Home » Latest News
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం పాకులాడుతూ జగన్ కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
మూగ జీవులను హింసించడం మహా నేరం. వాటి పట్ల కొందరు వ్యవహరించే తీరు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తుంది. అవి జీవించి ఉండగానే కాదు.. మరణించిన తర్వాత కూడా వాటి పట్ల పలువురు చాలా కర్కశంగా వ్యవహరిస్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాలతో ప్రజలను మబ్బే పెట్టే కార్యక్రమం రేవంత్రెడ్డి ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు.
అమెరికాలో నివసిస్తున్న రష్యా జంట పెద్ద సాహసమే చేసింది. న్యూయార్క్లో అత్యంత ఎత్తైన నిర్మాణాల్లో ఒకటైన ఎంపైర్ స్టేట్ భవనానికి సంబంధించిన టవర్ పైకి ఎక్కి ఎంగేజ్మెంట్ ఉంగరాలు మార్చుకుంది. పైనుంచి కిందకి దిగగానే వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
గురుకులాల టెండర్లలో అవినీతిపై చర్చించేందుకు తాము సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సోమవారం గన్పార్క్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ మంత్రులకు దమ్ము, ధైర్యం ఉందని, అందుకే వారు బహిరంగ చర్చకు ముందుకు వచ్చారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మంత్రులు పూర్తిగా, పారదర్శకంగా పనిచేస్తున్నారని తెలిపారు.
డీఎస్పీ ఎస్. భీమ్రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు చేస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
తెలంగాణలో ప్రభుత్వ అప్పులు, గురుకులాల టెండర్లపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి.
రైలు ఇంజిన్లో నెమలి చిక్కుకుంది. దానిని స్థానికుల సహాయంతో రైల్వే పోలీసులు సురక్షితంగా కాపాడారు. అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో వారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.