• Home » Kollu Ravindra

Kollu Ravindra

KOllu Ravindra: ఆ విషయంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తే వదలం.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్

KOllu Ravindra: ఆ విషయంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తే వదలం.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్

KOllu Ravindra: మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీకి రావాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో జగన్ చర్చించాలని సూచించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ అనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.

Kollu Ravindra : ‘మద్యం’పై జగన్‌ పిచ్చి ప్రేలాపనలు

Kollu Ravindra : ‘మద్యం’పై జగన్‌ పిచ్చి ప్రేలాపనలు

రాష్ట్ర మద్యం విధానంపై వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

Kollu Ravindra: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు

Kollu Ravindra: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు

Kollu Ravindra: గత జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం విషయంలో ఏం జరిగిందో అందరికి తెలుసునని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మద్యం పాలసీపై తమ ప్రభుత్వం పారదర్శకంగా వెళ్తుందన్నారు. బెల్ట్ షాపులు అనేవి లేవని చెప్పారు. ఓ వేళ ఎవరైనా నిర్వహిస్తే కేసు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

 Minister Kollu Ravindra: మందుబాబులకు కిక్ ఇచ్చే న్యూస్..  ప్రభుత్వం కీలక నిర్ణయం

Minister Kollu Ravindra: మందుబాబులకు కిక్ ఇచ్చే న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Minister Kollu Ravindra: వైసీపీ ప్రభుత్వంలో మద్యం ధరలను విపరీతంగా పెంచారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మధ్యధరలు పెరగడంతో తక్కువ ధరకు దొరికే గంజాయికి యువత అలవాటు పడ్డారని అన్నారు.

Kollu Ravindra: జగన్ ప్రభుత్వం ఆ భూములు కొట్టేసింది

Kollu Ravindra: జగన్ ప్రభుత్వం ఆ భూములు కొట్టేసింది

Minister Kollu Ravindra: వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు చేశారు.ఐదేళ్ల క్రితం జగన్ ప్రభుత్వం విశాఖలో భూములు కొట్టేసిందని ఆరోపించారు. దసపల్లా, వాల్తేరు క్లబ్ భూములు కూడా కొట్టేసేందుకు ప్రయత్నం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.

AP News: ఏపీ విద్యావ్యవస్థపై మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు..

AP News: ఏపీ విద్యావ్యవస్థపై మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు..

తాడింకి పాఠశాల శతాబ్ది వేడుకలు పండగ వాతావరణంలో నిర్వహించడం, అందులో తానూ భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. పెద్దలు యలమంచిలి శివాజీ.. బ్రిటిష్ కాలంలోనే పది ఎకరాల భూమిని ఇవ్వడంతో పాఠశాల ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు.

Minister Kollu Ravindra : బియ్యం బొక్కేసి నీతి కబుర్లా?

Minister Kollu Ravindra : బియ్యం బొక్కేసి నీతి కబుర్లా?

పీడీఎస్‌ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దొంగగా మారాడని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

Kandula Durgesh: కూచిపూడి నృత్యం అజరామరంగా విరాజిల్లేలా చేస్తాం

Kandula Durgesh: కూచిపూడి నృత్యం అజరామరంగా విరాజిల్లేలా చేస్తాం

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కూచిపూడి నృత్యం ఆవిర్భవించిన ఏపీలో ఆదరణ లేకపోవడం బాధాకరమని మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మనది అని చెప్పుకొని సాంస్కృతిక, సాంప్రదాయ కళలు అంతరించిపోకుండా చూసుకునే బాధ్యత అందరిపై ఉందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

Minister Kollu Ravindra: పేర్ని నానిపై చర్యలు తప్పవు.. మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్

Minister Kollu Ravindra: పేర్ని నానిపై చర్యలు తప్పవు.. మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్

Minister Kollu Ravindraః మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. భార్యను అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన పేర్ని నాని ఓ నేరగాడు అని విమర్శించారు. పోలీసులను బెదిరించేందుకే పేర్ని నాని ప్రెస్‌మీట్ పెట్టారని అన్నారు.

Kollu Ravindra: అలా చేశారంటే  తప్పు ఒప్పుకున్నట్టే కదా.. నానిపై కొల్లురవీంద్ర ఫైర్

Kollu Ravindra: అలా చేశారంటే తప్పు ఒప్పుకున్నట్టే కదా.. నానిపై కొల్లురవీంద్ర ఫైర్

Andhrapradesh: మాజీ మంత్రి పేర్నినానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. ఏ తప్పు చేయకపోతే తన మేనేజర్‌తో హైకోర్టులో క్వాష్ పిటీషన్ ఎందుకు వేయించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి