• Home » Latest news

Latest news

Shreyas Iyer: ఇండియా ఏ జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. రెడ్ బాల్ క్రికెట్‌కు 6 నెలల విరామం

Shreyas Iyer: ఇండియా ఏ జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. రెడ్ బాల్ క్రికెట్‌కు 6 నెలల విరామం

శ్రేయాస్ అయ్యర్‌ను ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కు భారత ఏ జట్టు కెప్టెన్‌గా బీసీసీఐ గురువారం నియమించింది. ఈ మ్యాచ్‌లు సెప్టెంబర్ 30 నుంచి కాన్పూర్లో జరుగనున్నాయి.

Indrakeeladri Temple: నాలుగోరోజు ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి  పోటెత్తిన భక్తులు

Indrakeeladri Temple: నాలుగోరోజు ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజైన ఈ రోజు, అమ్మవారు కాత్యాయనీ దేవి రూపంలో దర్శనమివ్వగా..భక్తులు ఉదయం నుంచే ఆలయానికి పెద్ద ఎత్తున పోటెత్తారు.

Ration Dealers Demand: నెలాఖరులోగా 124 కోట్ల బకాయిలు చెల్లించాలి

Ration Dealers Demand: నెలాఖరులోగా 124 కోట్ల బకాయిలు చెల్లించాలి

రేషన్‌.. డీలర్లకు రావాల్సిన కమీషన్‌ బకాయిలు రూ.124 కోట్లను ఈనెలాఖరు లోపు చెల్లించాలని రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది

CM Chandrababu ON Health Secret: నా హెల్త్ సీక్రెట్ ఇదే.. సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

CM Chandrababu ON Health Secret: నా హెల్త్ సీక్రెట్ ఇదే.. సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాసేపు నవ్వులు పూయించారు. సీరియస్‌గా నడుస్తున్న సభలో తన వాక్చాతుర్యంతో సందడి చేశారు.

PM Modi Speech: ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ కీలక ప్రసంగం..ట్విస్ట్ ఉంటుందా..

PM Modi Speech: ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ కీలక ప్రసంగం..ట్విస్ట్ ఉంటుందా..

ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. కానీ ఆయన ఏ విషయంపై మాట్లాడతారన్నది అధికారికంగా ప్రకటించలేదు. దీంతో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

CM Revanth Reddy Questions Metro Delay: ఫిరాయింపు ఎక్కడిది

CM Revanth Reddy Questions Metro Delay: ఫిరాయింపు ఎక్కడిది

ముఖ్యమంత్రిగా తన వద్దకు పార్టీలకతీతంగా ఎంతో మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం వస్తుంటారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వారికి మర్యాదపూర్వకంగా కండువాలు కప్పుతామని, అందులో తప్పేముందని..

Election Commission: దేశవ్యాప్తంగా 474 రాజకీయ పార్టీల రద్దు!

Election Commission: దేశవ్యాప్తంగా 474 రాజకీయ పార్టీల రద్దు!

ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలపై మరోసారి..

కొత్త ఠాణాలు ఎప్పుడో..?!

కొత్త ఠాణాలు ఎప్పుడో..?!

కొత్త ఠాణాలు, ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్ల ఏర్పాటు కాగితాలకే పరిమితమవుతోంది. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌తో పాటు ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల్లో కొత్తగా ఠాణాల ప్రతిపాదనలు మూలుగుతున్నాయి. కొత్త జిల్లాలు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త పోలీస్‌ స్టేషన్లు, ట్రాఫిక్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినా ఫలితం లేకుండా పోతోంది.

Minister Janardhan Reddy on Seaplane: మంత్రి జనార్దన్ రెడ్డిని కలిసిన సీప్లేన్ సర్వీసుల ప్రతినిధులు

Minister Janardhan Reddy on Seaplane: మంత్రి జనార్దన్ రెడ్డిని కలిసిన సీప్లేన్ సర్వీసుల ప్రతినిధులు

రాబోయే రోజుల్లో ఏవియేషన్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ మారబోతుందని మంత్రి జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. ఏపీలో ఏవియేషన్ రంగంలో ఆయా సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంపై మంత్రి జనార్దన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

Chief Minister Revanth Reddy: ఫాంహౌజ్‌లో దాక్కున్నా..లాక్కొచ్చి లోపలేస్తాం

Chief Minister Revanth Reddy: ఫాంహౌజ్‌లో దాక్కున్నా..లాక్కొచ్చి లోపలేస్తాం

గత ప్రభుత్వంలో కొందరు హైదరాబాద్‌ను గేట్‌ వే ఆఫ్‌ డ్రగ్స్‌గా మార్చారని.. ఆ సంస్కృతిని రూపుమాపి, డ్రగ్స్‌ భూతాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు ఈగల్‌ ఫోర్స్‌ను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు....

తాజా వార్తలు

మరిన్ని చదవండి