Home » KonaSeema
సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు జూద క్రీడల నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. కోడిపందేలు నిర్వహించేందుకు పందెంరాయుళ్లు 'సై’ అంటుంటే పోలీసు అధికారులు మాత్రం 'నై' అంటున్నారు. అయినా షరా మామూలుగానే కోడి పందేలు, గుండాటలు, పేకాట పోటీల వంటివి నిర్వహించడానికి బహిరంగంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి..
కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజ్పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందించాలని అధికారులకు సూచనలు చేశారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో గ్యాస్పైప్ నుంచి గ్యాస్ లీక్ కావడం తీవ్ర కలకలం రేపింది. మంటలు ఉవ్వెత్తున ఎగసి పడటంతో దట్టమైన పొగ వ్యాపించింది.
ఓఎన్జీసీ పైప్లైన్ నుంచి గ్యాస్ లేకేజీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై మంత్రులు, అధికారులతో సీఎం మాట్లాడారు.
నాలుగేళ్ల చిన్నారిపై టీచర్ ప్రవర్తించిన తీరు సంచలనంగా మారింది. ఎల్కేజీ చదువుతున్న చిన్నారిని టీచర్ చితకబాదడం కలకలం రేపుతోంది.
రాజోలు నియోజకవర్గ రైతులకు ఐదేళ్లుగా దుఖ:దాయనిగా మారిన శంకర్ గుప్తం మేజర్ డ్రైనేజ్ సమస్యను సుబ్రహ్మణ్య షష్టి రోజున గుర్తించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. కేవలం 34 రోజుల కాలవ్యవధిలో శాశ్వత పరిష్కారం దిశగా ముక్కోటి ఏకాదశిన పనులు ప్రారంభించామని వెల్లడించారు.
కాట్రేనికోన మండలం బలుసుతిప్ప నుంచి కె.గంగవరం మండలం కోటిపల్లి వరకు సుమారు 25 కిలోమీటర్లు మేర పడవల పోటీలు జరిగాయి. పొటీలలో సుమారు 90 పడవలతో మత్స్యకారులు బృందాలుగా పాల్గొన్నారు.
రూ.582 కోట్ల జయలక్ష్మి సొసైటీ స్కాం బాధి తులకు న్యాయం కనుచూపు మేరలో కనిపించ డం లేదు. సీజ్ చేసిన ఆస్తులు వేలం వేసి న్యా యం చేసేందుకు సీఐడీ ప్రయత్నించడం లేదు. పదే పదే కేసులో వాయిదాలు కోరుతూ బాధితు లను ముప్పుతిప్పలు పెడుతోంది. స్కాం సమ యంలో సీజ్ చేసిన రూ.5.50 కోట్ల నగదు విడు దల చేయాల్సి ఉన్నా అదీ చేయడంలేదు. తాజా గా సొసైటీకి రుణ వసూళ్లు కింద జమయిన రూ.7.50 కోట్లు సీఐడీ ఏకంగా ఫ్రీజ్ చేసేసింది. వీటిని బాధితులు పంచుకోకుండా అకౌంట్లు స్తంభింపచేసింది. అదే సమయం
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అయ్యప్ప స్వాములతో వెళ్తున్న బొలెరో వ్యాన్ అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకువెళ్లింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లాలోని తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితుల కోసం ప్రోటోకాల్ను పక్కనపెట్టారు. సీఎం కాన్వాయ్ వెహికల్లో కాకుండా ఇన్నోవా కారులోనే బాధితుల వద్దకు వెళ్లారు.