• Home » KonaSeema

KonaSeema

అర్జీల పరిష్కారంలో బాధ్యతారాహిత్యం తగదు

అర్జీల పరిష్కారంలో బాధ్యతారాహిత్యం తగదు

అర్జీల పరిష్కారంలో బాధ్యతా రాహిత్యానికి తావు లేకుండా ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ సూచించారు. పరిష్కార సరళిపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో సోమవారం జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమాన్ని జిల్లాస్థాయి అధికారులతో నిర్వహించారు.

 2 వరకు కుష్టు వ్యాధి బాధితుల గుర్తింపు ప్రక్రియ

2 వరకు కుష్టు వ్యాధి బాధితుల గుర్తింపు ప్రక్రియ

జిల్లాలో ఫిబ్రవరి 2 వరకు కుష్టు బాధితులను గుర్తించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ తెలిపారు. జాతీయ కుష్టువ్యాధి నిర్మూలనా కార్యక్రమంలో ఈ నెల 20 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించారన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జాతీయ కుష్టువ్యాధి నిర్మూలనా కార్యక్రమం వాల్‌ పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.

చెత్త రీసైక్లింగ్‌కు భూసేకరణ చేపట్టాలి

చెత్త రీసైక్లింగ్‌కు భూసేకరణ చేపట్టాలి

అమలాపురం పట్టణ పరిసర గ్రామాల్లోని ఘన, ద్రవ పదార్థాల వ్యర్థాలను డంపింగ్‌ యార్డుకు తరలించి రీసైక్లింగ్‌ చేసేందుకు వీలుగా అవసరమైన భూ సేకరణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు.

ఫిబ్రవరి 4 నుంచి అంతర్వేదిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు

ఫిబ్రవరి 4 నుంచి అంతర్వేదిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు

అమలాపురం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వ సన్నద్ధం కావాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శనివారం జిల్లాస్థాయి అధికారులతో కల్యాణోత్సవాల ముందస్తు ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 4 నుంచి 13వ తేదీ వరకు కల్యా

ఊరు సమస్యపై పండగ రోజు గ్రామస్తుల వినూత్న నిరసన..

ఊరు సమస్యపై పండగ రోజు గ్రామస్తుల వినూత్న నిరసన..

పండగంటే ఊరంతా సందడి వాతావరణం. పండుగ శుభాకాంక్షల ఫ్లెక్సీలతో గ్రామమంతా నిండిపోతుంది. కానీ అక్కడి గ్రామ ప్రజలు మాత్రం ఈ పండుగకు ఊరి సమస్యను అందరికీ తెలిసేలా ఫ్లెక్సీ ఏర్పాటుచేసి.. తమ సమస్యకు పరిష్కారం కావాలంటూ గళమెత్తారు.

Konaseema: నరాలు తెగే ఉత్కంఠ రేపిన డ్రాగన్ పడవల రేస్ ఫైనల్స్‌ పోరు..

Konaseema: నరాలు తెగే ఉత్కంఠ రేపిన డ్రాగన్ పడవల రేస్ ఫైనల్స్‌ పోరు..

ఆత్రేయపురం వద్ద గోదావరి ప్రధాన కాలువలో మూడ్రోజులుగా వాటర్ స్పోర్ట్స్ ఉత్సాహంగా సాగుతున్నాయి. మెుత్తం 11 జిల్లాలకు చెందిన 180 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దగ్గరుండి మరీ పడవ పోటీలను నిర్వహించారు.

ఆదమరిచి నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి దొంగలు పడ్డారు

ఆదమరిచి నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి దొంగలు పడ్డారు

అమలాపురం టౌన్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): అర్ధరాత్రి వరకు టీవీ చూసి ఇంట్లో ఆదమరిచి నిద్రిస్తుండగా దొంగలు పడి రూ.10.50లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు అపహరించుకుపోయారు. సమాచారం తెలుసుకున్న అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్కే ప్రసాద్‌, పట్టణ సీఐ పి.వీరబాబు సిబ్బందితో సంఘటనా

కేరళ తరహాలో....

కేరళ తరహాలో....

ఆత్రేయపురం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం ప్రధాన కెనాల్‌లో సర్‌ఆర్ధర్‌ కాటన్‌ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాల్లో భాగంగా కేరళ తరహాలో డ్రాగన్‌ పోటీలు రసవత్తరంగా సాగాయి. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ట్రోఫి పోటీలు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఆత్రేయపురం ప్రధాన కాలువలో రెండో రోజు ఆదివారం నిర్వహించారు. వివిధ రాష్ర్టాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. కేరళను తలపించేలా డ్రాగన్‌ పడవ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి 11 టీమ్‌లు 121 మంది పడవ పోటీలలో

జగ్గన్నతోట ప్రభల ఉత్సవానికి మరోసారి కేంద్రం గర్తింపు

జగ్గన్నతోట ప్రభల ఉత్సవానికి మరోసారి కేంద్రం గర్తింపు

అంబాజీపేట, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ప్రపంచం నలుమూలలకు విస్తరించిన జగ్గన్నతోట ఏకాదశ రుద్రుల ప్రభల ఉత్సవాన్ని మరోసారి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవ్‌ విభాగంలోని వెబ్‌సైటులో చోటు కల్పించింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం గ్రామానికి చెందిన శివకేశవయూత్‌ సభ్యులు 450 ఏళ్లచరిత్ర కలిగిన జగ్గన్నతోట ఏకా

ప్రభల తీర్థాలలో అల్లర్లకు పాల్పడితే కఠినచర్యలు

ప్రభల తీర్థాలలో అల్లర్లకు పాల్పడితే కఠినచర్యలు

సంక్రాంతి సందర్భంగా కనుమ రోజు నిర్వహించే ప్రభల తీర్థాలలో అల్లర్లకు పాల్పడితే కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేస్తామని కొత్తపేట డీఎస్పీ వై.గోవిందరావు హెచ్చ రించారు. ప్రభల తీర్థం సందర్భంగా స్థానిక పెద్దవీధి లోని కోప్పా మర్చంట్స్‌ భవనంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సీఐ రుద్రరాజు భీమరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి