక్రియ దాదాపు పూర్తయిన తరుణంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులతో ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం 12 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ జాబితాలోని 10 మున్సిపాలిటీలలో ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది...
సమాజంలో మీ విలువ పెరగాలంటే చిన్న చిన్న అలవాట్లు చాలా ముఖ్యమైనవి. కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు సరైన ప్రవర్తనతో మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవచ్చు..
ఇటీవల ఆకాశాన్ని తాకిన బంగారం, వెండి ధరలు క్రమక్రమంగా నేలకు దిగి వస్తున్నాయి. తాజాగా పుత్తడి, రజతం ధరలు నిన్నటి కంటే ఈ రోజు మరి కాస్తా తగ్గాయి. ఈ రోజు వీటిని కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
శివరాత్రి పర్వదినం వేళ.. మహాశివునికి గంజాయిని ప్రసాదంగా పలువురు యువకులు సమర్పించారు. అందరూ దేవునికి కొబ్బరికాయ సమర్పిస్తారు. కానీ స్వామి వారికి తాము గంజాయి సమర్పిస్తున్నామంటూ వారు పేర్కొన్నారు. ఈ మొత్తన్ని వారు వీడియో తీసి.. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇది వైరల్ అయింది.
మణికొండలో మంజీరా పైప్ లైన్ మంగళవారం తెల్లవారుజామున పేలింది. దాంతో మంచి నీరు రహదారిపైకి భారీగా వచ్చి చేరింది. ఈ పైప్ లైన్ ధాటికి సీసీ రోడ్డు పగిలిపోయింది.
భారీగా పెరిగిన బంగారం ధర క్రమక్రమంగా దిగి వస్తోంది. భవిష్యత్తులో వీటి ధరలు మరింత తగ్గుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ రెవెన్యూ శాఖలో పోస్టు పేరు మార్పుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ పరిధిలోని ఎమ్మార్వో కార్యాలయాల్లో పని చేసే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టు పేరును మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో యువనేత పాల్గొంటున్నారు. చార్లీ ఫాక్స్ ట్రాట్ ఏవియేషన్ సర్వీసెస్ను లోకేశ్ సోమవారం ప్రారంభించారు.
నిజామాబాద్ నగర మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ఏర్పడిన ఉత్కంఠ ఎట్టకేలకు సోమవారం వీడింది. నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.