Home » Kolkata Knight Riders
ఐపీఎల్ 2025లో 53వ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈరోజు (మే 4న) మధ్యాహ్నం జరగనుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ శుభ్మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్తో కోల్కతా నైట్రైడర్స్పై ఘనవిజయం సాధించింది. గిల్ 90 పరుగులతో మెరిపించగా, బౌలర్లు సమిష్టిగా రాణించి గుజరాత్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది,
PBKS vs KKR Live Updates in Telugu: పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. మరి ఈ మ్యాచ్లో ఏ టీమ్ గెలుస్తుందో.. బాల్ టు బాల్ అప్డేట్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.
RR vs KKR IPL 2025 Live Updates in Telugu: ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఆంధ్రజ్యోతి ఎప్పటికప్పుడు మీకు అందిస్తోంది. రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య హోరా హోరీ పోరు సాగనుంది. ఈ మ్యాచ్కు సంబంధించి ఓవర్ టు ఓవర్ అప్డేట్స్ మీకోసం..
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రారంభం నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తోంది. అలాంటి జట్టుకు జట్టులో స్థిరత్వం తీసుకొచ్చిన ఆటగాడు శాంసన్. కేరళకు చెందినఈ యువ వికెట్ కీపర్ రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన వేదికగా జరగాల్సి ఉండటంతో ఇదే మైదానంలో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభ వేడుక నిర్వహిస్తారు. ఐపీఎల్ ప్రారంభ వేడుకల కోసం ఏర్పాట్లు చేయగా.. ఫ్యాన్స్ కూడా ఈ వేడుకను ఆస్వాదించేందుకు సిద్ధమయ్యారు. కానీ కోల్కతాలో వర్షం కురిసే అవకాశం ఉందన్న వార్త క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.
IPL Trophy Tour: ఐపీఎల్-2025కు సమయం దగ్గర పడుతోంది. దీంతో ప్రమోషన్స్తో హోరెత్తిస్తున్నాయి ఫ్రాంచైజీలు. తాజాగా బాల సన్యాసులతో జరిపిన ట్రోఫీ టూర్ ఫొటోలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.
IPL 2025 Mega Auction: ఐపీఎల్-2025 సీజన్కు ముందు నిర్వహిస్తున్న మెగా వేలంలో తోపు ప్లేయర్లు కూడా అన్సోల్డ్గా మిగిలిపోతున్నారు. చిచ్చరపిడుగుల్లాంటి ఆటగాళ్లు తక్కువ ధరకే అమ్ముడుపోతున్నారు. అయితే ఓ కుర్రాడు మాత్రం జాక్పాట్ కొట్టేశాడు.
2021 నుంచి టీమ్తోనే కొనసాగిన తనను రిటెయిన్ చేసుకోకపోవడంపై కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ భావోద్వేగానికి గురయ్యాడు.
ఐపీఎల్ మెగా వేలం రాబోతున్న తరుణంలో.. ఫ్రాంచైజీ యజమానులు, ఐపీఎల్ పాలక మండలి మధ్య సమావేశం జరిగింది. ముంబై వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఈ భేటీలో..