• Home » Latest News

Latest News

పని ఒత్తిడి సంతానోత్పత్తిని తగ్గిస్తుందా? నిపుణులు ఏమంటున్నారంటే..

పని ఒత్తిడి సంతానోత్పత్తిని తగ్గిస్తుందా? నిపుణులు ఏమంటున్నారంటే..

నేటి ఉద్యోగ జీవితం ఒత్తిడితో నిండిపోయింది. ఎక్కువసేపు పని చేయడం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అనారోగ్యకరమైన జీవనశైలి వంటి అంశాలు పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఈ 6 వస్తువులను బహుమతిగా ఇస్తే.. మనస్పర్థలు వస్తాయట!

ఈ 6 వస్తువులను బహుమతిగా ఇస్తే.. మనస్పర్థలు వస్తాయట!

ప్రేమను వ్యక్తపరచడానికి బహుమతులు ఇవ్వడం ఒక అందమైన సంప్రదాయం. అయితే కొన్ని వాస్తు, సంప్రదాయ నమ్మకాల ప్రకారం కొన్ని వస్తువులను జీవిత భాగస్వామికి లేదా ప్రేమించే వ్యక్తికి బహుమతిగా ఇవ్వడం మంచిది కాదని చెబుతారు.

నంద్యాలలో విషాదం.. పెళ్లి పత్రిక వివాదంతో యువకుడు ఆత్మహత్య

నంద్యాలలో విషాదం.. పెళ్లి పత్రిక వివాదంతో యువకుడు ఆత్మహత్య

నంద్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం గ్రామంలో అక్క పెళ్లి పత్రికకు సంబంధించిన వివాదం నేపథ్యంలో మనస్తాపానికి గురైన సంజపోగు కల్యాణ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునే క్రమంలో పోలీసుల ఫైరింగ్

ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునే క్రమంలో పోలీసుల ఫైరింగ్

హైదరాబాద్ నగర శివారులోని ఓఆర్‌ఆర్‌పై కాల్పుల ఘటన కలకలం రేపింది. నల్గొండ సీసీఎస్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ శ్రీకాంత్‌‌ను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరిపిన సంఘటన బొంగులూరు గేట్ సమీపంలో చోటుచేసుకుంది.

కరీంనగర్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం.. అప్రమత్తమైన సిబ్బంది

కరీంనగర్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం.. అప్రమత్తమైన సిబ్బంది

కరీంనగర్‌లోని ఆర్టీసీ 2 డిపోలో ఎలక్ట్రిక్ బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. డిపోలో నిలిపిన ఎలక్ట్రిక్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

సాక్షులను బెదిరిస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎవరు?

సాక్షులను బెదిరిస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎవరు?

దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో విచారణ కీలక దశకు చేరుకుంది. సాక్షులను బెదిరించి, భయపెట్టిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌ రద్దవడంతో రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.

తుని చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ తెలిపితే రూ.లక్ష

తుని చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ తెలిపితే రూ.లక్ష

కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా దొరకలేదు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు వాల్ పోస్టర్ విడుదల చేశారు.

అకారణంగా నన్ను సాయికృష్ణ కేసులో ఇరికించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు: నాగరాజు

అకారణంగా నన్ను సాయికృష్ణ కేసులో ఇరికించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు: నాగరాజు

ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గౌరవ న్యాయమూర్తి ఎదుట హాజరైన సస్పెండెడ్ సీఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

రఘురామకు బెదిరింపులు.. జడ శ్రావణ్ కుమార్‌పై కేసు

రఘురామకు బెదిరింపులు.. జడ శ్రావణ్ కుమార్‌పై కేసు

జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై నేరపూరిత బెదిరింపులకు పాల్పడటంతో పాటు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి సజీవ దహనం

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి సజీవ దహనం

పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెం సమీపంలో రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు సజీవదహనం అయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి