Home » Latest News
తిరుమలలో 89.4 శాతం అటవీ విస్తీర్ణం సాధించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. శేషాచలం అడవుల్లో స్థానిక జాతుల పునరుద్ధరణకు టీటీడీ కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి స్వీడన్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్’ ప్రదానం చేసింది. ఈ పురస్కారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి దగ్గర మునగ చెట్టు పెంచడం అశుభమని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి ఉపయోగకరమైన ఈ చెట్టు వాస్తు, జ్యోతిష్య కారణాల వల్ల ఇంటి పరిసరాల్లో కాకుండా దూరంగా పెంచడం మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
మీకు ఇష్టమైన పండు ఆధారంగా మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చని ఈ పర్సనాలిటీ టెస్ట్ చెబుతోంది. ప్రతి పండు వెనుక ఒక ప్రత్యేక స్వభావం ఉంటుంది అని, మీరు ఎంచుకునే పండు మీ ఆలోచనలు, ప్రవర్తన, వ్యక్తిత్వం గురించి చెప్పగలదని నిపుణులు అంటున్నారు.
నిజామాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి పంగనామాలు పెట్టారని ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. సోమవారం నిజామాబాద్లో ఎంపీ అరవింద్ విలేకర్లతో మాట్లాడారు.
పుట్టగొడుగులు ఆరోగ్యానికి మంచివి అయినప్పటికీ, వాటిని శుభ్రం చేసే విధానం కూడా చాలా ముఖ్యం. తప్పుగా కడిగితే వాటి రుచి, గుణాలు తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే పుట్టగొడుగులను ఎలా శుభ్రం చేయాలో తెలుసుకోవాలి.
బాపులపాడు మండలంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తానా కోశాధికారి, ప్రముఖ ఎన్నారై రాజా కసుకుర్తి నిరంతరాయంగా అందిస్తున్న సేవలు అభినందనీయమని గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ వెల్లడించారు.
సిగరెట్లు తాగకపోయినా చాలా మందికి పెదాలు నల్లగా మారుతుంటాయి. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. అయితే ఇంట్లోనే సులభంగా దొరికే కొన్ని పదార్థాలతో పెదాల నల్లదనాన్ని తగ్గించి సహజమైన గులాబీ రంగును తిరిగి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ)కు సంబంధించిన ఆగస్టు నెల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది.
రాగి బాటిల్లో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదే. అయితే, దాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.