• Home » Latest News

Latest News

నిందితులు ఎవరైనా అయ్యప్ప స్వామి వదిలిపెట్టరు..

నిందితులు ఎవరైనా అయ్యప్ప స్వామి వదిలిపెట్టరు..

శబరిమల బంగారు తాపడాల అదృశ్యం కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇవాళ ఈడీ ఎదుట సినీ నటుడు జయరాం విచారణకు హాజరయ్యారు.

మెరిసే చర్మం కోసం.. ఈ ఆహారాలను మీ డైట్‌లో చేర్చండి..

మెరిసే చర్మం కోసం.. ఈ ఆహారాలను మీ డైట్‌లో చేర్చండి..

చర్మం సహజంగా మెరుస్తూ, ఆరోగ్యంగా కనిపించాలంటే ఖరీదైన క్రీములు మాత్రమే కాదు, సరైన ఆహారం కూడా ఎంతో ముఖ్యం. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారాలను రోజువారీ డైట్‌లో చేర్చడం ద్వారా చర్మ కాంతిని సహజంగా పెంచుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో హోటల్ బుక్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఆన్‌లైన్‌లో హోటల్ బుక్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఈ రోజుల్లో హోటల్ బుకింగ్ కూడా పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతోంది. ఇది సులభమైన విధానం అయినప్పటికీ సైబర్ మోసాల ప్రమాదం కూడా పెరిగింది. అందుకే ఆన్‌లైన్‌లో హోటల్ గదిని బుక్ చేసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

ఆకలి లేకపోవడం వ్యాధికి సంకేతమా?

ఆకలి లేకపోవడం వ్యాధికి సంకేతమా?

ఆకలి తగ్గడం అనేది చాలా మంది సాధారణ సమస్యగా తీసుకుంటారు. కానీ దీన్ని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం, ఎందుకంటే ఇది శరీరంలో ఉన్న కొన్ని అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు.

అత్యాచారయత్నం కేసులో ఏపీ అసెంబ్లీ ఉద్యోగి అరెస్ట్..

అత్యాచారయత్నం కేసులో ఏపీ అసెంబ్లీ ఉద్యోగి అరెస్ట్..

ఏపీ అసెంబ్లీ ఉద్యోగి బీకే మునిరాజాని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. అతడికి విజయవాడ కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది.

నకిలీ మద్యం కేసులో.. మరో నిందితుడికి బెయిల్

నకిలీ మద్యం కేసులో.. మరో నిందితుడికి బెయిల్

నకిలీ మద్యం కేసులో నిందితుడు సుదర్శన్‌కు బెయిల్ మంజూరైంది. ఇబ్రహీంపట్నం, ములకలచెరువుల్లో నకిలీ మద్యం తయారు చేసినట్లు అతడిపై అభియోగాలు ఉన్నాయి.

ఆపరేషన్ చేయూత ప్రభావం.. లొంగిపోయిన కీలక మావోయిస్టు

ఆపరేషన్ చేయూత ప్రభావం.. లొంగిపోయిన కీలక మావోయిస్టు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిషేధిత మావోయిస్టు సంస్థకు చెందిన కీలక సభ్యుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, సీఆర్‌పీఎఫ్ అధికారుల సమక్షంలో లొంగిపోవడంతో అతడికి ప్రభుత్వ సహాయాన్ని అందజేశారు.

బిల్‌గేట్స్ పర్యటనపై జగన్ మీడియా విష ప్రచారం చేస్తోంది.. మంత్రుల ధ్వజం..

బిల్‌గేట్స్ పర్యటనపై జగన్ మీడియా విష ప్రచారం చేస్తోంది.. మంత్రుల ధ్వజం..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అభివృద్ధి వ్యతిరేకి అని మరోసారి నిరూపితమైందని విమర్శించారు. బిల్‌గేట్స్ అమరావతి పర్యటనపై జగన్ విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు..

ముస్లిం ఉద్యోగులకు పనివేళల్లో మార్పు.. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు

ముస్లిం ఉద్యోగులకు పనివేళల్లో మార్పు.. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యం కల్పించింది. ఉపవాసాలు పాటించే ఉద్యోగుల సౌకర్యార్థం సాయంత్రం 4 గంటలకే విధులు ముగించుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అటుకుల ఉప్మాతో ఆరోగ్యం.. ఎలా తయారు చేస్తారో తెలుసా?

అటుకుల ఉప్మాతో ఆరోగ్యం.. ఎలా తయారు చేస్తారో తెలుసా?

అటుకుల ఉప్మా చాలా త్వరగా తయారయ్యే, ఆరోగ్యకరమైన అల్పాహారం. ఇది తేలికగా జీర్ణమవుతుంది. ఉదయం అల్పాహారానికి మంచి ఎంపిక. తక్కువ సమయంలో, తక్కువ పదార్థాలతో ఈ రుచికరమైన వంటకం తయారు చేసుకోవచ్చు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి