Home » KTR
రాష్ట్రంలో ప్రతినెలా రూ.7,000 కోట్ల రుణవడ్డీ చెల్లిస్తున్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక దుష్ప్రచారానికి పాల్పడుతోందని, సీఎం రేవంత్రెడ్డి..
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో మాజీమంత్రులు కేటీఆర్, హరీష్రావుతో సహా ఆ పార్టీ సీనియర్ నేతలు శుక్రవారం ఎర్రవల్లి ఫాం హౌస్లో సమావేశం కానున్నారు. కేసీఆర్తో భేటీలో పలు కీలక అంశాలపై గులాబీ నేతలు చర్చించనున్నారు.
సిరిసిల్లలో వరద ప్రభావిత ప్రాంతాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. అయితే ఈ సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నర్మాల ప్రాజెక్ట్ దగ్గరకు కేటీఆర్, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఒకే సమయంలో వచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ వరుస విమర్శలు చేశారు. 'ఓట్లు కాదు.. ప్రజల పాట్లు చూడండి' అంటూ సీఎం రేవంత్ బిహార్ ఎన్నికల ప్రచారంపై సెటైర్లు వేశారు. ఎప్పుడొస్తాయో తెలియని బిహార్ ఎన్నికల కోసం కాంగ్రెస్ అధిష్ఠానం ముందు మోకరిల్లారంటూ..
కేంద్రంలో బడా మోదీ.. రాష్ట్రంలో చోటా మోదీ... కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని, వీరి మధ్య రాహుల్గాంధీ ఆటలో అరటిపండు...
బీసీలపై బీజేపీ, బీఆర్ఎస్లకు చిత్తశుద్ధి ఉంటే.. 42శాతం పార్టీ పరంగా ఇస్తామని ప్రకటించాలని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. రేవంత్రెడ్డిని బీజేపీ ఎంపీలు కాపాడితే.. తెలంగాణ నంబర్ వన్ అయ్యేదని.. మెట్రో ఫేజ్- 2 వచ్చేదని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
పెద్ద మోదీ, చిన్న మోదీ ఒకే రకంగా ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇద్దరూ కలిసి రాహుల్కు పెద్ద షాక్ ఇవ్వటం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటి చేసి గెలవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక ..
వచ్చేనెల భారత్లో పర్యటిస్తున్నానని తెలిపిన సామ్ ఆల్ట్మన్కి హైదరాబాద్ నగరానికి కేటీఆర్ స్వాగతం పలికారు. హైదరాబాద్ను భారతదేశానికి సరైన ప్రవేశ ద్వారంగా, OpenAI లాంటి సంస్థలకు ఆదర్శవంతమైన కేంద్రంగా అభివర్ణించారు.
అన్నదాతను అప్పుల పాల్జేసిన పాలకులను చూశాం కానీ, ఇప్పుడు వారిని చెప్పుల పాల్జేసిన చెత్త రికార్డు మాత్రం సీఎం రేవంత్రెడ్డిదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు.