• Home » Latest News

Latest News

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు హతం..

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు హతం..

ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో అగ్రనేతలు సైతం ఉన్నట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి.

జూబ్లీహిల్స్‌లో చైన్ స్నాచింగ్‌కి పాల్పడిన జంట  అరెస్ట్

జూబ్లీహిల్స్‌లో చైన్ స్నాచింగ్‌కి పాల్పడిన జంట అరెస్ట్

తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని హైదరాబాద్ తరలించారు.

మున్సిపల్ కార్యాలయాల్లో తప్పని తిప్పలు

మున్సిపల్ కార్యాలయాల్లో తప్పని తిప్పలు

విలీనం, విస్తరణ.. తాజాగా జరిగిన విభజన నేపథ్యంలో సర్కిల్, జోనల్ కార్యాలయాల్లో పాలన గాడిన పడలేదు. రెండున్నర నెలల క్రితమే వార్డులు, సర్కిల్, జోనల్ కార్యాలయాల పునర్‌ వ్యవస్థీకరణ జరిగింది.

కనిపించిన నెలవంక.. నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు

కనిపించిన నెలవంక.. నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు

నెలవంక బుధవారం కనబడడంతో ఇషా నమాజ్ అనంతరం మక్కా మసీదులో తర్వా నమాజ్ ప్రారంభమైంది. పాతబస్తీ ముస్లింలు మొదటి పది రోజులు తర్వా నమాజ్ మక్కా మసీదులో చదవడానికి ప్రాధాన్యం ఇస్తారు.

దుస్తులు లాగడం అత్యాచారయత్నమే: సుప్రీం కోర్టు

దుస్తులు లాగడం అత్యాచారయత్నమే: సుప్రీం కోర్టు

రెండు కేసుల్లో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దుస్తులు లాగడం అత్యాచారయత్నమేనని స్పష్టం చేసింది.

జగన్ హయాంలో పర్యాటక రంగం నష్టపోయింది: మంత్రి కందుల దుర్గేశ్

జగన్ హయాంలో పర్యాటక రంగం నష్టపోయింది: మంత్రి కందుల దుర్గేశ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ హయాంలో పర్యాటక రంగం ఎంతగానో నష్టపోయిందని ధ్వజమెత్తారు.

కారుమూరిపై కేంద్ర మంత్రి భూపతిరాజు తీవ్ర ఆగ్రహం

కారుమూరిపై కేంద్ర మంత్రి భూపతిరాజు తీవ్ర ఆగ్రహం

మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోమాతను రక్షించడం ఆర్ఎస్ఎస్‌దేనా బాధ్యత.. కారుమూరికి బాధ్యత లేదా అని ప్రశ్నిచారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు

బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు

వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు పంపించింది. బొత్సకు హెరిటేజ్ సంస్థ తరపున న్యాయవాది జి. మల్లిఖార్జున్‌రావు లీగల్ నోటీసులు పంపించారు.

 వైసీపీ ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, దువ్వాడ మధ్య ఆసక్తికర చర్చ

వైసీపీ ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, దువ్వాడ మధ్య ఆసక్తికర చర్చ

ఏపీ శాసనమండలి లాబీలో వైసీపీ ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, దువ్వాడ శ్రీనివాస్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. టెక్కలిలో పార్టీకి దువ్వాడనే దిక్కులే అని శివరామిరెడ్డి వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి