• Home » Latest News

Latest News

కవితకు ఈసీ బిగ్ షాక్

కవితకు ఈసీ బిగ్ షాక్

కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. ఆమె కొత్తగా స్థాపించిన 'తెలంగాణ రక్షణ సేన' పార్టీకి 'TRS' అనే పేరును కుదరదని స్పష్టం చేసింది.

వరంగల్ భద్రకాళీ ఆలయం వద్ద ఉద్రిక్తత.. బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

వరంగల్ భద్రకాళీ ఆలయం వద్ద ఉద్రిక్తత.. బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

వరంగల్ నగరంలోని ప్రముఖ భద్రకాళీ ఆలయం వద్ద ఈరోజు (శనివారం) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తడిబట్టలతో ఆలయంలో స్నానాలు చేయడం వల్ల ఆలయం అపవిత్రమైందని ఆరోపిస్తూ, ఆలయ సంప్రోక్షణ నిర్వహించేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆలయానికి చేరుకున్నారు.

అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకం: పవన్ కల్యాణ్

అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకం: పవన్ కల్యాణ్

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన నివాళులు అర్పించారు. వీర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా, ఆ స్వాతంత్య్ర సమరయోధుడికి ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు.

ఇరాన్ చర్చలపై అమెరికా మీడియా కథనం.. 'ఫేక్ న్యూస్'గా కొట్టిపారేసిన ఇజ్రాయెల్

ఇరాన్ చర్చలపై అమెరికా మీడియా కథనం.. 'ఫేక్ న్యూస్'గా కొట్టిపారేసిన ఇజ్రాయెల్

అమెరికా మీడియాలో ప్రచురితమైన ఓ కథనంపై ఇజ్రాయెల్ కౌంటర్ ఇచ్చింది. అవన్నీ ఫేక్ వార్తలని స్పష్టం చేస్తూ ఎక్స్ వేదికగా ఖండించింది.

అస్వస్థతకు గురైన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే..

అస్వస్థతకు గురైన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే..

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఇవాళ (శనివారం) అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా స్వల్ప జ్వరం, నీరసం, ఒళ్లునొప్పులతో ఆయన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు థానేలోని జూపిటర్ ఆస్పత్రికి షిండేను తరలించారు.

నీతి ఆయోగ్ ప్రశంసలు తెలంగాణకు గౌరవం: మంత్రి జూపల్లి

నీతి ఆయోగ్ ప్రశంసలు తెలంగాణకు గౌరవం: మంత్రి జూపల్లి

తెలంగాణ పర్యాటక సంస్కరణలను నీతి ఆయోగ్ ప్రశంసించిందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని తెలిపారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

మమతకు కొత్త సవాల్.. టీఎంసీ పార్టీ కార్యాలయంపై రితబ్రత వర్గం పట్టు

మమతకు కొత్త సవాల్.. టీఎంసీ పార్టీ కార్యాలయంపై రితబ్రత వర్గం పట్టు

తృణమూల్ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు ముదురుతోంది. రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు టీఎంసీ వర్గం కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడం సహా తమదే అసలైన టీఎంసీ అని ఓ సమావేశం కూడా నిర్వహించింది.

ట్రంప్‌‌నకు సుప్రీంకోర్టు షాక్.. ప్లాన్-Bతో బర్త్ టూరిజంపై ఫోకస్!

ట్రంప్‌‌నకు సుప్రీంకోర్టు షాక్.. ప్లాన్-Bతో బర్త్ టూరిజంపై ఫోకస్!

అమెరికా గడ్డపై పుట్టిన వారంతా తమ దేశ పౌరులేనంటూ యూఎస్ సుప్రీం కోర్టు స్పష్టం చేసి.. ట్రంప్ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చింది. ట్రంప్ ఆదేశాలను కొట్టిపారేసింది.

మళ్లీ మండుతున్న మణిపూర్.. ప్రభుత్వ వైఫల్యమా.. కుట్రనా?

మళ్లీ మండుతున్న మణిపూర్.. ప్రభుత్వ వైఫల్యమా.. కుట్రనా?

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో పరిస్థితులు మళ్లీ నిప్పుల కుంపటిలా మారాయి. కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించినా.. మళ్లీ చెలరేగిన హింస దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. మైతేయి, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు మరోసారి పతాక స్థాయికి చేరాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి