Home » Latest News
ఛత్తీస్గఢ్లో మళ్లీ భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో అగ్రనేతలు సైతం ఉన్నట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని హైదరాబాద్ తరలించారు.
విలీనం, విస్తరణ.. తాజాగా జరిగిన విభజన నేపథ్యంలో సర్కిల్, జోనల్ కార్యాలయాల్లో పాలన గాడిన పడలేదు. రెండున్నర నెలల క్రితమే వార్డులు, సర్కిల్, జోనల్ కార్యాలయాల పునర్ వ్యవస్థీకరణ జరిగింది.
నెలవంక బుధవారం కనబడడంతో ఇషా నమాజ్ అనంతరం మక్కా మసీదులో తర్వా నమాజ్ ప్రారంభమైంది. పాతబస్తీ ముస్లింలు మొదటి పది రోజులు తర్వా నమాజ్ మక్కా మసీదులో చదవడానికి ప్రాధాన్యం ఇస్తారు.
రెండు కేసుల్లో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దుస్తులు లాగడం అత్యాచారయత్నమేనని స్పష్టం చేసింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ హయాంలో పర్యాటక రంగం ఎంతగానో నష్టపోయిందని ధ్వజమెత్తారు.
మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోమాతను రక్షించడం ఆర్ఎస్ఎస్దేనా బాధ్యత.. కారుమూరికి బాధ్యత లేదా అని ప్రశ్నిచారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు పంపించింది. బొత్సకు హెరిటేజ్ సంస్థ తరపున న్యాయవాది జి. మల్లిఖార్జున్రావు లీగల్ నోటీసులు పంపించారు.
ఏపీ శాసనమండలి లాబీలో వైసీపీ ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, దువ్వాడ శ్రీనివాస్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. టెక్కలిలో పార్టీకి దువ్వాడనే దిక్కులే అని శివరామిరెడ్డి వ్యాఖ్యానించారు.