• Home » Kukatpally

Kukatpally

MLA: తులం బంగారం హామీ ఏమైందో చెప్పాలి..

MLA: తులం బంగారం హామీ ఏమైందో చెప్పాలి..

అధికారంలోకి రావడానికి కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. ఆడపిల్లల పెళ్లికి రూ.లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైనట్టు ఆయన ప్రశ్నించారు.

Hyderabad: ఆగని మృత్యుఘోష

Hyderabad: ఆగని మృత్యుఘోష

కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మృత్యుఘోష కొనసాగుతోంది. కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన వారిలో చాకలి పెద్ద గంగారం(70) శుక్రవారం తెల్లవారుజామున గాంధీ ఆస్పత్రిలో మరణించాడు.

TG News: హైదరాబాద్‌లో కల్తీ కల్లు ఘటన.. పెరిగిన మృతులు

TG News: హైదరాబాద్‌లో కల్తీ కల్లు ఘటన.. పెరిగిన మృతులు

కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. ఈ మేరకు పోలీసులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో కూకట్‌పల్లి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Hydra: హైడ్రా మళ్లీ దూకుడు.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

Hydra: హైడ్రా మళ్లీ దూకుడు.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

భాగ్యనగరంలో హైడ్రా అధికారుల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వరుసగా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. శుక్రవారం కూకట్‌పల్లి బాలాజీనగర్ డివిజన్‌ హబీబ్‌నగర్‌లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

JNTU: జియో స్పేషియల్‌లో జేఎన్‌టీయూకు అవార్డు

JNTU: జియో స్పేషియల్‌లో జేఎన్‌టీయూకు అవార్డు

జియో స్పేషియల్‌ సైన్స్‌ రంగంలో జేఎన్‌టీయూ(JNTU) చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

Kukatpally: కల్తీ కల్లుకు మరో ఇద్దరు బలి

Kukatpally: కల్తీ కల్లుకు మరో ఇద్దరు బలి

కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మరో ఇద్దరు మహిళలు మరణించారు. హైదరాబాద్‌లోని ఈఎ్‌సఐ ఆస్పత్రిలో నర్సమ్మ (54), నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో సింగనమోని వెంకటమ్మ (65) మృతి చెందా రు.

Minister Jupalli: వారిని ఉపేక్షించేది లేదు.. కల్తీ కల్లు వ్యవహారంపై మంత్రి జూపల్లి సీరియస్

Minister Jupalli: వారిని ఉపేక్షించేది లేదు.. కల్తీ కల్లు వ్యవహారంపై మంత్రి జూపల్లి సీరియస్

హైదరాబాద్‌లో కల్తీ కల్లు వ్యవహారం కలకలం రేపుతోంది. కలుషితమైన కల్లు తాగి 19 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

JNTU: బీటెక్‌లో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌..

JNTU: బీటెక్‌లో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌..

ఈ తరం ఇంజనీరింగ్‌ విద్యార్థులకు భవిష్యత్తు తరం (నెక్స్ట్‌ జెనరేషన్‌) టెక్నాలజీస్)ను బోధించేలా జేఎన్‌టీయూ సిలబస్‌ రూపుదిద్దుకుంటోంది.

TG NEWS: హైదరాబాద్‌లో అమానుషం.. యువకుడి దారుణ హత్య

TG NEWS: హైదరాబాద్‌లో అమానుషం.. యువకుడి దారుణ హత్య

ఓ యువకుడిని అత్యంత దారుణంగా గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

Kukatpally: మళ్లీ ఎల్‌ఐజీ, ఎంఐజీ, హెచ్‌ఐజీ!

Kukatpally: మళ్లీ ఎల్‌ఐజీ, ఎంఐజీ, హెచ్‌ఐజీ!

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పేదల సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అల్ప, మధ్య, అధిక ఆదాయ వర్గాలకు కూడా అందుబాటు ధరల్లో ఇళ్లు అందించాలని భావిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి