Home » KTR
బీఆర్ఎ్సకు కోట్లాది రూపాయల ఎలక్టోరల్ బాండ్లు ఎలా వచ్చాయి? పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసి.. వారి కాల్ రికార్డుల ఆధారంగా బెదిరించి పార్టీకి బాండ్లు వచ్చేలా చేశారా? ఎన్నికల సమయంలో వార్రూమ్స్ పేరిట అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు.....
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ను దాదాపు 7 గంటలకుపైగా సిట్ అధికారులు విచారించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విచారణ పేరుతో వేధించడం తప్ప.. వీళ్లు చేసేదేమీ లేదన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు పెద్దఎత్తున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలివచ్చారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణను ప్రారంభించిన సిట్ అధికారులు.. కేటీఆర్ స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నారు.
తెలంగాణ భవన్ నుంచి సిట్ కార్యాలయానికి బయల్దేరే ముందు మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం నిబద్ధతతో పనిచేశానని, కేసీఆర్ నాయకత్వంలో ఎలాంటి టైమ్ పాస్ రాజకీయాలు చేయలేదన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీల వారీగా ఇన్ఛార్జ్లను నియమిస్తున్నామని తెలిపారు.
మాజీ మంత్రి కేటీఆర్పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం స్కామ్లేని కేటీఆర్ అంటున్నారని.. ఆధారాలుంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ భవన్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ రేవంత్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ‘బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, పుస్తెలు తాడు దోచే రకం’ అని తీవ్రంగా విమర్శించారు. రెండేళ్లలో ఎవరికీ న్యాయం జరగలేదని మండిపడ్డారు.
కేసీఆర్ చేసిన అప్పు ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేశారని కేటీఆర్ వివరించారు. కేసీఆర్ చేసిన ఈ ఖర్చంతా మన కళ్ల ముందు కనబడుతుందని ఆయన పేర్కొన్నారు.