Home » Kalvakuntla kavitha
కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.
‘‘ప్రజాసమస్యలు పరిష్కరించడంపై ఏమాత్రం దృష్టిలేదు. ఎన్నికల హామీలు నెరవేర్చాలన్న ధ్యాసలేదు.. రేవంత్రెడ్డి పాలనలో కేవలం కక్షలు, వేధింపులు, కేసులు, అరెస్టులు తప్ప రక్షణ లేదు.
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మైలారం, దుర్కి, నస్రుల్లాబాద్, మిర్జాపూర్, నాచుపల్లి రైతుల భూములు వేలం వేయడాన్ని ఎమ్మెల్సీ కవిత ఖండించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతులు.. వాటిని చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం భూములు అమ్మేందుకు ప్రయత్నం చేస్తోందంటూ కవిత మండిపడ్డారు.
తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని, ఈ చర్యలను తెలంగాణ సమాజం సమష్టిగా అడ్డుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.
భూ భారతి బిల్లుపై చర్చ సందర్భంగా శాసన మండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ప్రభుత్వం ధరణికి తూట్లు పొడుస్తోందన్నారు.
మూసీ సుందరీకరణ కోసం డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) తయారీకి కసరత్తు జరుగుతోందని, ప్రిమిలినరీ ప్రాజెక్టు రిపోర్టు(పీపీఆర్) మాత్రం కేంద్ర ఆర్థిక శాఖకు పంపామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.
మూసీ సుందరీకరణకు సంబంధించి డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు కాలేదని, ప్రపంచ బ్యాంకు నుంచి ఎలాంటి సాయాన్ని అభ్యర్థించలేదని సీఎం రేవంత్రెడ్డి
ఉద్యమ తెలంగాణ తల్లిని, తల్లిలోని బతుకమ్మను కాపాడుకుంటామని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని గ్రామగ్రామాన ఎండగడతామని చెప్పారు.
సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి, అవహేళన చేస్తున్నారని తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. శనివారం సోమాజీగూడ ప్రెస్క్లబ్లో ‘‘తెలంగాణ అస్తిత్వంపై దాడి’’ అంశంపై ఆమె రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు.
మాజీ సీఎం కేసీఆర్ వియ్యంకుడు, ఎమ్మెల్సీ కవిత మామ, బీఆర్ఎస్ సీనియర్ నేత రాంకిషన్రావుపై కేసు నమోదైంది. నిజామాబాద్లో ఓ స్థల వివాదం విషయంలో..