Home » Kadiri
మహాశివ రాత్రిని పురస్కరించుకుని మండలంలోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతం రెండోరోజు ఆదివారం భక్తులతో కిటకిటలాడారు. ఈషా పౌండేషన ఆధ్వర్యంలో ఉత్సవాలను అత్యంగా ఘనంగా నిర్వహించారు. సాయంత్రం తిమ్మమాంబ బుర్రకథ వినిపిం చారు.
పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఆది బయన్న డిమాండ్ చేశారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం ఏపీటీఎఫ్ జోనల్ సమా వేశం నిర్వహించారు.
శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న మసూద్ బ్యాంక్ ఖాతాలో రూ.2.65 కోట్లు పొరపాటున జమ అయ్యాయి.
స్థానిక ఎం పీడీవో కార్యాలయం ఎదుట రోడ్డు పక్కనే విద్యుత ట్రాన్స ఫార్మర్ను ఒక దిన్నెను నిర్మించి అమ ర్చారు. ఎంపీడీవో, వ్య వసాయ, ఉపాధి హామీ, గృహ నిర్మాణ శాఖ, తహసీల్దార్ కార్యాల యాలన్నీ ఆ ప్రాంతం లోనే ఉన్నా యి.
మండలపరిధి లోని గూటిబైలు గామంలో వెలసిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మర్రిమాను వద్ద మహాశివరాత్రి పండుగ సందర్భంగా మూడురోజుల పాటు చేపట్టిన ఉత్సవాల ఏర్పాట్లను గురువారం అధికారులు, నాయకు లు పరిశీలించారు. ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు హాజరువుతారని, వారికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ముందస్తు పనులు చేప డుతున్నారు.
మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో రైతులు చామంతి పంటను విస్తారంగా సాగు చేశారు. మండల వ్యాప్తంగా రైతులు ఖరీఫ్, రబీ సీజనలో వివిధ రకాలైన కూర గాయలు, ఉద్యాన పంటలతో పాటు పూల సాగుపై మక్కువ చూ పు తున్నారు. ఈ మేరకు మండలంలో బంతి, చామంతి, కనకాంబరం, లిల్లీ తదితర రకాల పూలను సాగు చేస్తున్నారు.
ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతిని పురస్కరించుకుని ఆదివారం మండల పరిఽధిలోని కుమ్మరవాండ్లపల్లి వద్ద స్తోత్రాద్రి కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేశారు.
మండల వ్యాప్తంగా నిర్వహిస్తున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని, వే గవంతంగా పూర్తిం చేయాలని జిల్లా పరిషత డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య అధికా రులకు సూచించారు. సూచించారు. ఆయన మండల కేంద్రంలో నిర్వహిస్తున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేని శనివారం పరి శీలించారు.
ప్రపంచ ప్రతిసిద్ధిగాంచిన తిమ్మమ్మ మార్రిమాను ఉత్సవాలను లక్షమందికిపైగా సందర్శించేలా ఈ ఏడాది ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని గూటిబైలు గ్రామంలో వెలసిన తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతంలో ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే గురువారం సమీక్షించారు.
మండల పరిధిలోని జీనుల కుంట, సామచేను బైలులో నిర్వహించిన డ్రాఫ్ట్ పట్టాదార్ పాసు పుస్త కం సర్వే కార్యక్రమాన్ని ఆర్డీవో వీవీఎస్ శర్మ బుధవారం పరిశీలించారు. కొన్ని నెలలుగా జీనులకుంట, సామచేనుబైలు గ్రామాల్లో భూ రీ సర్వే ప్రక్రియను నిర్వహించారు.