Home » Kerala
వైద్యులు చేసిన ఓ పొరపాటు.. ఒక మహిళ జీవితాన్ని ఐదేళ్ల పాటు నరకప్రాయంగా మార్చింది. శస్త్రచికిత్స సమయంలో కడుపులో కత్తెర మరిచిపోయి కుట్లువేసిన ఘటన కేరళలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
చదువంటే కేవలం పుస్తక జ్ఞానమే కాదు.. మానవత్వం, సమయస్ఫూర్తి అంతకుమించి సమాజం పట్ల బాధ్యత. ఇవన్నీ ఉంటేనే చదువులకు విలువ. ఈ విషయంలో తమదే అగ్రస్థానం అని కేరళ వాసులు మరోసారి నిరూపించుకున్నారు.
ఏ సంస్థ అయినా అభివృద్ధి పథంలో నడవాలంటే ఉద్యోగులే కీలకం. ఉద్యోగులు కష్టపడి, సమర్థవంతంగా పని చేస్తేనే కంపెనీకి లాభాలు వస్తాయి. కొందరు యజమానులు ఉద్యోగుల కష్టాన్ని గుర్తుంచుకుని వారికి తగిన బహుమతులు ఇస్తుంటారు.
10 నెలల ఓ చిన్నారి.. తాను చనిపోతూ, తన అవయవాల ద్వారా ఐదుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అందరినీ కంటతడి పెట్టిస్తున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
నగరంలో కేరళ టూరిజం శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఓ హోటల్లో రోడ్ షో నిర్వహించారు. ట్రావెల్ నౌ, పోస్ట్ లేటర్ పేరిట వినూత్న ప్రచారం నిర్వహించారు.
కోజికోడ్ జిల్లాలో ఒక చిన్నారికి బస్సు ప్రమాదం తప్పింది. కొడియత్తూర్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన సీసీటీవీలో రికార్డైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
కేరళ లిటరేచర్ ఫెస్టివల్ సందర్భంగా మీడియా అడిగిన ఒక ప్రశ్నకు శశిథరూర్ స్పందిస్తూ, ఆపరేషన్ సిందూర్ అంశలో తాను ఒక బలమైన నిర్ణయం తీసుకున్నానని, దానిపై తాను క్షమాపణ కోరనని తెలిపారు.
కేరళలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కేరళలలో భారీ మార్పులు జరగబోతున్నాయన్నారు. గుజరాత్లో బీజేపీ విజయం ఒక నగరం నుంచే ప్రారంభమైందని.. ఇదే సీన్ కేరళలోనూ జరుగుతుందన్నారు.
ప్రధాని మోదీ స్పీచ్ సందర్భంగా మనసును హత్తుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ పిల్లాడి ప్రేమకు మోదీ ఫిదా అయ్యారు. అతడికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు.
రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా మూడు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రారంభించారు. ఇందులో తెలంగాణకు కేటాయించిన చర్లపల్లి - తిరువనంతపురం సూపర్ఫాస్ట్ రైలు కూడా ఉంది.